పోస్ట్‌లు

TTD Ticket Booking: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెల సర్వదర్శనం టోకెన్లను రిలీజ్ చేయనున్న టీటీడీ

TTD Online Ticket Booking: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని దర్శించుకోవడం ప్రతి హిందువు కల. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు విచ్చేస్తారు. ప్రతి రోజూ వేలాది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే కరోనా నేపథ్యంలో భక్తుల దర్శనాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఆన్ లైన్ లోనే దర్శనం టికెట్ ను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ డిసెంబర్ నెలకు సంబందించిన కోటాని రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఇక తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను కూడా ఈనెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నామని టిటిడి తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం ముందుగానే

NIA రిక్రూట్‌మెంట్ 2021 జూనియర్ స్టెనోగ్రాఫర్, లైబ్రరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, MTS & ఇతర - 18 పోస్టులు www.nia.nic.in చివరి తేదీ 60 & 70 రోజుల్లోపు

చిత్రం
Name of Organization Or Company Name : National Institute of Ayurveda Total No of vacancies:  18 Posts Job Role Or Post Name: Junior Stenographer, Library Assistant, Lower Division Clerk, MTS & Other – Educational Qualification: 10th, 12th Class, MD (Ayurveda) Who Can Apply: All India Last Date: Within  60 & 70  days from the date of advertisement  (refer Noification)  Website:  www.nia.nic.in Click here for Official Notification

HPCL Recruitment 2021: ఇంజనీరింగ్ చేసిన వారికి శుభవార్త.. HPCLలో రూ. 25 వేతనంతో ఉద్యోగాలు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నుంచి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. దరఖాస్తుకు డిసెంబర్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు (Job Notifications) విడుదలవుతున్నాయి. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ HPCL (హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రంటీస్ ట్రైనీ ఖాళీలను (Graduate Apprentice Trainee Vacancies) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు మార్కెటింగ్ (Marketing) విభాగంలో పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇంకా వారు ఏడాది పాటు తత్కాలిక పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. నేషనల్ అప్రంటీస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) వెబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని అప్రూవల్ పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఖాళీ

SBI ATM Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉందా? లక్ష రూపాయల లోన్ ఇస్తున్న బ్యాంక్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు గుడ్ న్యూస్. కస్టమర్లకు అనేక లోన్ ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటుంది ఎస్‌బీఐ. షాపింగ్ కోసం డబ్బులు కావాలనుకునేవారికి క్షణాల్లో లోన్ ఇచ్చే ఆఫర్ ఒకటి ఉంది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లకు రూ.8,000 నుంచి రూ.1,00,000 వరకు ఇన్‌స్టంట్ లోన్ ఇస్తోంది ఎస్‌బీఐ. ఈఎంఐ ఫెసిలిటీ కోసం ఈ లోన్ ఉపయోగించుకోవచ్చు. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఉన్నవారు ఈ రుణం పొందడానికి అర్హులు. క్రెడిట్ కార్డ్ ఉన్నవారు ఎలాగూ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటారు. కానీ క్రెడిట్ కార్డ్ లేనివాళ్లు కూడా ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు ఉంటే చాలు. షాపింగ్ చేసి ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఇలా రూ.8,000 నుంచి రూ.1,00,000 మధ్య ఎంతైనా షాపింగ్ చేయొచ్చు. ప్రీ-అప్రూవ్డ్ పద్ధతి ద్వారా ఈ లోన్ ఇస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే కస్టమర్లకు ముందుగానే లోన్ అప్రూవ్ చేస్తుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ కావాలనుకునే కస్టమర్లు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా బయట వ్యాపారుల దగ్గర షాపింగ్ చేసిన తర్వాత ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ స్వైప్ చేసి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్ల

SBI Alert: సంవత్సరానికి ఓసారి రూ.342 చెల్లిస్తే చాలు... రూ.4,00,000 విలువైన బెనిఫిట్స్

