పోస్ట్‌లు

మే, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

APRJC (Minority) మైనారిటీ విద్యార్థుల గురుకులాలలో 2022-2023 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు

చిత్రం
అబ్బాయిలకు గుంటూరు, కర్నూలులో అమ్మాయిలకు చిత్తూరు జిల్లాలోని వాయల్పాడులో మైనారిటీ విద్యార్థినీ విద్యార్థులకు గురుకులాలలో 2022-2023 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు. అడ్మిషన్ అయ్యేటప్పుడు మెయిన్ టెనెన్స్ ఛార్జి రూ.1000/- ఫీజును కట్టవలసి ఉంటుంది. SC ST విద్యార్థినీ విద్యార్థులు కూడా అర్హులే కాకపోతే APRJC CET లో అర్హత సాధించి ఉండాలి. 10వ తరగతి 2021-22 లో పాసయిన వారు అర్హులు కారు కేవలం 2022 లో పాసయిన వారే అర్హులు. మైనారిటీ విద్యార్థినీ విద్యార్థులు 10వ తరగతిలో ఉర్దూ మీడియంలో లేదా ఉర్దూను సెకండ్ లాంగ్వేజిగా చదివి ఉండాలి. ఏ ప్రాంతం వారు ఏ ఏ చిరునామాకు రిజిస్టరు పోస్టులో 20-06-2022 లోగా తమ అప్లికేషన్లను సమర్పించాలో క్రింద చూడవచ్చు. అప్లికేషన్లకు ఎలాంటి రుసుము లేదు. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిన ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.   మరింత సమాచారం కోసం 9676404618 లేదా 7093323250కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు సంప్రదించండి. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి click here for official notification click here for press note       Gemini Internet

అనంతపురం | శ్రీ సత్యసాయి జిల్లాలలో గల ప్రాంతీయ ఉద్యోగ వివరాలు 31-05-2022

చిత్రం
      Gemini Internet

వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు

చిత్రం
  Gemini Internet

BITsలో బి ఎస్సీ, ఎం ఎస్సీ ప్రవేశాలు | CDFD హైదరాబాద్ లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు

చిత్రం
  Gemini Internet

PACL

చిత్రం
PACL ఒరిజినల్ సర్టిఫికేట్లను రిఫండ్ కొరకు పంపు నిమిత్తం సూచనః- 1. జస్టిస్ (రిటైర్డ్) R. M. లోధా కమిటీ (PACL విషయంలో) ("కమిటీ") రూ. మధ్య క్లెయిమ్‌లతో అర్హులైన పెట్టుబడిదారుల నుండి అసలు అంటే Original PACL రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం Public Notice ను SEBI విడుదల చేసింది. రూ. 10,001/- మరియు రూ.15,000/- విలువగల దరఖాస్తులు విజయవంతంగా ధృవీకరించబడ్డాయి. దీని కోసం, Original PACL రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను సమర్పించమని కోరుతూ అర్హతగల పెట్టుబడిదారులకు SMS పంపబడుతుంది/వస్తుంది. 2. PACL ఇన్వెస్టర్లు తమకు PACL జారీ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్‌లను సమర్పించాల్సిన అవసరం ఉన్న కమిటీ నుండి SMSని స్వీకరించే వారు, రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్ ద్వారా వాటిని ఫార్వార్డ్ చేయాలని నోటీసులో చూసించారు. Original PACL సర్టిఫికేట్లను పంపాల్సిన చిరునామా SEBI Bhawan, Plot No.C4-A, 'G' Block, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai – 400051. 3. పెట్టుబడిదారులు ఎన్వలప్‌లో Original PACL సర్టిఫికేట్‌లను మాత్రమే పంపాలి మరియు ఎన్వలప్ పైన సర్టిఫికేట్ నంబర్ రాయాలి. ఒక్కో ఎన్వలప్‌లో 1 (ఒకటి) ఒరిజినల

1 నుంచి 10వ తరగతి వరకు కొడిగెనహళ్ళిలో ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల, సేవామందిరంలో చేరే విద్యార్థులకు అర్హత వివరాలు | విద్యతో పాటు మరిన్ని ప్రయోజనాలు

చిత్రం
  Gemini Internet

ఇక 10వ తరగతి తరువాత 11 మరియు 12 తరగతులుగా ఇంటర్ | త్వరలో ఇంటర్ బోర్డు స్కూల్ బోర్డులోకి విలీనం

♦️విలీన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు ♦️ఎన్‌ఈపీ, సీబీఎస్‌ఈ అమలుకు ఒకే విభాగం 🌻ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేయనున్నారు. ఇందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 1971లో ఏర్పాటైన ఇంటర్‌ విద్యామండలి ఇక కనుమరుగు కానుంది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ పరీక్షల విభాగంలోనే రెండు శాఖల అధికారులుంటారు. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 5+3+3+4లో చివరి నాలుగేళ్లు 9, 10, 11, 12 తరగతులు ఉంటాయి. వీటికి సంబంధించి కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ప్రత్యేకంగా అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎన్‌ఈపీ అమలు, ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం ప్రవేశపెట్టడం, ఉన్నత పాఠశాలల్లో ప్లస్‌టూను ఎలాగూ ప్రారంభిస్తున్నందున ఈ విలీనానికి నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా కసరత్తు సాగుతోంది. అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల నియామకాలు, సర్వీసు నిబంధనలు, కొత్తగా ఏ విభాగాలు ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చిస్తున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పదోన్నతుల్లో, సర్వీసు నిబంధనల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ♦️విలీన ప్రతిపాదన ఇలా.. ఇంట

అనంతపురం | శ్రీ సత్యసాయి జిల్లాలలో గల ప్రాంతీయ ఉద్యోగ వివరాలు 30-05-2022

చిత్రం
  Gemini Internet

ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం

చిత్రం
  Gemini Internet

Delhi Police Jobs Staff Selection Commission పూర్తి సమాచారం తెలుగు

చిత్రం
  Gemini Internet

అనంతపురం | శ్రీ సత్యసాయి జిల్లాలలో గల ప్రాంతీయ ఉద్యోగ వివరాలు 29-05-2022

చిత్రం
  Gemini Internet

గీతం ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల✍️📚 మే 31 నుంచి తొలి విడత కౌన్సెలింగ్‌

🌻విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి): గీతం డీమ్డ్‌ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌, ఫార్మశీ, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, లా, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షల (గ్యాట్‌-2022) ఫలితాలను గీతం ఉప కులపతి ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాట్‌ ర్యాంకుల ఆధారంగా ఆన్‌లైన్‌లో మే 31వ తేదీ నుంచి తొలి విడత అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంగణాల్లో ఇంజనీరింగ్‌, ఫార్మశీ, ఆర్కిటెక్చర్‌ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఏడాదికి ప్రోత్సాహకాలుగా రూ.30 కోట్లు అందించనున్నట్టు వెల్లడించారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తామని తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో 3,920 మంది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. వైద్య రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది నుంచి కొత్తగా బీఎ్‌ససీ మెడికల్‌ లేబొరేటరీ టెక్నాలజీ, ఎమెర్జన్సీ మెడిసిన్‌ కోర్స

Sri Sathya Sai 1వ తరగతిలో ప్రవేశానికి కావలసినవి

చిత్రం
First Standard Application Online Application for 2022-23 academic year The following documents have to be uploaded. Please have them ready before proceeding. 1. Passport photo of the child 2. Aadhaar copy of the child OR Passport copy of the child if the child is not Indian 3. Birth certificate of the child 4. LKG/UKG marksheets, if any 5. Caste certificate (not required for General category) 6. ATM Card for fee payment Gemini Internet సత్య సాయి విద్యాలయాల్లో 1వ తరగతిలో మరియు శ్రీమతి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల ప్రవేశానికి విద్యార్థులకు/పిల్లలకు ఉండాల్సిన అర్హత వివరాలు https://geminiinternethindupur.blogspot.com/2022/05/1.html వీడియో కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి సత్యసాయి విద్యాసంస్థల్లో 1వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం    

అనంతపురం | శ్రీ సత్యసాయి జిల్లాలలో గల ప్రాంతీయ ఉద్యోగ వివరాలు 28-05-2022

చిత్రం
  Gemini Internet

UPSC ఉద్యోగాల వివరాలుః- 2023 వరకు జరగబోవు అప్లికేషన్ ప్రారంభ తేదీలు, చివరి తేదీలు, పరీక్షల తేదీలు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

