ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

Competitive Exams 2020 Current Affairs

  1).అస్సాం రాష్ట్రంలోని గువాహటి లో జనవరి 10వ తేదీన ప్రారంభం అయిన మూడవ సీజన్ ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో మొదటి స్థానమును దక్కించుకున్న రాష్ట్రం? A). ఆంధ్రప్రదేశ్ B). బీహార్ C). సిక్కిం D). మహారాష్ట్ర సమాధానం : D ( మహారాష్ట్ర ). 2).50 వ ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ )వార్షిక సదస్సు 2020 జనవరి 21 నుండి 24వరకూ ఏ దేశంలో నిర్వహించారు? A). అమెరికా B). రష్యా C). చైనా D).స్విట్జర్లాండ్ సమాధానం : D ( స్విట్జర్లాండ్ ). 3).రైల్వే ఆస్తులను, భద్రతను పర్యవేక్షించే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( RPF ) పేరును ఇటీవల భారతీయ రైల్వే ఏ విధంగా మార్చినది? A). రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ B).రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్ C).రైల్వే ప్రొటెస్ట్ సర్వీస్ D). రైల్వే ప్రొటెక్షన్ బోర్డ్ సర్వీస్ సమాధానం : A ( రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ -RPFS ). 4). భారత వాయుసేనలో బహదూర్ గా పేరు పొందిన అతి శక్తివంతమైన యుద్ధ విమానాలకు భారత వాయుసేన ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే ఈ అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం పేరు? A). మిగ్ -21 B). మిగ్ -25 C). మిగ్ -27 D). మిగ్ -29 సమాధానం :  D ( మిగ్ -27 ). 5).భారత దే...

General Knowledge Bits for Competitive Exams

  1). ఈ క్రింది తేదీలలో ఏ తేదీని  ఐక్య రాజ్య సమితి దినోత్సవం గా పరిగణిస్తారు? A). అక్టోబర్ 21 B). అక్టోబర్ 22 C). అక్టోబర్ 23 D). అక్టోబర్ 24 సమాధానం : D ( అక్టోబర్ 24 ). 2). పంచశీల ఒప్పందం 1954 వ సంవత్సరంలో  మే 29వ తేదీన  జరిగింది.అయితే ఈ పంచశీల ఒప్పందం ఏ యే దేశాల మధ్య జరిగినది? A) భారత్ – అమెరికా B). భారత్ – చైనా C). భారత్ – రష్యా D). భారత్ – పాకిస్తాన్ సమాధానం : B ( భారత్ – చైనా ). 3). ఈ క్రింది వానిలో బంగ్లాదేశ్ కరెన్సీ ఏది? A). డాలర్ B). యెన్ C). రూపాయి D). టాకా సమాధానం : D ( టాకా ). 4). దేవనాం ప్రియ, ప్రియదర్శి అనే బిరుదులు క్రింది వారిలో ఎవరికీ కలవు? A).అశోకుడు B). కనిష్కుడు C).వసుమిత్రుడు D). అశ్వఘోషుడు సమాధానం : A ( అశోకుడు ). 5). క్రింది వారిలో ‘ ప్లాస్టిక్  సర్జరీ ‘ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? A). చరకుడు B). సుశ్రుతుడు C). సిసిరో D). ముత్తుస్వామి దీక్షితార్ సమాధానం : A ( చరకుడు ). 6). 1919 వ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగిన స్థలం? A).అలెప్పి (కేరళ ) B). అమర్ కంటక్ (మధ్యప్రదేశ్ ) C). అంబాలా ( హర్యానా ) D). అమృత్ సర్ ( పంజాబ్ ) సమాధానం : D...

Indian Air force AFCAT 235 Job Recruitment 2020 || ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Indian Air force  AFCAT 235 Job Recruitment 2020 ముఖ్యమైన తేదీలు: ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చే తేదీలు: జనవరి 2022 పోస్టుల సంఖ్య: అన్ని విభాగాల్లో మొత్తం 235 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది విభాగాల వారీగా ఖాళీలు: ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ  టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ విభాగాలలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది అర్హతలు: పోస్ట్ ను బట్టి సంబంధిత విభాగానికి కావలసిన అర్హత కలిగి ఉండాలి. మరియు కావలసిన ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి వయసు: పోస్ట్ ని బట్టి 20 నుండి 26 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు జీతం: 56100 నుండి 1, 77500 వరకు ఇవ్వడం జరుగుతుంది...

TTD News

 వైకుంఠ ఏకాదశి 300 టికెట్స్ కోసం వైకుంఠ ఏకాదశి (25.12.20 నుంచి 3.1.2021 వరకు) తిరుమ‌ల శ్రీ‌వారి  300 రూపాయల ప్రత్యేక దర్శనం  కోటాను టీటీడీ  మంగళవారం (01.12.20) ఉదయం 11 గంట‌ల‌కు  ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనుంది. .... Rs. 300 online quota for Vaikunta Ekadasi (25-12-2020 to 03-01-2021) will be released on 01-12-2020 by 11am by TTD. .......... ....... ఈ మెసేజ్ ను వీలైనంత మందికి షేర్ చేయండి. ............

హిందూపురం జిల్లా ఆస్పత్రిలో సోమవారం నుండి రోగులకు అందుబాటులో డయాలసిస్ సేవలు

- జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గతంలో పూర్తి స్థాయి  కోవిడ్ ఆస్పత్రిగా వున్న నేపథ్యంలో   ప్రైవేట్   ఆస్పత్రికి డయాలసిస్ యూనిట్ మార్పు ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో  హిందూపురం జిల్లా ఆస్పత్రి లో  డయాలసిస్ యూనిట్ తిరిగి ప్రారంభం అనంతపురం, నవంబర్ 30:  హిందూపురం జిల్లా ఆస్పత్రిలో  సోమవారం నుండి రోగులకు   డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెచ్చామని   జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు.. గతంలో హిందూపురంలో కోవిడ్ కేసులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు హిందూపురం జిల్లా ఆస్పత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా చేయడం వల్ల,  డయాలసిస్ యూనిట్ ను ప్రైవేట్ ఆస్పత్రికి మార్చడం జరిగిందన్నారు.  ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో,  డయాలసిస్ యూనిట్ ను  తిరిగి హిందూ పురం జిల్లా ఆస్పత్రికి తరలించి,   సోమవారం నుండి   రోగులకు డయాలసిస్ సేవలను   అందుబాటులోకి తెచ్చామన్నారు.. ప్రజలు ఈ మార్పును గమనించి, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో యధావిధిగా  డయాలసిస్ సేవలను వినియో...

TTD తిరుమల శ్రీవారి పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు..

మూడుమునకలేస్తే దీర్ఘాయుష్షు! తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారు నెలవై ఉన్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో యేళ్ల చరిత్ర ఉంది. స్వామివారి తెప్పోత్సవాలన్నీ ఈ పుష్కరిణి నుంచే జరుగుతుంటుంది. ప్రతి యేడాది తెప్పోత్సవాలు జరిగే సమయంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుంటారు. అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తొమ్మిది తీర్థాలున్నాయి. శ్రీవారి పుష్కరిణిలో కుబేర తీర్థం, గాలవతీర్థం, మార్కండేయ తీర్థం, అగ్నితీర్థం, యమతీర్థం, వశిష్ట తీర్థం, వరుణ తీర్థం, వాయు తీర్థం, సరస్వతి తీర్థం ఇలా మొత్తం ఏడు తీర్థాలున్నాయి. అసలు తీర్థాలకు ఉన్న ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం. కుబేర తీర్థం.. శ్రీవారి పుష్కరిణిలో ఉత్తరాన ధనద తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఇది కుబేర తీర్థం అని కూడా పిలువబడుతోంది. ఈ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే చాలు సర్వపాపాలు నశించడమే కాదు ధన, ధాన్యాది సంపదలన్నీ సంప్రాప్తిస్తాయి. గాలవ తీర్థం.. స్వామి పుష్కరిణిలో ఈశాన్య భాగంలో గాలవ ...

సింగ‌రేణి కాల‌రీస్ ఎడ్యుకేష‌నల్ సొసైటీలో

  ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు : జాబ్ : టీచింగ్ స్టాఫ్‌-44, నాన్ టీచింగ్ స్టాఫ్‌-19, క్లాస్‌-4 ఎంప్లాయీస్‌-15. ఖాళీలు : 78 అర్హత : ప‌దోత‌ర‌గ‌తి(క్లాస్‌-4), సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ , బీఈడీ, ఎంఫిల్‌/ పీహెచ్‌డీ & నెట్‌/ స‌్లెట్ అర్హ‌త‌, అనుభ‌వం. వయసు : 18-44ఏళ్లు మించ‌కూడ‌దు. వేతనం : రూ. 12,000-40,000/- ఎంపిక విధానం: టెస్ట్‌/ డెమో క‌మ్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్‌. దరఖాస్తులకు ప్రారంభతేది: నవంబర్ 17, 2020, దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 7, 2020. వెబ్సైట్: Click Here నోటిఫికేషన్: Click Here

TTD News

డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు - డిసెంబ‌రు 14 నుండి జ‌న‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు అధ్య‌య‌నోత్స‌వాలు. - డిసెంబ‌రు 16న ధ‌నుర్మాసం ప్రారంభం. - డిసెంబ‌రు 20న సుబ్ర‌మ‌ణ్య‌ష‌ష్టి. - డిసెంబ‌రు 24న శ్రీ‌వారి స‌న్నిధిన చిన్న‌సాత్తుమొర‌. - డిసెంబ‌రు 25న వైకుంఠ ఏకాద‌శి. - డిసెంబ‌రు 26న వైకుంఠ ద్వాద‌శి, స్వామి పుష్క‌రిణితీర్థ ముక్కోటి. - డిసెంబ‌రు 29న ద‌త్త జ‌యంతి. - డిసెంబ‌రు 30న ప్ర‌ణ‌య క‌ల‌హోత్స‌వం.

వైఎస్సార్ పెళ్లికానుక లక్ష్యం | YSR Pelli Kanuka

రాష్ట్రములోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లి అయి అత్త వారింటికి వెళ్ళిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్లి కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్‌ చెయ్యడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం ''వైఎస్సార్ పెళ్ళికానుక'' రూప కల్పన ముఖ్య ఉద్దేశ్యం." పథక మార్గదర్శకాలు 1. మండల సమాఖ్య / మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. 2. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. 3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతాలో వేస్తారు. 4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు. 5. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. వైఎస్సార్ పెళ్ళికానుక అర్హతలు👇 అర్హతలు (వధూవరులిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారయితే) 👉వధువు మరియు వరుడు ఇద్దరూ ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి 👉వధువు మరియు వరుడు ఇద్దరూ ఆంద్ర ప్ర...