ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్ 14, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

For Bi.P.C. EAPCET 2021-22 Qualified Candidates | B.Sc., (ఆనర్స్.) అగ్రికల్చర్ B.Tech (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), B.Tech., (Food Technology) మరియు B.Sc., (Hons.) కమ్యూనిటీ సైన్స్ - UG కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

B.Sc., (ఆనర్స్.) అగ్రికల్చర్ B.Tech (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), B.Tech., (Food Technology) మరియు B.Sc., (Hons.) కమ్యూనిటీ సైన్స్ - UG కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 2021-22 విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన సీట్ల కోసం NRI/NRI ప్రాయోజిత కోటా కింద ANGRAU, Guntur, AP దరఖాస్తు ఫారమ్ మరియు సమాచారం బ్రౌచర్‌ను ANGRAU.AC.IN వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన ఎన్‌క్లోజర్‌లు మరియు ఆన్‌లైన్ చెల్లింపు రసీదు రిజిస్ట్రార్, ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, LAM గుంటూరు - 522034కు చేరుకోవాలి. AP ముఖ్యమైన తేదీలు దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 06-12-2021 ( సాయంత్రం 4.00) వెబ్ ‌ సైట్ ‌ లో మెరిట్ జాబితా 09-12-2021 మాన్యువల్ కౌన్సెలింగ్ 15-12-2021 Venue / వేదిక Auditorium , PARS, Lam, Guntur ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ ప్రాయోజిత కేటగిరీ కింద ఇప్పటికే మొదటి నోటిఫికేషన్‌కి దరఖాస్తు చేసి, మాన్యువల్ కౌన్సెలింగ్‌కు హాజరు...

ఇండియన్ మిలిటరీ అకాడమీ రిక్రూట్‌మెంట్ 2021 కుక్, MT డ్రైవర్, LDC, MTS, గ్రౌండ్స్‌మ్యాన్ & ఇతర - 188 పోస్టులకు చివరి తేదీ 45 రోజుల్లోపు

Name of Organization Or Company Name : Indian Military Academy, Dehradun Total No of vacancies:  188 Posts Job Role Or Post Name: Cook, MT Driver, LDC, MTS, Groundsman & Other  Educational Qualification: 10th & 12th Class Who Can Apply: All India Last Date: Within 45 days from the date of advertisement  (refer Noification) Click here for Official Notification

Online Aadhaar Update ఆధార్ అప్డేట్: మీ ఫోన్ లోనే మీ ఆధార్ కార్డ్ అడ్రెస్స్ అప్డేట్ చేసుకోవచ్చు

ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ అడ్రెస్స్ ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు   మీ ఫోన్ లోనే మీ ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు   చాలా సింపుల్ గా అప్డేట్ చేసుకోవచ్చు Gemini Internet ఆధార్ కార్డ్ లో పేరు వయసు లేదా మరింకేదైనా వివరాలను మార్చాలన్నా లేదా అప్డేట్ చేయాల్సివచ్చినా కూడా ఆధార్ కేంద్రాలకు వెళ్ళవలసి వచ్చేది. కానీ, ఇపుడు మీకు ఆ శ్రమ ఉండదు. మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ అడ్రెస్స్ ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందిన ఐడెండిటీ ప్రూఫ్ ఏదైనా ఒకటి ఒకటి కలిగి ఉంటే సరిపోతుంది. ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఈ క్రింద విధంగా చేయాలి: ముందుగా మీ ఫోన్ లో అధికారిక ఆధార్ వెబ్సైట్ uidai.gov.in ని తెరవండి ఇక్కడ మీకు మైన్ పేజ్ లో మూడవ అప్షన్ 'Update Address In Your Aadhaar' కనిపిస్తుంది దీని పైన క్లిక్ చెయ్యగానే కొత్త పేజ్ కి మళ్ళించబడతారు ఇక్కడ మీకు కనిపించే క్యాప్చా ను సరిగా నింపి OTP అప్షన్ పైన నొక్కండి మీకు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పైన OTP అందించబడుతుంది మీరు OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే ...

