APRJC (Minority) మైనారిటీ విద్యార్థుల గురుకులాలలో 2022-2023 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు

అబ్బాయిలకు గుంటూరు, కర్నూలులో అమ్మాయిలకు చిత్తూరు జిల్లాలోని వాయల్పాడులో మైనారిటీ విద్యార్థినీ విద్యార్థులకు గురుకులాలలో 2022-2023 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు.

అడ్మిషన్ అయ్యేటప్పుడు మెయిన్ టెనెన్స్ ఛార్జి రూ.1000/- ఫీజును కట్టవలసి ఉంటుంది.

SC ST విద్యార్థినీ విద్యార్థులు కూడా అర్హులే కాకపోతే APRJC CET లో అర్హత సాధించి ఉండాలి.

10వ తరగతి 2021-22 లో పాసయిన వారు అర్హులు కారు కేవలం 2022 లో పాసయిన వారే అర్హులు.

మైనారిటీ విద్యార్థినీ విద్యార్థులు 10వ తరగతిలో ఉర్దూ మీడియంలో లేదా ఉర్దూను సెకండ్ లాంగ్వేజిగా చదివి ఉండాలి.

ఏ ప్రాంతం వారు ఏ ఏ చిరునామాకు రిజిస్టరు పోస్టులో 20-06-2022 లోగా తమ అప్లికేషన్లను సమర్పించాలో క్రింద చూడవచ్చు. అప్లికేషన్లకు ఎలాంటి రుసుము లేదు. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిన ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.

 




మరింత సమాచారం కోసం 9676404618 లేదా 7093323250కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు సంప్రదించండి.

అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి click here for official notification

click here for press note 




 



 


Gemini Internet

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh