పోస్ట్‌లు

24 రెవెన్యూ డివిజన్లకు 456 పోస్టుల మంజూరు

24 రెవెన్యూ డివిజన్లకు 456 పోస్టుల మంజూరు ఈనాడు, అమరావతి: కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు తగ్గట్లుగా 156 పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది. 24 రెవెన్యూ డివిజన్ల అవసరాలకు 19 చొప్పున పోస్టులను కేటాయించింది. ఆర్టీఓ, డీఏఓ (తహసీల్దార్ కేడర్), మూడు తహసీల్దార్ (కేఆర్ సీసీ), ఇతర పోస్టులు ఉన్నాయి. వీటి మంజూరుతో పాటు రెవెన్యూ శాఖలో అవసరంలేని 655 పోస్టులను శాంక్షన్ జాబితా నుంచి తొలగించారు. వీటిలో 400 టైపిస్టు, వంద డెవర పోసులు వంటివి ఉన్నాయి. Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్

APEAPCET 28 నుంచి ఈఏ పే సెట్ బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తుల స్వీకరణ

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఈఏపీ సెట్ అడ్మిషన్లలో బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీ కోసం ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహమ్మద్ సోమవారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్టులు https://cets.apsche.ap.gov.in/ ద్వారా ఆన్లైన్లో, దరఖాస్తులు సమర్పించవచ్చని. లేదా ఆయా కాలేజీలకు వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకో పచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆయా కాలేజీలు ఈ నెల 27న నోటిఫికేషన్లు జారీ చేస్తాయని, అక్టోబర్ 10 వరకు దరఖాస్తుకు గడువు ఉంటుందని, 143 2.65 ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేయాల్సి ఉందని వివరించారు. Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగ

పాస్పోర్ట్ కోసం... ఆన్లైన్లోనే పీసీసీ దరఖాస్తు

న్యూఢిల్లీ: పాసపోర్ట్ మంజూరులో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) జారీ జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర హోం శాఖ కొత్త విధానాన్ని ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో పాస్పోర్ట్  దరఖాస్తుదారులే నేరుగా పీసీసీ కోసం లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు వివరాలను స్థానిక పోలీసులకు పంపించి వాకబు చేసి అవసరం తగ్గి సమయం ఆదా అవుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. Lon a Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాల రెండో జాబితా విడుదల నేడు

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాల రెండో జాబితా విడుదల నేడు సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం (ఆరీఈ) కింద ప్రైవేటు స్కూళ్లలో పేద, అణగారిన వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పించేందుకు ఎంపిక చేసిన రెండో విడత జాబితా మంగళవారం విడుదల కానుంది. తల్లిదండ్రులు ఆ జాబితాను సందర్శించి తమ పిల్లలను ఈ నెల 28 నుంచి అక్టోబర్ 10వ తేదీలోపు ఎంపికైన పాఠశాలల్లో చేర్చాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, వైద్య సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ల్యాటరల్ ఎంట్రీ భర్తీకి సంబంధించి 113 మంది ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 622 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా. ఇందులో 247. ల్యాటరల్ ఎంట్రీ, 375 పోస్టులు ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 49 స్పెషాలిటీ. సూపర్ స్పెషాలిటీ క్లినికల్, నాన్- క్లినిక లో ల్యాటరల్ ఎంట్రీ కోసం 501 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 367 దరఖాస్తులు అర్హత సాధించగా, మిగిలిన దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. అర్హత పొందిన దరఖాస్తుల ఆధారంగా 113 పోస్టులు మాత్రమే భర్తీ కాగా, 134 పోస్టులు అలాగే మిగిలిపోయాయి. అత్యధికంగా నాన్-క్లిని కల్ విభాగంలో ఫిజియాలజీ 21. అనాటమీ 13. మైక్రోబయాలజీ 10, క్లినికల్లో రేడియా లజిలో 10 పోస్టులు భర్తీ అవ్వలేదు. Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని

దూరవిద్య బీఈడీ పరీక్షలు ప్రారంభం అనంతపురం

దూరవిద్య బీఈడీ పరీక్షలు ప్రారంభం అనంతపురం: ఎస్కేయూ దూరవిద్య బీఈడీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరాములు నాయక్ తెలిపారు. ఎస్కేయూ ఎడ్యుకేషన్ నోడల్ సెంటర్ ఎస్కేయూ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏఎం లింకేషన్, హిందూపురం కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టి

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యా లయం పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులకు | 24 గంటల్లోనే ఇన్స్టంట్ ఫలితాల విడుదల

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆదివారం ఇన్స్టంట్ పరీక్ష నిర్వహించారు. 24 గంటల్లోనే అంటే సోమవారం మధ్యాహ్నం పరీక్ష ఫలితాలను వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. 361 మందికి గాను 360. మంది ఇన్స్టంట్ పరీక్ష రాశారు. అందరూ ఉత్తీర్ణత సాధించారు.  దూరవిద్య ఫలితాల్లో నిరాశ  దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్ష ఫస్టియర్ మొదటి సెమిస్టర్ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. బీఏలో మొత్తం 231 మంది రాయగా, 68 (29.48 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బీకాం 483 మంది రాయగా 12 మంది (14.91 శాతం) మంది, బీబీఏలో 12 మందికి గాను ఇద్దరు మాత్రమే పాసయ్యారు. పీజీ మొదటి సెమిస్టర్కు మొత్తం 218 మంది  రాయగా, 146| మంది ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో రెక్టార్ ఎ.మల్లికార్జునరెడ్డి, రిజిస్ట్రార్ లక్ష్మయ్య, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ జీవీ రమణ. దూరవిద్య డైరెక్టర్ మునినారాయణప్ప పరీక్ష విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ డి.మురళీధర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరాములునాయక్, అసిస్టెంట్ చండ్రాయుడు. ఉమాపతి పాల్గొన్నారు. Visit Gemini Internet for applications