ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి 15, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

*♦️. రేపే పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష* *నిమిషం ఆలస్యమైనా* *అనుమతించరు📚✍️*

*🌻ఈనాడు, అమరావతి:* రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత  నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌ పరికరాలు, స్మార్ట్‌ వాచ్‌, కాలిక్యులేటర్‌, పర్సు, నోట్సు, ఛార్ట్‌లు, పేపర్లు, రికార్డింగ్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు వంటివేవీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. వాటిని పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకురావొద్దని, భద్రపరచటానికి ఎలాంటి ఏర్పాట్లూ ఉండవని పోలీసు నియామక మండలి తెలిపింది. ‘‘అభ్యర్థులు ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్‌కార్డు వంటి ఒరిజినల్‌ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని రావాలి. పరీక్ష హాల్‌ టికెట్‌, బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్‌ తెచ్చుకోవాలి’’ అని పోలీసు నియామక మండలి అభ్యర్థులకు సూచించింది. మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా ...

*ఆన్‌లైన్‌లో మూడు కొత్త కోర్సులు✍️📚*

విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) మూడు మూక్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వయం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలో వీటిని జనవరి నుంచి విద్యార్థులు వినియోగించుకోవచ్చు. బౌద్ధ సంస్కృతికి భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా పునరుద్ధరించేందుకు ఈ మూడు కోర్సులు దోహదపడతాయని యూజీసీ పేర్కొంది. భారతీయ బౌద్ధమత చరిత్ర, అభిదమ్మ(పాలి), భౌద్ధతత్వశాస్త్రం కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. వీటితోపాటు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌, సామాజిక బాధ్యత కోర్సులను అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది. ఈ కోర్సులను విద్యార్థులు అభ్యసించేలా ఉన్నత విద్యా సంస్థలు ప్రోత్సహించాలని యూజీసీ సూచించింది.  మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి  https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8 ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్...

టెన్త్ ఫీజు గడువు ఈ నెల 31✍️📚

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తత్కాల్ స్కీం కింద ఈ నెల 31వ తేదీ లోపు ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి తెలిపారు. తత్కాల్ స్కీంను శుక్రవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్లో పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 23 నుంచి 26వ తేది వరకు, రూ. 1000 అపరాధ రుసుంతో ఈ నెల 31వ తేది వరకు చెల్లించవచ్చునని వివరించారు. పాఠశాలల ప్రధానోపాధ్యా యులు www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు. నామినల్ రోల్స్న ఆన్లైన్లోనే ఇదే తేదీల్లో పొందుపరచాలని వెల్లడించారు. మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి    మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి  https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8 ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌...

10th Class Examination Update మే మొదటి వారంలో పది ఫలితాలు! పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు.. • ప్రశ్నపత్రాల మూల్యాంకనం అదే నెల 19 నుంచి 26 వరకు • ఒకే విడతలో ముగించేలా చర్యలు ఏజెన్సీ జిల్లాలు మినహా కొత్త జిల్లాల్లోనూ మూల్యాంకన కేంద్రాలు • ఈ ఏడాది కూడా ఆరు పేపర్లలోనే పరీక్షలు • భౌతిక, రసాయన శాస్త్రాలు, జీవశాస్త్రానికి కలిపి ఒకే పేపర్

రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సజావుగా ముగించడంతోపాటు ఫలితాలను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు విద్యా శాఖ కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28 నాటికి మూల్యాంకనాన్ని ముగించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మే మొదటి చారానికల్లా ఫలితాలను విడుదల చేయాలనే కృ తనిశ్చయంతో ఉంది. పదో తరగతి తర్వాత విద్యా ర్ధులు పై తరగతుల్లోకి వెళ్లేందుకు ఆలస్యం కాకుం డా ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. గతంలో 11 పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహించేవారు. కరోనా సమయం లో వీటిని ఏడింటికి తగ్గించారు. 2021-22లో సైన్స్ సబ్జెక్టులోని భౌతిక, రసాయన శాస్త్రాలు (పీఎస్), జీవశాస్త్రం (ఎన్ఎస్)లకు వేర్వేరుగా కాకుండా ఒకే పేపర్, ఒకే పరీక్షగా మార్పు చేశారు. దీంతో పదో తరగతిలో పబ్లిక్ పరీక్షల పేపర్ల సంఖ్య ఆరుకు తగ్గింది. ఈ ఏడాది (2022-23) కూడా ఆరు పేపర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ సబ్జెక్టులో పీఎస్, ఎన్ఎస్ పేపరు రెండు భాగాలుగా విభజించి ఇస్తారు. రెండు బుక్ ట్లలో వీటికి సమా...

JEE Mains జేఈఈ మెయిన్ షెడ్యూల్ లో స్వల్ప మార్పు

24 నుంచి ఫిబ్రవరి 1 వరకు కొనసాగింపు.. 28న బీఆర్క్, బీప్లానింగ్ పరీక్ష సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎం ట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్-2023 తొలివిడత పరీక్షల షెడ్యూల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్వల్ప మార్పులు చేసింది. ఈ పరీక్షలను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జనవరి 24 నుంచి 31 వరకు జేఈఈ మెయిన్ను నిర్వహించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా సవరించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 24, 25, 26, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జేఈఈ మెయిన్ నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షలు ఈ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయి. జనవరి 28 మధ్యాహ బీఆర్కిటెక్చర్, బీప్లానింగ్ కోర్సులకు పేపర్ -2ఏ, పేపర్-2బీ నిర్వహిస్తారు.  మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి  https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8 పరీక్ష కేంద్రాల సమాచారం విడుదల..కాగా జేఈఈ మెయిన్ తొలివిడత పర...

Revised final seniority list and selection list of Staff Nurses- DM&HO, ANANTHAPURAMU

Revised final seniority list and selection list of Staff Nurses- DM&HO, ANANTHAPURAMU చూడు (3 MB)  Selection list of Staff Nurses 20.01.2023 (402 KB)   ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి...

అమరావతి: ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకొని జూన్ నాటికి నియామకాలు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత అధికారులను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత విద్యాశాఖపై సీఎం జగన్ గురువారం అధికారులతో సమీక్షించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్ రెడ్డి. ఉన్నత విద్యాశాఖ అధికారులు ఉన్నారు. ఉన్నత విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నామని సీఎం జగన్ అన్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది భర్తీ కూడా త్వరితగతిన చేపట్టాలని సూచించారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలను బాగా పెంచాలని అధికారులను నియమించారు. వివిధ కోర్సులను పాఠ్య ప్రణాళికలో ఇంటిగ్రేట్ చేయాలన్నారు. విద్యార్థులకు వివిధ కోర్సులను పరిశీలించి, వాటిని విదేశాలకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం. జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ ఉండాలని, సర్టిఫైడ్ ఆన్లైన్ ఆర్టికల్స్ కరిక్యులమ్లో భాగు కావాలన్నారు. ఈ తరహా కోర్సుల వల్ల డిగ్రీ పూర్తయ్యేనాటికి స్వయం ఉపాధి అందుతుందని వివరించారు. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్ చూసి, వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలనుకుంటున్నాను. స్వయం ఉపాధి కల్పించే నేషనల్ స్టాక్ ఎక్సేంజీ వంటి సంస్థలతో ఈ కోర్సుల కోసం టై అప్ చేసుకోవాలని సీ...

Work from Home

వర్క్ ఫ్రమ్ హోమ్ రియాక్ట్ నేటివ్ డెవలప్మెంట్ సంస్థ: రెడ్డి కనెక్ట్ స్టెపెండ్: నెలకు రూ.6,000 దరఖాస్తు గడువు: 23.01.2028 అర్హతలు: రియాక్ట్ నేటివ్ డెవలప్మెంట్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్ధులు internshala.com/i/3849fc   ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఫేకల్టీ సంస్థ: హైక్వెజ్ సైపేండ్: నెలకు రూ.5,000 దరఖాస్తు గడువు: 29.01.2023 అర్హతలు: ఆన్లైన్ టీచింగ్, టీచింగ్ నైపుణ్యాలు internshala.com/i/d86977   విజయవాడలో బిజినెస్ డెవలప్మెంట్ (సేల్స్) సంస్థ: అర్బన్ కంపెనీ స్టెపెండ్: నెలకు రూ. 18,000 దరఖాస్తు గడువు: 18.01.2023 అర్హతలు: బిజినెస్ డెవలప్మెంట్ (సేల్స్) నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు internshala.com/i/53a92d   వరంగల్ డిజిటల్ మార్కెటింగ్ సంస్థ: మ్యాగ్నిపై ఐటీ స్టైపెండ్: నెలకు రూ. 3,000–5,000 దరఖాస్తు గడువు: 19.01.2023 అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, ఫేస్బుక్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు internshala.com/i/a8cd1f   విశాఖపట...

LIC అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరలిస్ట్) AAO రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | LIC Assistant Administrative Officers (Generalist) AAO Recruitment 2023 Apply Online

  Application Begin : 15/01/2023 Last Date for Apply Online : 31/01/2023 Pay Exam Fee Last Date : 31/01/2023 Exam Date : As per Schedule Admit Card Available : Before Exam  దరఖాస్తు ప్రారంభం: 15/01/2023 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 31/01/2023 పరీక్ష ఫీజు చెల్లించండి చివరి తేదీ : 31/01/2023 పరీక్ష తేదీ: షెడ్యూల్ ప్రకారం అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంది: పరీక్షకు ముందు Application Fee (Tentative) Generao/EWS/OBC : 850/- SC / ST / ESM / PH : 100/- Pay the LIC AAO Recruitment Fee Through Debit Card / Credit Card / Net Banking / UPI Only.   Minimum Age : 21 Years Maximum Age : 30 Years. Age Relaxation Extra as per LIC Assistant Administrative Officers (Generalist)  Recruitment Rules.   Bachelor Degree in Any Stream in Any Recognized University in India. Most Eligibility Details Read the Notification.  భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. చాలా అర్హత వివరాలు నోటిఫికేషన్ చదవండి. for Applicat...