పోస్ట్‌లు

నవంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

Kisan Vikas Patra: కిసాన్ వికాస్ పత్రలో పదేళ్లలో మీ డబ్బు రెట్టింపు

సురక్షిత పెట్టుబడికి పోస్టాఫీస్ స్కీం అద్భుతమైన ఎంపిక. వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ భద్రమైన పెట్టుబడి కోసం, రిస్క్ తీసుకోవడం పెద్దగా ఇష్టపడని చాలామంది దీనిని ఎంచుకుంటారు. పోస్టాఫీస్ స్కీం ద్వారా గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. ఇలాంటి పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీంలలో కిసాన్ వికాస్ పత్ర ఒకటి. ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే 124 నెలలు లేదా 10 సంవత్సరాల్లో మీ డబ్బు రెండింతలు అవుతుంది. ఏప్రిల్ 1, 2020 నుండి ఈ పథకానికి సంబంధించి వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది. కనీసం రూ.1000తో పెట్టుబడులు ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ కిసాన్ వికాస పత్ర ఖాతాలు తెరుచుకోవచ్చు. ఒక వ్యక్తి మరొకరికి కేవీపీ పత్రాలను బదలీ చేసుకోవచ్చు. రుణం ఇస్తారు. ఇందుకు కేవీపీ తీసుకున్న వ్యక్తి సంబంధిత పోస్టాఫీస్‌కు అంగీకార పత్రంతో కూడిన దరఖాస్తు ఫామ్‌ను ఇవ్వాలి. ఒక పోస్టాఫీస్ నుండి మరో పోస్టాఫీస్‌కు బదలీ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ తేదీని సర్టిఫికెట్లో ముద్రిస్తారు. Gemini Internet అకౌంట్ ఓపెనింగ్ KVP పథకంలో పెట్టుబడికి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు. వ్య‌క్తిగ‌తంగా లేదా ఉమ్మ‌డిగా ఖాతా ఓపెన్ చే

Andhra Pradesh Jobs: ఏపీవీవీపీ, అనంతపురంలో పదోతరగతి, ఇంట‌ర్‌ అర్హత‌తో 76 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ).. అనంతపురం ఆసుపత్రుల్లో ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 76 పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్, ఫార్మసిస్ట్, థియేటర్‌ ఆర్టిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, ఆఫీస్‌ సబార్డినేట్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, బ్యాచిలర్‌ డిగ్రీ, డీఫార్మసీ/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌/పారా మెడికల్‌ బోర్డ్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, గత పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(ఏపీవీవీపీ), గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ క్యాంపస్, అనంతపురం, ఏపీ చిరునామకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021 వెబ్‌సైట్‌: https:/

DRDO Recruitment 2021: డీఆర్డీఓలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. కేవలం మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక

ఇటీవల పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదలవుతున్నాయి. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. సంస్థకు చెందిన Terminal Ballistics Research Laboratoryలో 61 ఖాళీలను అప్రంటీస్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎలాంటి ఎగ్జామ్ (Exam) లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేపట్టనున్నట్లు నోటిఫికేషన్లో (Notification) స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ (Apprenticeship) విధానంలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంకా.. ఎంపికైన వారికి ఉపకారవేతనంగా నెలకు రూ. 8050 (stipend) చెల్లించనున్నారు. ఖాళీలు, విద్యార్హతల వివరాలు.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ కింది ట్రేడ్ లలో ఐటీఐ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. ఎలా అప్లై చేయాలంటే.. Step 1: అభ్యర్థుల

నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ 2021-22 (FIRST LEVEL) NATIONAL TALENT SEARCH EXAMINATION

డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, AP. అమరావతి నిర్వహించే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ 2021-22 (మొదటి స్థాయి) కోసం దరఖాస్తు చేసుకోండి పర్టిక్యులర్స్ స్కూల్ I'd మరియు పాస్‌వర్డ్ అవసరం అభ్యర్థి ఆధార్ కుల ధృవీకరణ పత్రం NMMS హాల్‌టికెట్ నెల మరియు పరీక్ష సంవత్సరం U DISE కోడ్ HM ఫోన్ నంబర్ నేను పాఠశాల ఇమెయిల్ I. గడువు తేదీలు a) 29-10-2021 నుండి దరఖాస్తు ఆన్‌లైన్ సమర్పణ b) 30-10-2021 నుండి చెల్లింపు చేయవచ్చు c) సంబంధిత హెడ్ మాస్టర్ ద్వారా అభ్యర్థి దరఖాస్తును అప్‌లోడ్ చేయడానికి చివరి తేదీ 30-11-2021 d) ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 01-12-2021 e) O/oలోని ఇతర ఎన్‌క్లోజర్‌లతో పాటు ముద్రించిన నామినల్ రోల్స్‌ను సమర్పించడానికి చివరి తేదీ. పాఠశాలకు సంబంధించిన జిల్లా విద్యా కార్యాలయం (HMలు/ప్రిన్సిపల్స్/కరస్పాండెంట్) 06-12-2021 Gemini Internet II: సాధారణ సమాచారం నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఫస్ట్ లెవెల్)ని డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, AP, విజయవాడ NCERT, న్యూ ఢిల్లీ ఆదేశాల మేరకు NMMS పరీక్షతో పాటు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహిస్తారు. కోవిడ్ -19 కారణంగా ఈ సంవత

SBI Personal Loan: కేవలం 4 క్లిక్స్‌తో రూ.20 లక్షల లోన్ ఇస్తున్న ఎస్‌బీఐ... అప్లై చేయండి ఇలా

చిత్రం
SBI Pre-approved Personal Loan | ఎస్ ‌ బీఐలో పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్ . కేవలం 4 క్లిక్స్ ‌ తో పర్సనల్ లోన్ ఇస్తోంది ఎస్ ‌ బీఐ . కరోనా వైరస్ సంక్షోభంతో కష్టకాలంలో ఉన్నారా ? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా ? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -SBI అద్భుతమైన లోన్ ఆఫర్ ప్రకటించింది . కేవలం 4 క్లిక్స్ ‌ తో పర్సనల్ లోన్ ఇస్తామని ప్రకటించింది . గతంలో కస్టమర్లు లోన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది . బ్యాంకుకు వెళ్లి , లోన్ దరఖాస్తు చేసి , రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చేది . కానీ ... టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత బ్యాంకులు వీలైనంత తక్కువ సమయంలోనే రుణాలు ఇస్తున్నాయి . ఎస్ ‌ బీఐ కూడా పర్సనల్ లోన్ ఆఫర్ ప్రకటించింది . 4 క్లిక్స్ ‌ తో పర్సనల్ లోన్ ఇస్తోంది . అది కూడా తక్కువ వడ్డీకే . కేవలం 9.60 శాతం వడ్డీకే పర్సనల్ లోన్ ఇస్తామని ప్రకటించింది . కస్టమర్లకు రూ .20 లక్షల వరకు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఇస్తోంది ఎస్ ‌ బీఐ . గతంలో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 12 శాతం నుంచి 16 శాతం మధ్య ఉండేవి . కానీ ఇటీవల వడ్డీ