ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఏప్రిల్ 21, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

AIAPGET: ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024

AIAPGET: ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024  దేశ వ్యాప్తంగా ఆయుష్‌ కళాశాలలు/ సంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య విభాగాల్లో ఎండీ, ఎంఎస్‌ కోర్సు ప్రవేశాలకు ఉద్దేశించిన ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024 నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మే 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష వివరాలు: * ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024 అర్హత: బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీఎస్‌ఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ గ్రేడెడ్ బీహెచ్‌ఎంఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తయి ఉండాలి.  పరీక్ష విధానం: ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. మొత్తం 120 మల్లిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం మార్కులు 480. పరీక్ష సమ...

APOSS RESULTS: ఏపీ సార్వత్రిక పది, ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి * ఫలితాల కోసం క్లిక్ చేయండి

APOSS ఫలితం: ఏపీ సార్వత్రిక పది, ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి * ఫలితాల కోసం క్లిక్ చేయండి ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు సార్వత్రిక విద్యాపీఠం అధికారులు తెలిపారు. మార్చిలో జరిగిన పరీక్షల ఫలితాలు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు. మార్కుల జాబితాలు స్టడీ కేంద్రాల్లో తీసుకోవాలన్నారు. పదో తరగతి పరీక్షలకు 32,581 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 73,550 మంది విద్యార్థులు. ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతిలో 18,185 మంది (55.81 శాతం), ఇంటర్‌లో 48,377 మంది (65.77 శాతం) ఉత్తీర్ణత సాధించారు.   పదో తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి   ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి     -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారా...

POSTAL JOBS | Mail Motor: కర్ణాటక సర్కిల్‌ తపాలా శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు

Mail Motor:  కర్ణాటక సర్కిల్‌ తపాలా శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు  బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌, కర్ణాటక సర్కిల్‌… డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కర్ణాటక పోస్టల్‌ రీజియన్లు: ఎన్‌కే రీజియన్, బీజీ (హెచ్‌క్యూ) రీజియన్, ఎస్‌కే రీజియన్. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్,  హిందూపురం ఖాళీల వివరాలు: * స్టాఫ్ కార్ డ్రైవర్: 27 పోస్టులు అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్‌(హెచ్‌ఎంవీ)లో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. పే స్కేల్: నెలకు రూ.19,900 - రూ.63,200. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగ...

ఇంటర్ సప్లీ పరీక్షలు: మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు * ఒకే రోజు రెండు విడతలుగా ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు * అదే నెల 1 నుంచి 4 వరకు ప్రాక్టికల్స్

ఇంటర్ సప్లీ  పరీక్షలు: మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు * ఒకే రోజు రెండు విడతలుగా ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు * అదే నెల 1 నుంచి 4 వరకు ప్రాక్టికల్స్  ఇంటర్‌’ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు నిర్వహించడం ఇంటర్మీడియట్‌ విద్యామండలి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం వారికి, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఒకే రోజు రెండు విడతలుగా ఇవి జరుగుతాయి. నైతికత, మానవ విలువల జూన్ 6న, పర్యావరణ విద్య 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించారు. ప్రాక్టికల్ పరీక్షలు మే ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు రెండు విడతలుగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. Visit Gemini Internet for Reverification and Recounting ...

JEE మెయిన్ 2024 ఫలితాలు: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్రతిభ | సెషన్ -1లో 23 మందికే 100 పర్సెంట్! | 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు..cutoff

JEE మెయిన్ 2024 ఫలితాలు: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్రతిభ  ‣ 22 మందికి 100 మంది వ్యక్తులు  JEE మెయిన్ 2024 (సెషన్ 2) ఫలితం: జేఈఈ మెయిన్‌ 2024 (సెషన్‌-2) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. దేశంలో 56 మంది 100 పర్సంటైల్‌ స్కోరు సాధించగా.. వీరిలో 22 మంది తెలుగు విద్యార్థులే కావడం విశేషం. ఈ ఘనతను సాధించిన వారిలో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. ఏప్రిల్ 22న జేఈఈ మెయిన్ తుది కీ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ఒకరోజు ముందే రిజల్ట్స్‌ను వెబ్ సైటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి స్కోర్ కార్డులను పొందొచ్చు.       స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి       సెషన్ -1లో 23 మందికే 100 పర్సెంట్! ...

kvs : కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు లాటరీ ప్రక్రియ ప్రారంభం * అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి

 kvs : కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు లాటరీ ప్రక్రియ ప్రారంభం   * అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి Kendriya Vidyalaya Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya vidyalayas) 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు సోమవారం (ఏప్రిల్ 22) లాటరీ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా తాజాగా అప్లికేషన్‌ స్టేటస్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. లాగిన్‌కోడ్‌తో ఎంటర్‌అయితే అభ్యర్థులు ఎంపిక చేసుకున్న మూడు కేవీల్లో  లాటరీ నంబర్‌తో పాటు పాఠశాలల వారీగా వెయిటింగ్‌లిస్ట్‌వివరాలను ఇచ్చారు. అది లాటరీ తర్వాత అభ్యర్థి అప్లికేషన్‌కు సంబంధించిన సమాచారం మాత్రమేనని, పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్ధారణ కాదని పేర్కొంది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన తర్వాత కేవీ సంఘటన్‌ నిర్ణయించిన విధివిధానాల ప్రకారం దరఖాస్తుదారుల అడ్మిషన్‌స్టేటస్‌ను సంబంధిత పాఠశాలలు నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. తుది జాబితాలు, మరిన్ని వివరాల కోసం పాఠశాలలను సంప్రదించాలని కేవీ సంఘటన్‌పేర్కొంది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉంటుందని నిబంధన విధించారు. అప్లికేషన...

10th Class Update: మే 24 నుంచి టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు * రేపటి నుంచి ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌దరఖాస్తుల స్వీకరణ

Education : మే 24 నుంచి టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు  * రేపటి నుంచి ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌దరఖాస్తుల స్వీకరణ AP Tenth Class: ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. సోమవారం (ఏప్రిల్ 22న) టెన్త్ క్లాస్ ఫైనల్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా ఈ మేరకు ప్రకటన చేశారు.  ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌దరఖాస్తులు ఫలితాల్లో 69.26 శాతం ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారు. 11.87 శాతం సెకండ్‌క్లాస్‌, 5.56 శాతం మంది థర్డ్‌క్లాస్‌లో పాసయ్యారు. రేపటి నుంచి (ఏప్రిల్ 23) ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌దరఖాస్తులు స్వీకరించనున్నారు. 4 రోజుల్లో అధికారిక వెబ్‌సైట్‌నుంచి మెమోలు డౌన్‌లోడ్‌చేసుకునే అవకాశం కల్పించనున్నారు.   టెన్త్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి      వెబ్ సైట్     -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్ల...

జేఈఈ మెయిన్‌(సెషన్‌2)-2024 ఫైనల్‌కీ విడుదల * ఏప్రిల్‌27 నుంచి మే 7 వరకు అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు

జేఈఈ మెయిన్‌(సెషన్‌2)-2024 ఫైనల్‌కీ విడుదల * ఏప్రిల్‌27 నుంచి మే 7 వరకు అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు  JEE Main 2024 final key: జేఈఈ మెయిన్‌2024 (సెషన్‌2) పరీక్షల ఫైనల్‌ఆన్సర్ ‘కీ’ ని నేషనల్‌టెస్టింగ్‌ఏజెన్సీ (NTA) సోమవారం విడుదల చేసింది. ఏప్రిల్‌4 నుంచి 12 వరకు జరిగిన JEE Main సెషన్‌-2 పరీక్షకు దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్‌చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన స్కోరుల్లో మెరుగైన దానిని పరిగణనలోకి తీసుకొని మెరిట్‌లిస్ట్‌ను ఎన్టీఏ (NTA) త్వరలో విడుదల చేయనుంది. షెడ్యూల్‌ప్రకారం ఏప్రిల్‌25న JEE main ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. కానీ అంతకన్నా ముందే విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితాలు వెల్లడైన తర్వాత అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి విద్యార్థులు తమ స్కోరు కార్డును పొందవచ్చు. 27 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు జేఈఈ మెయిన్‌లో నిర్ణీత కటాఫ్‌మార్కులు పొందిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ ప...

NVS: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 500 టీజీటీ, పీజీటీ పోస్టులు | అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి | NVS: 500 TGT, PGT Posts in Jawahar Navodaya Vidyalayas | Eligibility: Degree in relevant subject, BED, CET pass along with teaching experience.

NVS: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 500 టీజీటీ, పీజీటీ పోస్టులు నవోదయ విద్యాలయ సమితి, భోపాల్‌ ప్రాంతీయ కార్యాలయం… ఒప్పంద ప్రాతిపదికన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 అకడమిక్ సెషన్‌కు సంబంధించి టీచర్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఖాళీల వివరాలు: 1. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): 283 పోస్టులు సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్‌, సైన్స్, సోషల్ సైన్స్, ఒరియా, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, ఒకేషనల్, లైబ్రేరియన్. అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.   2. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 217 పోస్టులు సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్. అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.   మొత్తం పోస్టుల సంఖ్య: 500. వేతనం: నెలకు పీజీటీలకు రూ.42,250; టీజీటీలకు ...