చిత్రం
Gemini Internet

అనంతపురం | శ్రీ సత్యసాయి జిల్లాలలో గల ప్రాంతీయ ఉద్యోగ వివరాలు

చిత్రం
  Gemini Internet

ICET 2022-23 లో MBA | MCA ప్రవేశాల గురించి పూర్తిగా తెలుసుకోండి

చిత్రం
  Gemini Internet

విద్యా ఉద్యోగ సమాచారం

చిత్రం
  Gemini Internet

Ananthapuramu & Sri Sathyasai District Local Jobs collected from News Papers

చిత్రం
  Gemini Internet

Amma vodi update

Eligibility list లో  పేరు వుండి, పేరు చివరి column లో  NPCI status      *inactive* అని  వుంటే, పైన ఇవ్వబడిన form మరియు ఆధార్  zerox, original తీసుకొని బ్యాంక్ కు  వెళితే, ఆధార్ కార్డును  a/c కు  link చేస్తారు. అప్పుడు NPCI active అవుతుంది. అమ్మఒడి డబ్బులు వేసినప్పుడు a/c లో పడతాయి.  ======================= Gemini Internet

శ్రీ సత్యసాయి ఇంటర్ లో ప్రవేశాలకు అప్లై చేసిన విద్యార్థుల సెలెక్షన్ లిస్ట్ కోసం అలాగే పరీక్ష సిలబస్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

చిత్రం
Sri Satya Sai Intermediate Entrance Admission Boys list - shortlisted to write online entrance and Girls list - Shortlisted to write online entrance Click here for Boys List    Click here for Girls List Gemini Internet for Syllabus download click here శ్రీ సత్య సాయి హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఇంటర్ ప్రవేశాలకు అప్లై చేసిన విద్యార్థులకు గమనిక https://geminiinternethindupur.blogspot.com/2022/05/blog-post_24.html

ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం

చిత్రం
Gemini Internet

శ్రీ సత్య సాయి హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఇంటర్ ప్రవేశాలకు అప్లై చేసిన విద్యార్థులకు గమనిక

చిత్రం
శ్రీ సత్య సాయి హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్  ఇంటర్ లో ప్రవేశాలకు అప్లై  చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు జూన్ 19వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల కోసం షార్ట్ లిస్ట్ అయిన విద్యార్థుల జాబితా సంబంధిత అధీకృత వెబ్ సైట్ లో 25-05-2022 తేదీన ఆన్ లైన్ లో పొందుపరచనున్నారు. వ్రాత పరీక్ష పాసయిన వారికి 21-06-2022 మరియు 22-06-2022 తేదీన ముఖాముఖి/ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. సమాచార సేకరణ Gemini Internet    

తిరుమల, 2022 మే 23

మే 24న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల         ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి కల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను మే 24న మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.         అదేవిధంగా, ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌,  జులై నెల‌కు సంబంధించిన అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న సేవ టికెట్ల‌ను మే 24న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుద‌ల చేస్తారు. మే 26వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు భ‌క్తులు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. మే 26వ తేదీన సాయంత్రం 6 గంట‌లకు ఆన్‌లైన్ డిప్ తీసి సేవా టికెట్లు పొందిన వారికి స‌మాచారం అందిస్తారు. భ‌క్తులు ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది.          కాగా, జులై, ఆగ‌స్టు నెల‌ల‌కు సంబంధించిన వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ మే 25వ తేదీ ఉద‌యం 9 గంట‌ల నుండి మొద‌ల‌వుతుంది.Gemini Internet

*అమరావతి 'అమ్మఒడి'కి అర్హుల సర్వే!*

పోస్టాఫీసు అకౌంట్లు కూడా @అమ్మ ఒడి" కి 🙋‍♂Accepting India Postal payments Bank Account for crediting of Jagananna Ammavodi amounts which is also facilitated with DBT credits – >All MEOs pl do Aadharseeding To mothers  who are having a postal  bank  account *ఈ సోమవారమున (23వ తేదీ న) అమ్మఒడి పధకానికి అర్హత పొందడానికి ప్రతీ తల్లి వాలంటీర్ దగ్గరా వేలిముద్ర వేసి ,వివరాలు అప్డేట్ చేయించుకోవాలి* *ఈ ఏడాది అమ్మఒడి పథకం అర్హులు,అనర్హులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారం భించనుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సర్వే చేయాలని నిర్ణయించింది. దీనికిగాను ఒక మొబైల్ అప్లికేషన్ను యాప్ ను వాలంటీర్ కు ఇవ్వడం జరిగింది.  మీ వాలంటీర్ ను సంప్రదించి..అమ్మఒడి వివరాలు , అర్హుల జాబితా, ekyc అప్డేట్, వేలిముద్ర వేసి ekyc చేయించు కోవడం,అనర్హుల జాబితా గురించి వివరాలు/కారణాలు తెలుసుకోగలరు* *23 వ (సోమవారం) తేదీన మీరు వాలంటీర్ దగ్గరకి వెళ్లి అమ్మ ఒడి పధకం అర్హత, ekyc అప్డేట్ చేయించడం..మొదలగు వివరాలు గురించి సంప్రదించాలి.* *రేపు కచ్చితంగా లబ్దిదారులు  వాలంటీర్ దగ్గర వేలిముద్ర వేయాలి.*................. పై సమాచారం స

ఉద్యోగ ప్రకటన నేరుగా నియామకం ప్రాతిపదికన భర్తీ | వివరాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

చిత్రం
  Gemini Internet

శ్రీ సత్య సాయి విద్యాలయాల్లో 1వ తరగతిలో మరియు శ్రీమతి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల ప్రవేశానికి విద్యార్థులకు/పిల్లలకు ఉండాల్సిన అర్హత వివరాలు

చిత్రం
·    సాయిరాం . మీ పిల్లల అడ్మిషన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు దయచేసి ఈ క్రింది వాటిని జాగ్రత్తగా పరిశీలించండి . ·    ప్రవేశ సమయంలో , పిల్లల బరువు 16 కిలోల కంటే ఎక్కువ ఉండాలి మరియు ఎత్తు కనీసం 100 సెం . మీ . పిల్లలకి సరైన టాయిలెట్ అలవాట్లతో శిక్షణ ఇచ్చి ఉండాలి (అంటే, ఎవరైతే పిల్లలు వారున్నచోటే మలమూత్ర విసర్జన చేసే అలవాటు ఉందో వారిని అనర్హులుగా గుర్తిస్తారు) . ·    దయచేసి పిల్లలకు మంచి , ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో శిక్షణ ఇవ్వండి . పిల్లలకి చక్కగా తినడం నేర్పించి ఉండాలి . ·    కింది వ్యాధులు / వైద్య పరిస్థితులతో బాధపడుతున్న పిల్లలు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేయకూడదు 1.       మూర్ఛరోగము ఆస్తమా లేదా గురక గుండె , కిడ్నీ లేదా ఊపిరితిత్తుల వ్యాధులు మంచం చెమ్మగిల్లడం (పక్క తడపడం/నిద్రలోనే మూత్రాన్ని విసర్జించడం) ప్రత్యేక రకమైన ఆహారం అవసరమయ్యే పరిస్థితులు (మాంసాహారం లేదా ఒకే రకమైన తిండి   అలవాటు ఉండటం) 2.       తల్లిదండ్రులు పిల్లలను హాస్టల్ ‌ లో ఉండేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నవారు. బిడ్డ తల్లిదండ్రులకు దూరంగా ఉండే

ఉద్యోగ సమాచారంః- UPSC - CDS Exam (2) 2022, UPSC NDA & NA Exam (2) 2022, SSC Delhi Police Exam 2022

చిత్రం
Gemini Internet

*మేనేజ్‌మెంట్‌ కోర్సులకు 85 వేలు, గరిష్ఠం 1.95 లక్షలు* *ప్రైవేటు కళాశాలల్లో కనీస, గరిష్ఠ ఫీజులపై నిపుణుల కమిటీ నివేదికకు కేంద్ర విద్యాశాఖ ఆమోదం*

చిత్రం
*ఇంజనీరింగ్‌ కనీస ఫీజు*  *రూ.79,600✍️📚* *గరిష్ఠ ఫీజు రూ.1.89 లక్షలుగా నిర్ణయం**🌻అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి*): దేశంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కనీస ఫీజు రూ.79,600గా, గరిష్ఠ ఫీజు 1.89 లక్షలుగా నిర్ణయించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ప్రైవేటు కళాశాలల్లో ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఉండాల్సిన కనీస, గరిష్ఠ ఫీజులపై నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర విద్యాశాఖ ఆమోదించింది. 2015లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రైవేటు కళాశాలల్లో ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు వ సూలు చేయాల్సిన ఫీజులను నిర్ణయించింది. అయితే అప్పట్లో గరిష్ఠంగా ఇంతకుమించి వసూలు చేయకూడదని మాత్రమే నిబంధన పెట్టారు. కనీస ఫీజు ఎంత ఉండాలన్నదానిపై చెప్పలేదు. దీంతో పలు రాష్ట్రాల్లోని విద్యాశాఖలు దీనిపై తమకు తామే నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కళాశాల స్థాయి, మౌలిక సదుపాయాలను బట్టి ఏడాదికి రూ.30వేల నుంచి రూ.65వేల వరకు నిర్ణయించారు. తెలంగాణలో కూడా ఇలాగే చేశారు. అయితే కనీస ఫీజును కూడా నిర్ణయించాలంటూ కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