ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే 15, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ఉద్యోగ ప్రకటన నేరుగా నియామకం ప్రాతిపదికన భర్తీ | వివరాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

  Gemini Internet

శ్రీ సత్య సాయి విద్యాలయాల్లో 1వ తరగతిలో మరియు శ్రీమతి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల ప్రవేశానికి విద్యార్థులకు/పిల్లలకు ఉండాల్సిన అర్హత వివరాలు

·    సాయిరాం . మీ పిల్లల అడ్మిషన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు దయచేసి ఈ క్రింది వాటిని జాగ్రత్తగా పరిశీలించండి . ·    ప్రవేశ సమయంలో , పిల్లల బరువు 16 కిలోల కంటే ఎక్కువ ఉండాలి మరియు ఎత్తు కనీసం 100 సెం . మీ . పిల్లలకి సరైన టాయిలెట్ అలవాట్లతో శిక్షణ ఇచ్చి ఉండాలి (అంటే, ఎవరైతే పిల్లలు వారున్నచోటే మలమూత్ర విసర్జన చేసే అలవాటు ఉందో వారిని అనర్హులుగా గుర్తిస్తారు) . ·    దయచేసి పిల్లలకు మంచి , ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో శిక్షణ ఇవ్వండి . పిల్లలకి చక్కగా తినడం నేర్పించి ఉండాలి . ·    కింది వ్యాధులు / వైద్య పరిస్థితులతో బాధపడుతున్న పిల్లలు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేయకూడదు 1.       మూర్ఛరోగము ఆస్తమా లేదా గురక గుండె , కిడ్నీ లేదా ఊపిరితిత్తుల వ్యాధులు మంచం చెమ్మగిల్లడం (పక్క తడపడం/నిద్రలోనే మూత్రాన్ని విసర్జించడం) ప్రత్యేక రకమైన ఆహారం అవసరమయ్యే పరిస్థితులు (మాంసాహారం లేదా ఒకే రకమైన తిండి   అలవాటు ఉండటం) 2.       తల్లిదండ్రులు పిల్లలన...

ఉద్యోగ సమాచారంః- UPSC - CDS Exam (2) 2022, UPSC NDA & NA Exam (2) 2022, SSC Delhi Police Exam 2022

Gemini Internet

*మేనేజ్‌మెంట్‌ కోర్సులకు 85 వేలు, గరిష్ఠం 1.95 లక్షలు* *ప్రైవేటు కళాశాలల్లో కనీస, గరిష్ఠ ఫీజులపై నిపుణుల కమిటీ నివేదికకు కేంద్ర విద్యాశాఖ ఆమోదం*

*ఇంజనీరింగ్‌ కనీస ఫీజు*  *రూ.79,600✍️📚* *గరిష్ఠ ఫీజు రూ.1.89 లక్షలుగా నిర్ణయం**🌻అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి*): దేశంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కనీస ఫీజు రూ.79,600గా, గరిష్ఠ ఫీజు 1.89 లక్షలుగా నిర్ణయించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ప్రైవేటు కళాశాలల్లో ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఉండాల్సిన కనీస, గరిష్ఠ ఫీజులపై నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర విద్యాశాఖ ఆమోదించింది. 2015లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రైవేటు కళాశాలల్లో ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు వ సూలు చేయాల్సిన ఫీజులను నిర్ణయించింది. అయితే అప్పట్లో గరిష్ఠంగా ఇంతకుమించి వసూలు చేయకూడదని మాత్రమే నిబంధన పెట్టారు. కనీస ఫీజు ఎంత ఉండాలన్నదానిపై చెప్పలేదు. దీంతో పలు రాష్ట్రాల్లోని విద్యాశాఖలు దీనిపై తమకు తామే నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కళాశాల స్థాయి, మౌలిక సదుపాయాలను బట్టి ఏడాదికి రూ.30వేల నుంచి రూ.65వేల వరకు నిర్ణయించారు. తెలంగాణలో కూడా ఇలాగే చేశారు. అయితే కనీస ఫీజును కూడా నిర్ణయించాలంటూ కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మ...