Business Opportunity Electric Vehicle Conversion Course ఎలెక్ట్రిక్ వెహికల్ కన్వర్షన్ కోర్సు

స్పందించే ముందు జాగ్రత్త వహించండి ఇది కేవలం సమాచార చేరవేత నిమిత్తం ప్రచురితం ఈ కోర్సుకు మా సంస్థకు మాకు ఎలాంటి సంబంధము లేదు.   Be Smart Before pay and click here for Payment Link Gemini Internet

PMVVY: ఈ స్కీమ్‌లో చేరితే పదేళ్లు ప్రతి నెల రూ.10వేల పెన్షన్‌! | 60 ఏళ్లకంటే ఎక్కువ ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

Pradhan Mantri Vaya Vandana Yojana: భారత ప్రభుత్వం ప్రజల కోసం సామాజిక భద్రతా పథకాలను తీసుకొని ముందుకు వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), అటల్ పెన్షన్ యోజన, నేషనల్ పెన్షన్ స్కీం, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం వంటి అనేక పథకాలు ఎప్పుడో తీసుకొని వచ్చింది. ముఖ్యంగా నరేంద్ర మోడి నేతృత్వంలోని ప్రభుత్వం వృద్దుల కష్టాలను గుర్తించి ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పేరుతో ఒక పథకాన్ని 2017 మార్చిలో తీసుకొని వచ్చింది. ఈ పథకం రిటైర్ మెంట్ & పెన్షన్ స్కీం. ఈ స్కీమ్‌ సీనియర్‌ సిటిజన్లకు ఎంతో భద్రతగా ఉంటుంది. 60 ఏళ్లకంటే ఎక్కువ ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు.  ఇందులో డబ్బులను పొదుపు చేస్తే 10 ఏళ్ల పాటు ఫించన్‌ పొందవచ్చు. ఈ స్కీమ్‌ను ఎల్‌ఐసీ నిర్వహిస్తుంది. ఈ స్కీమ్‌లో చేరేందుకు ముందుగా 2020 మార్చి 31 వరకు గడువు ఉండేది. దానిని 2023 మార్చి వరకు పొడిగించారు. ఈ పెన్షన్ పథకంను సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చిందని గుర్తుంచుకోవాలి. ఈ పాలసీలో చేరాలంటే కనీస వయస్సు 60 ఏళ్లు ఉండాలి. ఇందులో పెట్టుబడి పెట్టిన నగదుపై 7.40 శాతం వడ్డీ చెల్లించనున్నారు. ఈ పథకం గడువు కాలం 10 ఏళ్లు ఉంటు...

న‌వంబ‌రు 1 నుంచి 30 లోపు ప్ర‌భుత్వ ఫించ‌నుదారులు వారి జీవ‌న ప్రమాణ ప‌త్రంను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

పెన్ష ‌ న ‌ ర్లు జీవ ‌ న ధృవీక ‌ ర ‌ ణ ప ‌ త్రం ( లైఫ్ స ‌ ర్టిఫికేట్ ‌) ను స ‌ మ ‌ ర్పించాల్సిన గ ‌ డువు ద ‌ గ్గ ‌ ర ప ‌ డుతుంది . ప్ర ‌ తీ సంవ ‌ త్స ‌ రం న ‌ వంబ ‌ రు నెల ‌ లో అంటే న ‌ వంబ ‌ రు 1 నుంచి 30 లోపు ప్ర ‌ భుత్వ ఫించ ‌ నుదారులు వారి జీవ ‌ న ప్రమాణ ప ‌ త్రంను స ‌ మ ‌ ర్పించాల్సి ఉంటుంది . అప్పుడే ఎలాంటి అవాంత ‌ రాలు లేకుండా పెన్ష ‌ న్ పొంద ‌ చ్చు . అయితే 80 సంవ ‌ త్సరాలు దాటిన పెన్ష ‌ న ‌ ర్లు మాత్రం అక్టోబ ‌ రు 1 నుంచే ఈ స ‌ ర్టిఫికేట్ ‌ ను ఇవ్వ ‌ చ్చు . జీవ ‌ న ధృవీక ‌ ర ‌ ణ ప ‌ త్రం ఇచ్చేందుకు వీరికి రెండు నెల ‌ ల స ‌ మ ‌ యం ఉంటుంది . వీరు కూడా న ‌ వంబ ‌ రు 30 లోపు గానే స ‌ మ ‌ ర్పించాలి .  పెన్ష ‌ న్ ‌, పెన్ష ‌ న ‌ ర్ల సంక్షేమ శాఖ సెప్టెంబ ‌ రు 20, 2021 న జారీ చేసిన ఆఫీస్ మెమోరాండ ‌ మ్ ప్ర ‌ కారం పెన్ష ‌ న ‌ ర్లు వారి వార్షిక జీవ ‌ న ధృవీక ‌ ర ‌ ణ ప ‌ త్రాన్ని వివిధ మార్గాల ‌ లో స ‌ మ ‌ ర్పించ ‌ వ ‌ చ్చు . భౌతికంగా అంటే బ్యాంకు , పోస్టాఫీసు వెళ్లి గానీ , డోర్ స్టెప్ విధానంలో ఇంటి వ ‌ ద్ద...