పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

💥 Mandatory Aadhar UPDATE : Doubts Clarifications కొత్తగా వచ్చిన ఆధార్‌ అప్డేషన్‌ అంశంపై సందేహాలు - సమాధానాలు✒️

Q: ఆధార్ అప్డేట్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకేనా లేక దేశంలో అందరికీ ఉందా?  A: సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ వారి ఆధార్‌లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. Q: కొత్తగా ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎందుకు?  A: 2010 నుంచి 2016 వరకు ఆధార్ ఇచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఆధార్‌ ఇవ్వబడింది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న బోగస్ ఆధార్ కార్డులను ఏరివేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఆధార్ ఉన్న పౌరుడు వారి పేరు & అడ్రస్‌ను సరైన ఆధారాలతో ధృవీకరించుకోవాలి. Q: డాక్యుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి?  A: 2010 నుంచి 2016 మధ్యలో ఆధార్ తీసుకుని 2016 తర్వాత ఆధార్‌లో పేరు గానీ అడ్రస్ గానీ మార్చుకోకపోతే వాళ్లు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.  Q: 2016 తర్వాత  నేను నా ఫోటో & డేట్ అఫ్ బర్త్‌ను మార్చుకున్నాను. ఇప్పుడు నేను మరలా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలినా?  A: 2016 తర్వాత పేరు అడ్రస్ మార్చుకోలేదు కాబట్టి మీరు డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవాల్సిందే.  Q: డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది?  A: డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోని వారందరి ఆధార్‌లు 2023

విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలకు అమ్మఒడి నుంచే ఫీజులు✍️📚 ♦️. అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్ల కేటాయింపు ♦️. 60 రోజుల్లో ఫీజు చెల్లించకపోతే ప్రభుత్వమే మినహాయించి చెల్లిస్తుంది ♦️. ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ

🌻ఈనాడు, అమరావతి: ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25% కోటాలో సీట్లు పొందే విద్యార్థుల తల్లిదండ్రులు అమ్మఒడి పథకం సాయం నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విద్యాహక్కు చట్టం కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25% ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదివారం విడుదల చేశారు. విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి, దివ్యాంగులకు రిజర్వేషన్ల వారీగా ఉచితంగా కేటాయించాలి. విద్యాసంస్థల ఫీజులను ప్రభుత్వం చెల్లించాలి. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో విద్యాహక్కు చట్టాన్ని ఇలాగే అమలు చేస్తున్నారు. కానీ, రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన, బలహీనవర్గాలకు వందశాతం అమ్మఒడి పథకం కింద సాయం అందిస్తున్నందున ఇందులోంచే ఫీజులు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అమ్మఒడి కింద రూ.15వేలలో పాఠశాల,

EWS Age exemption ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితి పెంపు

సీఎం వైఎస్ జగన్కు ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకరరెడ్డి కృతజ్ఞతలు సాక్షి, అమరావతి/ కృష్ణలంక(విజయవా డతూర్పు): రాష్ట్రంలో అగ్రవర్ణ పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఐదేళ్లు పొడిగించడం, ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు వయో పరిమితిని ఐదేళ్లు సడలించడం హర్షణీయమని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ ఎక్కడా వయోపరిమితి సడలించలేదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇక నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిని 34 నుంచి 39 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో వేలాది మంది నిరుద్యోగ ఓసీ అభ్యర్థులు లబ్ధి పొందే అవకాశం ఉందని తెలిపారు. కాపు, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, వైశ్య కార్పొరే షన్లను ఈడబ్ల్యూఎస్ శాఖ పరిధిలోకి తీసుకు రావడం శుభపరిణామమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వే

*సీపీటీ ఉత్తీర్ణులైతేనే గ్రూప్‌-2, 3 నియామకాలకు అర్హత✍️📚*

*🌻ఈనాడు, అమరావతి*: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-2, 3 ద్వారా నేరుగా జరిపే నియామకాలకు ఇక నుంచి కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష(సీపీటీ) ఉత్తీర్ణులైతేనే అర్హత సాధిస్తారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ నిర్వహించే సీపీటీ లేదంటే ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు, యూజీసీ గుర్తింపు పొందిన రాష్ట్ర, కేంద్ర విశ్వవిద్యాలయాల ద్వారా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొంది. 100 మార్కులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారని.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 30, బీసీలకు 35, ఓసీలకు 40 చొప్పున కనీస ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించారు. పార్ట్‌-ఏ విభాగంలో కంప్యూటర్ల పరిచయం, సాఫ్ట్‌వేర్‌ రకాలు, ఆపరేటింగ్‌ విధానాలు, విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, లినక్స్‌, మ్యాక్‌ ఓఎస్‌, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్స్‌, ఎలక్ట్రానిక్‌ మెయిల్‌, వరల్డ్‌వైడ్‌ వెబ్‌ తదితర అంశాలపై 20 మార్కులకు.. పార్ట్‌ -బీలో ఆఫీస్‌ సూట్‌, ఆఫీస్‌ అప్లికేషన్లు, ఎంఎస్‌ వర్డ్‌, స్ప్రెడ్‌ షీట్‌, ప్రజంటేషన్‌ తదితర అంశాలకు సంబంధించి 80 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. గ్రూప్‌-1 ద్వారా నేరుగ

*దివ్యాంగ విద్యార్థులకు**భత్యం విడుదల✍️📚*

*🌻ఈనాడు, అమరావతి*: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు గృహ ఆధారిత విద్యా భత్యం, రవాణా భత్యం కింద రూ.5.29 కోట్లు విడుదల చేసి నట్లు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) సురేశ్కు మార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేస్తామని వెల్లడించారు. ఇంటి వద్ద చదువుకుంటున్న 1-8 తరగతులకు చెందిన 5,559 మంది విద్యార్థులకు రూ. 3వేల చొప్పున అందిస్తున్నారు. పాఠశాల లకు వెళ్లలేని ప్రత్యేక అవసరాల పిల్లలకు సహిత విద్యా వనరుల ఉపాధ్యాయులు వెళ్లి ఇంటి వద్దే బోధన చేస్తున్నారని, 1-10 తరగతులు చదు వుతున్న విద్యార్థులకు రవాణా భత్యం అందిస్తున్నామని ఎస్పీడీ వెల్లడిం చారు. ప్రాథమిక స్థాయిలో 9,886 మంది, మాధ్యమిక స్థాయిలో 2,220 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. దివ్యాంగ బాలికలకు రూ. 2వేల చొప్పున ఉపకారవేతనం ఇస్తున్నామని తెలిపారు.

*8 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్స్*

🌻ఏలూరు (ఆర్ఆర్పేట): పాఠశాల విద్యాశాఖ కమి షనర్ ఉత్తర్వుల మేరకు వచ్చేనెల 8వ తేదీ నుంచి 16 వరకూ 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏలూరు జిల్లా పాఠ శాల విద్యాశాఖాధికారి ఎన్వీ రవిసాగర్ ఓ ప్రకట నలో తెలిపారు. 4వ ఫార్మేటివ్ పరీక్షలకు బదులుగా వీటిని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మోటారు రీవైండింగ్లో శిక్షణ |శిక్షణకాలంలో మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తామన్నారు.

తపోవనం(అనంత గ్రామీణం): నిరుద్యోగ ఎ.ఎఫ్. ఎకాలజీ కేంద్రంలో యువకులకు హౌస్వైరింగ్, మోటారు రీవైండింగ్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 45 రోజుల పాటు కొనసాగుతుందని ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన యువకులు అర్హులన్నారు. 18 ఏళ్లు నుంచి 35 ఏళ్లులోపు ఉండాలన్నారు. శిక్షణకాలంలో మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తామన్నారు. పూర్తయ్యాక వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. 85000-74757 నంబర్ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రది

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ విభాగాల్లో 241 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 23న విడుదలయ్యాయి.

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ విభాగాల్లో 241 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 23న విడుదలయ్యాయి. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్లో ఉంచారు. హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్- 9, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 13, కంప్యూటర్ ఆపరేటర్- 11, ఓవర్సీర్- 1, అసిస్టెంట్ ఓవర్సీర్- 1, అసిస్టెంట్- 14, ఎగ్జామినర్- 13, టైపిస్ట్- 16,కాపీయిస్టు- 20, డ్రైవర్- 8, ఆఫీస్ సబార్డినేట్- 135... మొత్తం 241 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్లో నియామక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టును అదనంగా నిర్వహిస్తారు. Click here for results ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించం

రిటైర్డ్ ఉద్యోగులకూ బియ్యం కార్డులు✍️📚

🌻పింఛన్ నెలకు రూ.10 వేల లోపు తీసుకునే రిటైర్డు ఉద్యోగులకు బియ్యం కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని విధాలుగా నెలకు రూ.10 వేల చొప్పున ఏడాదికి రూ.1.20 లక్షల ఆదాయం మించని కుటుంబాలకు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల చొప్పున 1.44 లక్షల వార్షికాదాయం మించని కుటుంబాలకు ప్రభుత్వం బియ్యం కార్డులను మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలో పింఛన్ రూ.10వేల లోపు ఉన్న పెన్ష నర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బియ్యం కార్డులు మంజూరు చేయా లంటూ ఏపీ ఉద్యోగుల జేఏసీ, టీచర్లు, కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగుల అసోసి యేషన్లు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్

25, 26 తేదీల్లో పాలిటెక్నిక్ జాబ్ మేళా✍️📚 ♦️సాంకేతిక విద్య కమిషనరు నాగరాణి

🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని సాంకేతిక విద్య కమిషనరు సిహెచ్ నాగరాణి తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ సెంటర్లో జాబ్మేళా నిర్వహించనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇసిఇ, ఇఇఇ, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్లలో 2022లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు. నేరుగా వాక్ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. రైలు రవాణా సేవలను అందించే మేధా సర్వోడ్రైవ్స్ రూ. 3 లక్షల ప్యాకేజీతో వంద మంది ఇంజినీరింగ్ ట్రైనీలను తీసుకోనున్నారని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 9346207421, 6309953362 నెంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://

ఎక్సైజ్‌ ఎస్సై, ఏఈఎస్‌ భర్తీ ప్రక్రియలో అర్హతల సవరణ✍️📚

🌻ఈనాడు, అమరావతి: రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖలో ఎస్సై, ఏఈఎస్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో శారీరక కొలతల అర్హతలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. పురుషులైతే 165 సెం.మీ., మహిళలైతే 152.5 సెం.మీ.కంటే తక్కువ ఎత్తు ఉండకూడదని పేర్కొంది. పురుషుల ఛాతీ చుట్టూ కొలత 81 సెం.మీ. ఉండాలని, శ్వాస పీల్చినప్పుడు 5సెం.మీ. మేర వ్యాపించాలని వివరించింది. మహిళలు 45.5 కిలోలకంటే తక్కువ బరువు ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రజత్‌భార్గవ గురువారం ఉత్తర్వులిచ్చారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సం

26లోపు ఈ-కేవైసీ చేయించుకోండి

యల్లనూరు: మండల రైతులు ఈనెల 26లోగా ఈ- క్రాప్ బుకింగ్, ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఏఓ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ ప్రతి రైతు సాగు వివరాలను ట్యాబ్ యాప్లో నమోదు చేసుకోవాలన్నారు. 26వ తేదీ తరువాత ట్యాబ్లో పంట వివరాలను నమోదు చేసేందుకు వీలు ఉండదన్నారు. అలాగే ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఆర్బీకేల పరిశీలన మండలంలోని చిలమకూరు, వెన్నపూసపల్లి ఆర్బీకే సెంటర్లను ఏఓ రామకృష్ణ పరిశీలించారు. రైతు సమస్యలను సిబ్బందితో అడిగి తెలుసుకు న్నారు. అనంతరం ఈక్రాప్, ఈకేవైసీ ఎంత వరకు చేశారనే వాటిపై సిబ్బందితో చర్చించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికే

ఓపెన్ ఇంటర్లో ప్రవేశాలు

బొమ్మనహాళ్: ఇంటర్మీడియట్ను ఒక్క నెలలోనే పూర్తి చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అవకాశం కల్పించిందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ చదవని, మధ్యలో మానివేసిన లేదా ఫెయిల్ అయిన విద్యార్థులకు 2023 ఏప్రిల్ ఒక్క నెలలోనే పూర్తి చేసుకునేందుకు అవకాశం వచ్చిందన్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైన తెలుగు లేదా ఇంగ్లిష్ మాధ్యమంలో ఇంటర్ కోర్సు పూర్తి చేసుకోవచ్చ న్నారు. ఈనెల 27వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జ

పోలీస్ 'ఈవెంట్స్'కు ఉచిత శిక్షణ

అనంతపురం శ్రీకంఠం సర్కిల్: మినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన కానిస్టేబుల్ అభ్యర్థులకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఈవెంట్స్పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 మీటర్లు, 1,600 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్తో పాటు ఈవెంట్స్ నిర్వహించే వాటికి సంబంధించిన శిక్షణ ఇస్తామన్నారు. ఇదివరకే పోలీసు ఉద్యోగుల పిల్లలకు పోలీసు లైబ్రరీ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇచ్చామన్నారు. తాజాగా ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన ప్రతి అభ్యర్థికీ ఉచిత శిక్షణ ఇవ్వాలని  నిర్ణయించామన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అనంతపురంలోని పోలీస్ కాంపిటే టివ్ ఎగ్జామ్స్ స్టడీ సెంటర్ కమ్ డిజిటల్ లైబ్రరీని (ఫోన్ నంబర్: 9392918225) సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 26 వ తేదీ సాయంత్రం 4 గంటలకు (ఆదివారం) పోలీస్ పరేడ్ మైదానంలో రియల్ టైం ఈవెంట్పై శిక్షణ ప్రారంభించను న్నట్లు ఎస్పీ వెల్లడించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 96400

రేపు జాబ్ మేళా

అనంతపురం టౌన్: ఏసీ పరికరాలు ఉత్పత్తి చేసే 'డైకిన్' సంస్థలో మ్యాన్ఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఈ నెల 25న స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. డిప్లొమా పూర్తి చేసి, 24 ఏళ్లలోపు వయసున్న నిరుద్యోగ యువతీ యువకులు జాబేళాలో పాల్గొనేందుకు అర్హులని 'డైకిన్' ప్రతినిధి శివశంకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.13 వేల జీతంతో పాటు అన్ని రకాల వసతులు కల్పిస్తామని, శ్రీ పొట్టిశ్రీరా ములు నెల్లూరు జిల్లాలోని శ్రీసిటీలో పనిచే యాల్సి ఉంటుందని తెలిపారు. ఇంటర్వ్యూ లకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో రావాలన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయి

25న స్పాట్ అడ్మిషన్లు

అనంతపురం: ఎస్కేయూ న్యాయ శాస్త్ర విభాగంలో మిగిలిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం సీట్లను ఈ నెల 25న స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ నరసింహన్ తెలిపారు. ఏపీ లాసెట్లో అర్హత సాధించి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఎస్కేయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు. అడ్మిషన్ పొందిన అభ్య ర్దులు పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల ర

EPF ఈపీఎఫ్‌ అధిక పింఛనుకు ఎవరు అర్హులు? | పింఛనుదారులు, ఉద్యోగుల్లో ఎన్నో సందేహాలు నివృత్తికి ఈపీఎస్-95 సేవాగ్రూపు ప్రయత్నం.

చిత్రం
ఈనాడు, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పు అమలులో భాగంగా ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చి.. అధిక వేతనం పొందుతూ ఆ మేరకు ఈపీఎఫ్ చందాచెల్లిస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్వో అధిక పింఛను ప్రయోజనాలు కల్పించనుంది. ఈ తీర్పు అమలు కోసం ఇప్పటికే మూడు సర్క్యులర్లను ఈపీఎఫ్వో జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం ఎవరు అర్హులు? ఎవరికి అధిక పింఛను ప్రయోజనం వర్తిస్తుంది? తదితర సందేహాలు వస్తున్నాయి. ఈ మేరకు పింఛనుదారులు, ఉద్యోగులు, కార్మికులు ప్రాంతీయ కార్యాలయాలకు చేరుకుని వివరాలు అడుగుతున్నారు. ఉద్యోగుల పింఛను పథకం-95పై తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో నిబంధనలపై పింఛనుదారుల సమాఖ్య అడిగిన సందేహాలను ఈపీఎఫ్ వో-కోచి ప్రాంతీయ కార్యాలయం నివృత్తి చేసింది. ఈ వివరాలను ఈపీ ఎస్-95 సేవా గ్రూపు క్రోడీకరించింది. 2014 సెప్టెంబరు 1కి ముందు పదవీవిరమణ చేసిన ఉద్యోగులు, కార్మికులు అధిక పింఛను కోసం దరఖాస్తుచేయవచ్చా? అయితే ఆయా ఉద్యోగులు తాము సర్వీసులో ఉన్నపుడు ఈపీఎస్ చట్టం 11(3) నిబంధన కింద అధిక పింఛను యజమానితో కోసం కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చి ఉండాలి. ఈ ఉమ్మడి ఆప్షన్ ను ఈపీఎఫ్ వో తిరస్కరించి ఉండాలి. ఈ అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హు

వేరే రాష్ట్రం నుంచి వెళ్తే హజ్ సాయం వర్తించదు | ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ గౌసల్ ఆజామ్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా

ఈనాడు డిజిటల్, అమరావతి: హజ్ యాత్ర-2023కు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచే ఏపీ యాత్రికులు వెళ్లాలని, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లే వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న హజ్ యాత్ర ఆర్థికసాయం వర్తించదని ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ గౌసల్ ఆజామ్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా స్పష్టం చేశారు. హజ్ యాత్రికుల్లో రూ.3 లక్షల ఆదాయం ఉన్న వారికి రూ.60 వేలు, అంతకు పైబడి ఆదాయం ఉన్న వారికి రూ.30 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారైనా... ఎక్కడి నుంచైనా హజ్ యాత్రకు వెళ్లే అవకాశం ఉందని, అయితే ఏపీ యాత్రికులు విజయవాడ నుంచి వెళ్తే.. వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అవకాశముంటుందని, ప్రభుత్వమిచ్చే సాయం తీసుకోవచ్చని వెల్లడించారు. విజయవాడలోని హజ్ కార్యాలయంలో వారు బుధవారం విలేకరులతో మాట్లాడారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్,

*ఆరేళ్లు నిండితేనే 1వ* తరగతిలో ప్రవేశం✍️📚*

*🌻ఈనాడు, దిల్లీ, అమరావతి:* నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఇకపై ఒకటో తర గతిలో ఆరేళ్లు నిండిన  పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. "చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది. పునాది దశలో విద్యార్థులకు అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో 3 ఏళ్లు పాఠశాల ముందస్తు విద్య (ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్), 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం. అందువల్ల అంగన్వాడీలు, ప్రభుత్వ/ ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు, ఎన్టీవోలు నిర్వహించే ప్రీ స్కూల్ కేంద్రాల్లో మూడేళ్లపాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఇది సాధ్యం. ఈ లక్ష్యం సాకారం కావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటో తరగతిలోకి ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్ర

*♦️రిటైర్డు ఉద్యోగులకు అవకాశమిచ్చిన ప్రభుత్వం*

*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో* రిటైర్డు ఉద్యోగులు రూ.10 వేలలోపు పెన్షన్ పొందే వారు రేషన్ కార్డు తీసుకునేందుకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్ బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. రేషన్ కార్డు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆరెంచల నిబంధనల్లో గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ.10 వేలలోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు కలిగి ఉండాలి. ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ నుంచి వేతనాలు పొందుతున్న ప్రభుత్వ పెన్షనర్లకు ఆదాయంతో సంబంధం లేకుండా రేషన్కార్డును పౌరసరఫరాలశాఖ తిరస్కరిస్తుంది. ఇప్పుడు పెన్షన్ రూ.10 వేలలోపు పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. ఇప్పుడు రూ.10 వేలలోపు పెన్షన్ పొందే వారికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతివ్వడం వల్ల 19,780 మంది కొత్త రేషన్కార్డులు పొందేందుకు అర్హత సాధించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంట

25న ఉద్యోగ మేళా

అనంతపురం సప్తగిరి సర్కిల్: అనంతపురం సమీపంలోని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఈ నెల 25న ఉదయం పది గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఆ సెంటర్ డైరెక్టర్ వై.వి.మల్లారెడ్డి తెలిపారు. సాఫ్ట్వేర్, డ్రైవింగ్, బ్యాంకు ఉద్యోగాల భర్తీకి ఐసీఐసీఐ బ్యాంకు, నవగురుకుల్, లిథియం ఎలక్ట్రికల్ కార్ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన బుధవారం మీడియాకు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. నవగురుకుల్ సంస్థ మహిళలకు సాఫ్ట్ వేర్, కోడింగ్ లో ఏడాదిపాటు బెంగళూరులో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. అభ్యర్థులు 17 నుంచి 28 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలని సూచించారు. ఇక లిథియం ఎలక్ట్రిక్ కార్ సంస్థలో డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 20 నుంచి 50 ఏళ్లలోపు వయసు కలిగిన డ్రైవర్లు జాబ్మేళాకు హాజరు కావొచ్చని తెలిపారు. ఏడో తరగతి విద్యార్హత కలిగి ఉండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నఅభ్యర్థులు అర్హులని ప్రకటించారు. ఐసీసీఐ బ్యాంకులో రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసి 20 - 25 ఏళ్ల లోపు ఉన్న వారు అర్హులని తెలిపారు. వీరికి ఎన్ ఐఐటీ ఆధ్వర్యంలో నెల రో

TCC Technical Certificate Course Examinations April 2023 | డ్రాయింగ్ లోయర్ అండ్ హయ్యర్, హ్యాండ్లూమ్ వీవింగ్ లోయర్ అండ్ హైయర్, టైలరింగ్ & ఎంబ్రాయిడరీ లోయర్ అండ్ హయ్యర్ TCC టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు ఏప్రిల్ 2023 |

చిత్రం
TCC Technical Certificate Course Examinations April 2023 For Any Technical Support Contact : 9573359292 Drawing Lower and Higher, Handloom Weaving Lower and Higher, Tailoring & Embroidery Lower and Higher  TCC టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు ఏప్రిల్ 2023 ఏదైనా సాంకేతిక మద్దతు కోసం సంప్రదించండి : 9573359292 డ్రాయింగ్ లోయర్ అండ్ హయ్యర్, హ్యాండ్లూమ్ వీవింగ్ లోయర్ అండ్ హైయర్, టైలరింగ్ & ఎంబ్రాయిడరీ లోయర్ అండ్ హయ్యర్ Please Check the Data and Submit the application.  Once Submitted can't be Modified. ముఖ్య గమనిక : టిసిసి పరీక్ష రాయుటకు ఎంపిక చేసుకున్న జిల్లా డీఈఓ ఆఫీస్ లోనే  అప్లికేషన్ మరియు అటెస్టేడ్ సర్టిఫికెట్ కాపీలను సమర్పించవలెను. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ ల

ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

కదిరి అర్బన్: స్థానిక ప్రభుత్వ బాలుర, బాలికల  జూనియర్ కళాశాలలో ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాళ్లు చెన్నకేశవ ప్రసాద్, రామరాజులు మంగళవారం తెలిపారు. పదవ తరగతి పాసైన విద్యార్థులు, ఇంటర్ అర్థంతరంగా మానేసిన విద్యార్థులు ఈ నెల 26వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు. ముదిగుబ్బ: ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు స్థానిక ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ మురళీ తెలిపారు. అడ్మిషన్ల కొరకు ఈ నెల 26వ తేదిలోపు ప్రిన్సిపాలు సంప్రదించాలన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్

ఉచిత కుట్టుశిక్షణ కేంద్రం ప్రారంభం

కుందుర్పి: మండల కేంద్రంలో అభయ ఫౌండేషన్ సౌజన్యంతో ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కుట్టుశిక్షణ కేంద్రాన్ని ఆసంస్థ వ్యవస్థాపకుడు లెనిన్ బాబు, జెడ్పీటీసీ సభ్యుడు రాధాస్వామి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమలమ్మ, వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ పాలాక్షి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ సత్యనారాయణశాస్త్రి గేట్స్ ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ పద్మావతమ్మ, సర్పంచ్ మారుతేశ్వరీ, సింగిల్ విండో అధ్యక్షుడు వన్నూర్రెడ్డి పాల్గొన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి

ఎలక్ట్రికల్ కోర్సులో శిక్షణ Training in Electrical Course

అనంతపురం సప్తగిరి సర్కిల్: జీవితంలో ఎలక్ట్రిషియన్గా స్థిరపడాలనుకునే యువతకు ఆర్డీటీ ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. సెంటర్ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఎలక్ట్రికల్ (హౌస్ వైరింగ్, మోటర్ రివైండింగ్) కోర్సులో నైపుణ్య శిక్షణతో పాటు, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఈ మేరకు సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. హౌస్ వైరింగ్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, విద్యుత్ పరికరాల మరమ్మతు, మోటర్ రివైండింగ్ తదితర అంశాల్లో 45 రోజుల శిక్షణతో పాటు కస్టమర్ రిలేషన్, స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించనున్నారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న వారు, 5వ తరగతి నుంచి ఇంటర్ వరకూ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. శిక్షణ సమయంలో మధామ్నా భోజనాన్ని అందిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా టూల్కిట్, సర్టిఫికెట్ను అందజేయడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు 8500074757, 7780752418 లో సంప్రదించవచ్చు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with

ఉద్యోగాల భర్తీ పేరిట ఫేక్ పోస్టులు | నమ్మవద్దని యువతకు ఆర్టీసీ సూచన

సాక్షి, అమరావతి: ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సమాచారం పూర్తిగా అవాస్తవమని ఆర్టీసీ స్పష్టం చేసింది. త్వరలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారని.. అందుకు కొంత మొత్తం చెల్లించాలని కొందరు చేస్తోన్న మోసపూరిత ప్రచారాన్ని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. గతంలో కూడా ఇదే రీతిలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చి యువతను మోసం చేసేందుకు కొందరు ప్రయత్నించారని.. యువత అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపడితే ఆర్టీసీ అధికారికంగా వెల్లడిస్తుందని... అంతవరకు ఎవరూ సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని విశ్వసించవద్దని కోరుతూ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం మంగళవారం ప్రకటన వెలువరించింది. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNE

ఫైనల్ ఎంబీబీఎస్ పార్ట్ -2 ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి/ లబ్బీపేట (విజయవాడతూర్పు): ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పార్ట్ -2 పరీక్ష ఫలితాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య వర్సిరీ మంగళవారం విడుదల చేసింది. గత డిసెంబర్, జనవరి నెలలో నిర్వహించిన ఈ పరీక్షల్లో 77 మంది డిస్టింక్షన్ సాధించారు. 1,860 మంది ఫస్ట్ క్లాస్, 1,635 మంది సెకండ్ క్లాస్లో ఉత్తీర్ణులయ్యారు. రీ టోటలింగ్ కోసం విద్యార్థులు మార్చి3లోగా దరఖాస్తు చేసు కోవాలి. ఇందుకు రూ. 2.000 చెల్లించాల్సి ఉంటుంది. https://epay.drntruhs.in/online/retotal పోర్టల్లో ఆన్లైన్లో రీటోటలింగ్కు దరఖాస్తు చేసుకోవాలి. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | J

ఏబీడీఎంలో ఎనిమిది పోస్టుల భర్తీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) కార్యక్రమం కోసం ఎనిమిది పోస్టుల భర్తీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నెల 28వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు గడువు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. వెయ్యి, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు రూ.750 చొప్పున అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుం ది. 21 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్న వారుదరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాగా, విద్యా, ఇతర అర్హతల వివరాలు నోటిఫికేషన్ లో ఉన్నాయి . http://hmfw.ap.gov.in / వెబ్సైట్ లో పూర్తి నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ను అందుబాటులో ఉంచారు. భర్తీ చేస్తున్న పోస్టు ల్లో జాయింట్ డైరెక్టర్ (కో-ఆర్డినేషన్), ప్రాజెక్ట్ మేనేజర్, ఐఈసీ ఎక్స్పర్ట్, పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. మిగిలిన నాలుగు పోస్టులు ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ పోస్టులుగా ఉన్నాయి. అభ్యర్థు తమ సమస్యలను, సందేహాలను apabdmrecruitment@gmail.com కు మెయిల్ చేయడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. -------------------------------------------------------

*మార్చి 13 నుంచి కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షలు✍️📚* *♦️. ఏప్రిల్‌ చివరి వారంలో తుది రాత పరీక్ష*

*🌻ఈనాడు, అమరావతి*: రాష్ట్రంలో పోలీసుకానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించిన శారీరక కొలతలు (ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌), దేహదారుఢ్య (ఫిజికల్‌ ఎఫిషియన్స్‌ టెస్ట్‌) పరీక్షలు మార్చి 13 నుంచి నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. గతనెల 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించి, స్టేజ్‌-2కు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు మార్చి 1న మద్యాహ్నం 3గంటల నుంచి 10వతేదీ 3 గంటల వరకూ పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌ నుంచి కాల్‌లెటర్లు డౌన్‌లోడ్‌చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ చివరి వారం లో తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  కానిస్టేబుల్' పరీక్షలకు 1 నుంచి వెబ్సైట్లో కాల్టర్లు • మార్చి 1 నుంచి 10 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు | పోలీసు నియామక మండలి వెల్లడి | దేహదారుఢ్య పరీక్షలు మార్చి 13 నుంచి.. | ఏప్రిల్లో మెయిన్ పరీక్షలు.. | సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం దేహదారుఢ్య, మెయిన్ పరీక్షలకు కాల్ లెటర్లను మార్చి 1 నుంచి 10వ తేదీలోగా తమ వెబ్సైట్ slprb.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పోలీసు నియామక మండలి సోమవ

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్ దూరవిద్యలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన

పీజీ డిప్లొమా కోర్సులు | డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్ దూరవిద్యలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. పీజీ డిప్లొమా: పైనాన్షియల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అర్హత: ఏదైనా డిగ్రీ లేదా సమాన కోర్సు ఉత్తీర్ణత ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.03.2023. వెబ్సైట్: www.braouonline.in/PGFirstyearFirstHome.aspx ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల ర