1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్. భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. రెండు ఇన్స్యూరెన్స్ స్కీమ్స్ ద్వారా రూ.4,00,000 వరకు బీమా సదుపాయాన్ని (Insurance) అందిస్తోంది. ఇందుకోసం కేవలం రూ.342 చెల్లిస్తే చాలు. ఈ వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ఎస్‌బీఐ. (ప్రతీకాత్మక చిత్రం) 2. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఇన్స్యూరెన్స్ తీసుకోవాలన్న స్పృహ ప్రజల్లో పెరిగింది. ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలు కూడా ఉన్నాయి. ఈ పథకాల ప్రయోజనాలు కస్టమర్లకు అందించేందుకు ఎస్‌బీఐ కృషి చేస్తోంది. అందులో భాగంగా ఈ పథకాలపై తమ కస్టమర్లకు అవగాహన కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రెండు పథకాల ద్వారా కస్టమర్లు రూ.4,00,000 బీమా ప్రయోజనాలు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) 3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరించిన మొదటి ఇన్స్యూరెన్స్ పథకం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). ఈ పథకం ద్వారా రూ.2,00,000 ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. ఇది యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలసీ. ప్రతీ ఏటా కేవలం రూ.12 ప్రీమియం చెల్లిస్తే చాలు. ఈ పాలసీహోల్డర

పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా?

Convert Diesel And Petrol Car To Electric Car: ఢిల్లీ ప్రభుత్వం ఆటోమొబైల్‌ రంగం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పాత డీజిల్‌ వెహికల్స్‌ను ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ కిట్‌లను తయారు చేసే సంస్థ ఢిల్లీ రవాణా శాఖ ఒప్పందం కుదుర్చుకోనుందని  ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ తెలిపారు. 2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, 2018లో సుప్రీంకోర్టు 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ పాత డీజిల్ వాహనాలు,15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ పాత పెట్రోల్ వాహనాలు ఢిల్లీ -ఎన్సీఆర్‌ (National Capital Region) లో నడపరాదని ఆదేశించింది. ఈ తీర్పు కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని వినియోగదారులు తమ వాహనాల్ని మూలన పెట్టేశారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఢిల్లీలోని 10 ఏళ్లకు పై బడిన పెట్రో వాహనాల యజమానులకు ఉపశమనం కలగనుంది.  పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే అయ్యే ఖర్చు మనదేశంలో ఈవీ కన్వర్షన్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ధర రూ.1లక్ష నుంచి రూ.4లక్షల వరకు ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ఈట్రియో ఇప్పటికే మారుతీ ఆల్టో,డిజైర

Bank FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా.. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా.

Bank latest fixed deposit rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి ఎంపిక. ఎఫ్‌డిలలో పెట్టుబడి పెట్టే ముందు ఎవరైనా పెట్టుబడిదారుడు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చడం చాలా ముఖ్యం. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను తనిఖీ చేయకుండా, మీరు FD పొందడానికి నష్టాన్ని కూడా భరించవలసి ఉంటుంది. అందువల్ల, వడ్డీ రేటును తనిఖీ చేసిన తర్వాత పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం ప్రయోజనకరం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ICICI బ్యాంక్, HDFC బ్యాంక్‌తోపాటు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్ వంటి రుణదాతలు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకుల FD వడ్డీ రేట్లు డిపాజిట్ మొత్తం డిపాజిట్ కాలవ్యవధి డిపాజిటర్ ఆధారంగా మారుతూ ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్, SBI, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ అందించే తాజా FD రేట్లు ఇక్కడ ఉన్నాయి. SBI తాజా FD వడ్డీ రేట్లు SBI 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య FDలపై సాధారణ కస్టమర్లకు 2.9 శాతం నుండి 5.4 శాతం వరకు వడ్డీని ఇస్తుంది. ఈ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు అదనంగా 50 బేసిస్ పాయింట్లను పొందుతారు