ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

DSC - 2024 English: Prepositions

DSC - 2024 English: Prepositions Understanding Prepositions Prepositions are essential in the English language as they establish relationships between nouns, pronouns, and other words in a sentence. They indicate direction, location, time, cause, manner, and more. By providing clarity and context, prepositions ensure that sentences are precise and coherent. For example: "on," "in," and "at" define spatial or temporal relationships. "because of" or "due to" explain causation. Misusing prepositions can lead to confusion or altered meanings. Preposition-Based Questions 1. Fill in the Blanks 1. Sheela is travelling ...... car but her brother is going ....... foot. Options: on, by by, on ✅ by, by in, on 2. The examinations are put ...... But the teacher wants us to submit our practical records ........ email. Options: off, by ✅ out, in on, by off, through 3. Choose the sentence that has an incorrect use of preposition. Op...

ఆంధ్రప్రదేశ్ రియల్‌ టైం గవర్నెన్స్‌ సొసైటీలో ఉద్యోగాలు Jobs at Andhra Pradesh Real-Time Governance Society (RTGS)

ఆంధ్రప్రదేశ్ రియల్‌ టైం గవర్నెన్స్‌ సొసైటీలో ఉద్యోగాలు స్థానం: అమరావతి, ఆంధ్రప్రదేశ్ సచివాలయం భర్తీ విధానం: ఒప్పంద ప్రాతిపాదికన ఖాళీలు: 66 దరఖాస్తు చివరి తేదీ: జనవరి 25, 2025 దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా పంపాలి ( jobsrtgs@ap.gov.in ) ఖాళీల విభజన: ఆర్‌టీజీఎస్‌ - 02 ఎవేర్ హబ్‌ - 03 ఆర్‌టీజీఎస్‌ అడ్మినిస్ట్రేషన్‌ - 07 డేటా ఇంటిగ్రేషన్‌ అండ్‌ అనలిటిక్స్‌ హబ్‌ - 08 ప్రొడక్ట్‌ డెవెలప్‌మెంట్‌ హబ్‌ - 06 ఏఐ అండ్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ - 10 పీపుల్‌ పర్సెప్షన్‌ హబ్‌ - 20 మల్టీ సోర్స్‌ విజువల్‌ ఇంటలిజెన్స్‌ హబ్‌ - 10 వరంగల్ NITలో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు పోస్టుల వివరాలు: చీఫ్‌ డేటా అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మేనేజర్‌ డేటా అనలిస్ట్‌ జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) మేనేజర్‌ (ఆఫీస్‌ అడ్మిన్‌ & ప్రొక్యూర్‌మెంట్‌) బిజినెస్‌ అనలిస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్స్‌ డేటా ఆర్కిటెక్ట్‌ డేటా గవర్నెన్స్‌ మేనేజర్‌ డేటా సైంటిస్ట్‌/అనలిస్ట్‌ డేటా ఇంజినీర్స్‌ డేటా సెక్యూరిటీ & కంప్లైయెన్స్‌ మేనేజర్‌ డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌ డైరెక్టర్‌ ఫుల్‌ స్టాక్‌ డెవెలపర్స్...

రాజకీయ సంస్థలు | కాంగ్రెస్ అధ్యక్షులుగా నెహ్రూ | 1937లో సాధారణ ఎన్నికలు | ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ స్థాపన | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తీసుకున్న చర్యలు: | 1938 ఆఖరులో మంటలెత్తిన ఉద్రిక్తతలు | దళిత వర్గాల ఉద్ధరణ

రాజకీయ సంస్థలు 1934లో కాంగ్రెస్ పార్టీలో వామపక్ష, సామ్యవాద ధోరణులు స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. రైతులు, విద్యార్థులలో కొత్త రాజకీయ చైతన్యం పుట్టుకొచ్చింది. ఈ కాలంలోనే అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్, అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ లాంటి సంస్థలు ఏర్పడినవి. సాహిత్య రంగంలోనూ అభ్యుదయ రచయితలు సామ్యవాద భావాలకు ఆకర్షితులై ప్రజాసమస్యలను ప్రతిబింబించేలా సాహిత్యాన్ని సృష్టించారు. కాంగ్రెస్ అధ్యక్షులుగా నెహ్రూ 1935లో జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ 'భారత ప్రభుత్వ చట్టం-1985'ను తీవ్రంగా విమర్శించింది. అయినప్పటికీ, ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఇది నెహ్రూ అభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ, ఎన్నిక వాగ్దాన పత్రాన్ని తయారుచేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో జయప్రకాశ్ నారాయణ్, నరేంద్రదేవ్, అచ్యుత పట్వర్ధన్లను (ముగ్గురు సోషలిస్ట్ల) నెహ్రూ నామినేట్ చేశారు. 1936లో జవహర్ లాల్ నెహ్రూ మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అప్పటికే సోవియట్ రష్యా నూతన రాజ్యాంగాన్ని అమలు చేసింది. ఆ దేశంలో పెట్టుబడిదా...

NEET UG: ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో ‘నీట్’! మే 6 నుంచి నిర్వహించే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ (యూజీ) పరీక్షలు ఈసారి (2025) జేఈఈ మెయిన్‌ తరహాలోనే ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) భావిస్తోంది. ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరిరంగన్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ కూడా ఆన్‌లైన్‌ విధానం (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ - సీబీటీ)లో నీట్‌ నిర్వహించాలని సిఫారసు చేసింది. ఈ క్రమంలో కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు తుది నిర్ణయాన్ని ప్రకటించేందుకు విస్తృత చర్చలు జరుపుతున్నాయి. ఒకవేళ ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటే, మే 6 నుంచి 10 రోజులపాటు పరీక్షలు జరిపే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు, దేశవ్యాప్తంగా పలు కీలక ఆన్‌లైన్‌ పోటీ పరీక్షలను నిర్వహించే ఓ ప్రముఖ సంస్థతో ఆ తేదీలను బ్లాక్‌ చేయించినట్లు తెలిసింది. అంటే ఆ తేదీల్లో ఆ సంస్థ ఇతర పరీక్షలను నిర్వహించలేకపోతుంది. హైబ్రిడ్‌ విధానంపైనా దృష్టి! ఇప్పటికిప్పుడు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తే కొంత ఇబ్బంది అవుతుందని భావిస్తే, హైబ్రిడ్‌ విధానాన్ని పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విధానంలో ఆఫ్‌లైన్‌ (పెన్‌ అండ్‌ పేపర...

భారత ప్రభుత్వ చట్టం-1935

భారత ప్రభుత్వ చట్టం-1935 సైమన్ కమిషన్ నివేదిక, మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో వచ్చిన సూచనలతో కలిపి 1933లో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇందులోని సూత్రాలను పరిశీలించి, బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడానికి లార్డ్ లిన్లికి నాయకత్వంలో పార్లమెంట్ ఒక జాయింట్ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బ్రిటిష్ పార్లమెంట్ "భారత ప్రభుత్వ చట్టం-1935" ను ప్రవేశపెట్టింది. ఇది 1937 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. కానీ ఈ చట్టంలోని సమాఖ్య వ్యవస్థ ఆచరణలోకి రాలేదు. రాష్ట్రాలకు సంబంధించిన భాగం మాత్రమే అమలైంది. ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. స్వాతంత్ర్యం వచ్చే వరకు ఆ చట్టంలోని అంశాలే భారతదేశ పాలనకు ప్రాతిపదికలయ్యాయి. ఆ తర్వాత అవే రాజ్యాంగ రచనకు మార్గదర్శకాలుగా మారాయి. ముఖ్యాంశాలు: ఈ చట్టం అఖిల భారత సమాఖ్య (ఫెడరల్) వ్యవస్థను రూపొందించి, కేంద్ర-రాష్ట్రాల మధ్య నిర్దిష్ట అధికార విభజన చేసింది. దీని ద్వారా ప్రభుత్వ అధికారాలను కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలుగా విభజించి, అవశిష్ట అధికారాలను వైస్రాయ్-గవర్నర్ జనరలు కట్టబెట్టారు. ...

వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? ఈ రోజు ప్రత్యేకత ఏమిటి?

ఈ రోజు నేను "వైకుంఠ ఏకాదశి" గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ఖగోళంగా మరియు శాస్త్రపరంగా కూడా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అని తెలుసుకోవాలని ఉంది. వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? వైకుంఠం అంటే "విష్ణువు ఉండే స్థలము" అని చెప్తారు. విసిష్టంగా, విష్ణువు సర్వవ్యాప్తిగా ఉండటంతో, ఈ సృష్టి మొత్తం ఆయనే ఉన్నాడు. ఆయన లేని స్థలం లేకపోవడం కారణంగా, వైకుంఠం అంటే ఈ సృష్టి. ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? ఈ రోజు సూర్యుడు ఉత్తర గోళంలో ఉన్నప్పుడు, విశేషంగా మనకు అందించే దర్శనం ప్రత్యేకంగా ఉంటుంది. ఉదయమై సూర్యుని బ్రహ్మాండంగా వెలిగిపోవడం, ఈ వైకుంఠ ఏకాదశి రోజు మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. మకర సంక్రాంతి: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి, ఉత్తర దిక్కు వైపు కదిలే సమయం, శాస్త్రపరంగా ఈ గమనం సృష్టి ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకంగా ఉంటుంది. ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి: ఈ తిథులు కూడా ఆయన (విష్ణువు) చేత నిర్వహించబడతాయి. కానీ వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేకత ఉంది. ఆధ్యాత్మిక మనోభావాలు: ఈ రోజు ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేయడం, సూర్యుని ప్రార్థించడం, పూజలతో సహా మన శరీరానికి, మన ఆత్మకు శక్తి కలుగుతుంది...

ముస్లిం సంస్కరణోద్యమాలు

ముస్లిం సంస్కరణోద్యమాలు రత స్వాతంత్ర్యోద్యమ కాలంలో ముస్లిం సంస్కరణోద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రధానంగా ముస్లిం నాయకులు సంస్కరణలపై కృషి చేశారు. భారతదేశంలో తొలి ఇస్లాం సంస్కరణ ఉద్యమంగా వహాబీ లేదా వలీఉల్లా ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం భారతదేశంలో ముస్లిం అధికారాన్ని పునరుద్ధరించడానికి లక్ష్యంగా సాగింది. పాశ్చాత్య విద్యకు వ్యతిరేకంగా దియోబందీ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమ నాయకులు జాతీయోద్యమంలో కాంగ్రెసుకు సహకరించి ప్రత్యేక పాకిస్తాన్ డిమాండు వ్యతిరేకించారు. అలీఘర్ ఉద్యమ స్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ముస్లింలలో సాంస్కృతిక పునరుజ్జీవనం, రాజకీయ చైతన్యం పెంపొందించడం, ఆధునిక విద్యను ప్రచారం చేయడం ఈ ఉద్యమ లక్ష్యాలు. వహాబీ లేదా వలీఉల్లా ఉద్యమం పాశ్చాత్య భావాల ఫలితంగా ముస్లింలలో కలిగిన తొలి స్పందనే వహాబీ ఉద్యమంగా ఆవిర్భవించింది. ఈ ఉద్యమం తొలి ఇస్లాం సంస్కరణోద్యమంగా మొదలైంది. తరువాత, సిక్కులపై పవిత్ర యుద్ధం, బ్రిటీష్ వారిని బెంగాల్ నుంచి తరిమివేసే యుద్ధంగా మారింది. సౌదీ అరేబియాకు చెందిన అబ్దుల్ వహాబీ, ఢిల్లీకి చెందిన షావలీఉల్లా చేత ప్రభావితమైన రాయ్ బరేలీకి చెందిన సయ్యద్ అహ్మద్ బెరిల్వీ వహాబీ...