AP Polycet 2023 ఏపీ పాలిటెక్నిక్-2023 ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ సీట్ల భర్తీకి పాలిసెట్-2023 నోటిఫికేషన్ విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఏప్రిల్ మే-2023లో జరిగే పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము: ఓసీ/ బీసీ అభ్యర్థులకు రూ.400; ఎస్సీ/ఎస్టీలకు రూ. 100. పరీక్ష కేంద్రాలు: అన్ని జిల్లాల్లోని 54 పట్టణాలు, నగరాల్లోని దాదాపు 400 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: 30.04.2023. పరీక్ష తేదీ: 10.05, 2023. వెబ్సైట్: https://polycetap.nic.in/Default.aspx Commencement of filing of online application : 16/02/2023 Last date for filing of online application:    30/04/2023 Date of conduct of POLYCET-2023 :    10/05/2023   ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D

హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోండి

గుంతకల్లు: రాష్ట్ర ప్రభుత్వం హజ్ కమిటీ ద్వారా ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ హజ్ కమిటీ సమన్వయకర్త అల్ హజ్ ముల్లా మస్తాన్వలి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ద్వారా మార్చి 10లోగా దరఖాస్తు సమర్పించాలని పేర్కొన్నారు. ఈ ఏడాది దరఖాస్తుకు ఎలాంటి రుసుము లేదని తెలిపారు. దరఖాస్తుదారుల పాస్పర్ గడువు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఉండాలని సూచించారు. ఈ ఏడాది హజ్ యాత్రికులకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం గన్నవరం, విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచే హజ్ యాత్రకు బయలుదేరుతారు. వివరాలకు 8688000056, 9709385881 సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులక

AP SI Answer Keys ఆంధ్రప్రదేశ్లో 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి | రెండు వారాల్లో ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్లో 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ పోలీసు నియామక మండలి ఫిబ్రవరి 19న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు నియామక మండలి తెలిపింది. 1.51 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రిలిమినరీ కీ విడుదల చేస్తున్నట్లు మండలి స్పష్టం చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే SCTSI-PWT@slprb.appolice.gov.in కు ఫిబ్రవరి 23లోగా మెయిల్ చేయాలని తెలిపింది. రెండు వారాల్లో ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు మండలి పేర్కొంది.  Paper 1 A Key Paper 1 B Key   Paper 2 Code B   Paper 2 Code C ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ

తిరుపతిలోని ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పని చేయుటకు ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 28 పోస్టుల వారీగా ఖాళీలు: 1. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/ జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 09 2. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/ యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 05 3. హ్యాండీమ్యాన్: 14 అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ/ 10వ తరగతి/ 10+2/ ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. వయసు: 28-33 ఏళ్లు ఉండాలి. జీతభత్యాలు : నెలకు రూ.11700-రూ.16530 చెల్లిస్తారు. ఎంపిక విధానం: ట్రేడ్ఆస్ట్/ పీఈటీ/ పర్సనల్/ వర్చువల్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.500. ఇంటర్వ్యూ వేదిక: Old Terminal Building, Old Airport, Renigunta, Tirupati - 517520. ఇంటర్వ్యూ తేది: 23.02.2023 ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు.  Website Notification ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్

JEE Mains Final Session Update దేశవ్యాప్తంగా ఏప్రిల్లో నిర్వహించనున్న జేఈఈ మెయిన్ తుది విడతకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ

ఎట్టకేలకు ఫిబ్రవరి 15న మొదలైంది. అభ్యర్థులు వచ్చే మార్చి 12వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు లింక్ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ప్రకటించిన ప్రకారం అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు సమర్పించాలి. అందుకోసం లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నా ఉలుకూపలుకూ లేని ఎన్టీఏ వారం రోజులు ఆలస్యంగా దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. తుది విడత పరీక్షలు ఏప్రిల్ 6, 8, 10, 11, 12 తేదీల్లో జరగనున్నాయి. అయితే ఏప్రిల్ 13, 15 తేదీలను ఎన్టీఏ రిజర్వు చేసింది. పరీక్ష అనంతరం.. ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటి స్తారు. రికార్డు స్థాయిలో దరఖాస్తులు.. పరీక్ష నిర్వహించే సిటీ, అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్, ఫలితాల ప్రకటించే తేదీలకు ముందుగానే వెల్లడిస్తామని.. ఆ అప్డేట్లను తమ అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు చూసుకోవాలని సూచించింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షను రికార్డు స్థాయిలో ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే. ఇటీవల వీటి