APPSC Group Mains Exams 2020 Update

 

గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలపై అతిత్వరలో నిర్ణయం  :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నెల డిసెంబర్ 14,2020 నిర్వహించబోయే గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష ను వాయిదా వేయాలంటూ గ్రూప్ -1 మెయిన్స్ కు కొత్తగా అర్హత సాధించిన సుమారు  1300 మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆశ్రయించారు.


నవంబర్ 11 న ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష పై  ఇచ్చిన తీర్పు తో నూతనంగా అర్హత సాధించిన 1300 మంది అభ్యర్థులు తమకు లభించిన  గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల అవకాశానికి సన్నద్ధం అవడానికి సమయం సరిపోదంటూ, అందువల్ల కనీసం మూడు (3)నెలల పాటు గ్రూప్ -1మెయిన్స్ పరీక్షలును వాయిదా వేయాలని, తద్వారా పరీక్షల ప్రిపరేషన్ కు సమయం దొరుకుతుంది అంటూ  అభ్యర్థులు ఏపీపీఎస్సీ ను అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.

దీనిపై స్పందించిన ఏపీపీఎస్సీ బోర్డు అధికారులు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థుల విజ్ఞప్తులను పరిగణన లోకి తీసుకుని త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh