బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి: జాబ్ : గ్రూప్ ఏ పోస్టులు ఖాళీలు : 50 అర్హత : బీటెక్ (ఎలక్ట్రికల్,ఏరోనాటికల్) వయసు : 30 ఏళ్లు మించకూడదు. వేతనం : రూ.1,40,000-2,80,000/- ఎంపిక విధానం: రాత పరీక్ష, పిజికల్ టెస్ట్ ఆధారంగా దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్లైన్. దరఖాస్తులకు ప్రారంభతేది: జులై 11, 2020 దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 31,2020 వెబ్సైట్: Click Here నోటిఫికేషన్: Click Here ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు