పదోతరగతి పూర్తయిన యువతకు సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది దేశ అత్యున్నత బ్యాంకు..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఆర్బీఐ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. పదోతరగతి పాసైన వారు ఈ ఉద్యోగాల దరఖాస్తుకు అర్హులు. ఈ సందర్భంగా ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 841 అర్హతలు: పదోతరగతి (ఎస్ఎస్సీ/మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 01/02/2021 నాటికి అండర్ గ్రాడ్యుయేట్గా ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. వయసు: 01.02.2021 నాటికి 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. 02.02.1996 – 01.02.2003 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications