ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జూన్ 18, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

డిప్లొమాతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు ‣ 35 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 35 జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌/ ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌ పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే.. మూడేళ్ల డిప్లొమా (సివిల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌) 65 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించాలి. లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ 55 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సంపాదించాలి. జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌/ఎలక్ట్రికల్‌) డిప్లొమా అభ్యర్థులకు రెండేళ్లు, డిగ్రీ అభ్యర్థులకు ఏడాది అనుభవం ఉండాలి. లేదా పీఎస్‌యూలో ఏడాది గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రెయినింగ్‌ పూర్తిచేయాలి.  వయసు 01.06.2023 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3...

PM-Kisan App: పీఎం-కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్‌ ఫీచర్‌.. రైతులకు ఎలా యూజ్‌ అవుతుందంటే

PM-Kisan App: కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్ యాప్‌ లో ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది. పంట పెట్టుబడి సహాయం కోసం దేశంలోని రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో PM-కిసాన్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. ఈ స్కీమ్‌ ద్వారా అర్హులందరికీ, సులువుగా లబ్ధి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా పీఎం-కిసాన్ యాప్‌(PM-Kisan App)లో ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ను (Face Authentication Feature) ఇంట్రడ్యూస్‌ చేసింది. దీంతో ఫేస్‌ అథెంటికేషన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్న మొదటి కేంద్ర సంక్షేమ కార్యక్రమంగా పీఎం కిసాన్‌ నిలిచింది. ఇప్పుడు పీఎం కిసాన్ లబ్ధిదారులైన రైతులు, తమ మొబైల్ డివైజ్‌లలో ముఖాలను స్కాన్ చేయడం ద్వారా ఈజీగా e-KYC ప్రాసెస్‌ కంప్లీట్‌ చేయవచ్చు. ముఖ్యంగా వృద్ధులకు ప్రాసెస్‌ను సులభతరం చేసే లక్ష్యంతో ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ను తీసుకొచ్చారు. * ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ ఎలా పని చేస్తుంది? PM-కిసాన్ యాప్ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ను ఇంటిగ్రేట...

EDLI: EPF ఈపీఎఫ్ మెంబర్స్‌కు స్పెషల్ ఇన్సూరెన్స్ స్కీమ్.. ఫీచర్లు, అర్హత, ఇతర వివరాలు.

హఠాత్తుగా కుటుంబ పెద్దను కోల్పోవడం మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి సందర్భాల్లో కుటుంబం రోడ్డున పడకుండా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఆదుకుంటాయి. అయితే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా ఇన్సూరెన్స్‌ కవరేజీని ఆఫర్‌ చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) బెస్ట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్‌గా నిలుస్తోంది. దీన్ని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అందిస్తుంది. ఇది EPF సభ్యులకు EPF, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్(EPS)తో పాటు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ అందిస్తుంది. యాక్టివ్ సర్వీస్ సమయంలో సభ్యుడు మరణించినప్పుడు EPF సభ్యుల నామినీలు ఒకేసారి లంప్‌ సమ్‌ ఇన్సూరెన్స్‌ అమౌంట్‌ అందుకుంటారు. యాక్టివ్‌ EPFO ​​సభ్యులకు ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలు అందించే లక్ష్యంతో 1976లో EDLI స్కీమ్‌ ప్రారంభమైంది. సభ్యులకు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం ఈ స్కీమ్‌ లక్ష్యం. ఈ పథకం కింద ఇన్సూరెన్స్‌ కవరేజీ అనేది సభ్యుడు మరణించడానికి ముందు 12 నెలల్లో ఎలాంటి న...

JoSAA Counselling 2023: IITలో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ ప్రారంభం.. ముఖ్యమైన తేదీలివే

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IITలో అడ్మిషన్ తీసుకోవడానికి కౌన్సెలింగ్ జూన్ 19 నుండి ప్రారంభమైంది. జాయింట్ సీట్ల కేటాయింపు అథారిటీ కౌన్సెలింగ్ కోసం నమోదు ప్రక్రియను ప్రారంభించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి వారు JoSAA యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి josaa.nic.in . JoSAA కౌన్సెలింగ్ షెడ్యూల్ చాలా ముందుగానే అంటే జూన్ 7వ తేదీన విడుదల చేయబడింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. నిన్న ఫలితాలు విడుదల కాగా నేటి నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది.  ముఖ్యమైన తేదీలు రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ - 19 జూన్ 2023 మాక్ సీట్ల కేటాయింపు  - 25 జూన్ 2023 రెండవ మాక్ సీట్ల కేటాయింపుకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇవే.. రిజిస్ట్రేషన్ తేదీ - 27 జూన్ 2023 రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ - 28 జూన్ 2023 కేటాయించిన సీట్ల తేదీ ధృవీకరణ - 29 జూన్ 2023 మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు - 30 జూన్ 2023 ఆన్‌లైన్ రిపోర్టింగ్ మరియు ఫీజు చెల్లింపు తేదీ - 30 జూన్ ను...

Navodaya 6th Class Admissions నవోదయలో 2024-25 సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు అప్లికేషన్ లో అడిగే వివరాలను ఈ క్రింద నున్నలింక్ లో గల అప్లికేషన్ ను చూసి తెలుసుకోండి

  అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరింత సమాచారం కోసం ఈ క్రిందనున్న లింక్ లను క్లిక్ చేసి చూడవచ్చు Click here for Class VI Registration 2024 Click Here to Print Registration Form Click here for Class VI Result 2023 Click Here to Find Your Registration No. Click here to View Prospectus ...

డా. వైఎస్ సార్ Horticulture University హార్టిసెట్ నోటిఫికేషన్ 2023-24

పశ్చిమగోదావరి జిల్లా-వెంకటరామన్నగూడెంలోని డా.వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ(డా వైఎస్సార్ హెచ్ యూ) బీఎస్సీ ఆనర్స్ హార్టిక ల్చర్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(హార్టిసెట్) 2023 నోటిఫికేషనన్ ను విడుదల చేసింది. డిప్లొమా కేటగిరీ కింద అడ్మిషన్స్ నిర్వహిస్తారు. మొత్తం 92 సీట్లు ఉన్నాయి. వీటిలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 9 సీట్లు ఉన్నాయి. యూనివర్సిటీ అను బంధ కళాశాలలకు 52 సీట్లు, ప్రైవేట్ కళాశాలలకు 40 సీట్లు కేటాయించారు. మొత్తమ్మీద 85 శాతం సీట్లను స్థానికులకు ప్రత్యేకించారు. అర్హత: డా. వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసినవారు కూడా అప్లయ్ చేసుకో వచ్చు. వీరు కౌన్సెలింగ్ నాటికి మార్కుల పత్రం, సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అభ్య ర్డుల వయసు 2023 డిసెంబరు 31 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వుడ్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. హార్టి సెట్ 2023: దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 200 మల్టిపు...

KCET 2023: CET ఆన్‌లైన్ ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్‌ల జాబితా

కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ KCET-2023 ర్యాంక్ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. 2వ PUC / 12వ తరగతి లేదా ఏదైనా ఇతర తత్సమాన పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులు మరియు UGCET 2023 ఆన్‌లైన్ దరఖాస్తులో అర్హత కండిషన్ 'A'ని క్లెయిమ్ చేసిన అభ్యర్థులు అడ్మిషన్ వెరిఫికేషన్ కోసం తేదీ ప్రకటించబడింది. సీటు అలాట్‌మెంట్‌కు అర్హత సాధించడానికి, అర్హత ప్రమాణాలు 'A'ని పూర్తి చేసే అభ్యర్థులందరూ ఇంజినీరింగ్ ర్యాంక్ ఆధారంగా నిర్ణయించిన తేదీల్లో సంబంధిత ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల కార్యాలయంలో ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని ఆదేశించబడింది. అభ్యర్థులు హాజరైన పాఠశాల/కళాశాలలు. ఇంజినీరింగ్ ర్యాంక్ ఆధారంగా సంబంధిత ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయంలో స్కూల్ సర్టిఫికేట్, కన్నడ మీడియం స్కూల్ సర్టిఫికేట్, రూరల్ ఏరియా స్కూల్ సర్టిఫికేట్ మరియు సెకండరీ పీయూసీ/12వ తరగతి మార్కులు వెరిఫై చేయబడతాయి. KEA ఆన్‌లైన్ ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ కోసం 27-06-2023 నుండి 15-07-2023 వరకు తేదీని నిర్ణయించింది, ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో, 2 లక్షల కంటే ఎక్కువ మంది అభ్యర్థు...

KCET 2023: CET ఆన్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం KEA ద్వారా షెడ్యూల్‌ను ప్రకటించారు

KCET 2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్: కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. UGCET 2023 ఆన్‌లైన్ అప్లికేషన్‌లో క్వాలిఫైయింగ్ కండిషన్ 'A'ని క్లెయిమ్ చేసిన అభ్యర్థుల కోసం ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ తేదీని ప్రకటించింది. UG CET-2023 వొకేషనల్ కోర్సుల ప్రవాసతి కోసం ర్యాంక్ పొందిన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ కోసం కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ తేదీని ప్రకటించింది. ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో, సీట్ల కేటాయింపు ప్రక్రియకు 2 లక్షల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు అర్హులు. ఇప్పుడు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. 2వ PUC / 12వ తరగతి లేదా ఏదైనా ఇతర తత్సమాన పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులు మరియు UGCET 2023 ఆన్‌లైన్ దరఖాస్తులో అర్హత కండిషన్ 'A'ని క్లెయిమ్ చేసిన అభ్యర్థులు అడ్మిషన్ వెరిఫికేషన్ కోసం తేదీ ప్రకటించబడింది. సీటు అలాట్‌మెంట్‌కు అర్హత సాధించడానికి, అర్హత ప్రమాణాలు 'A'ని పూర్తి చేసే అభ్యర్థులందరూ ఇంజినీరింగ్ ర్యాంక్ ఆధారంగా నిర్ణయించిన తేదీల్లో ...

జర్మనీలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు శిక్షణ

పుట్టపర్తి టౌన్‌: బీఎస్‌ నర్సింగ్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు జర్మనీలో స్టాఫ్‌ నర్సుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి అబ్దుల్‌ ఖయ్యూమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఏపీ రాష్ట్ర నైపుణ్యత సంస్థ, టాక్‌ ఇంటర్నేషనల్‌, ఎన్‌ఆర్‌టీ (ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ) సంయుక్త అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. 85 ఏళ్ల వయస్సు కలిగి బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే సాధారణ ఆస్పత్రుల్లో కనీసం రెండేళ్ల విధులు నిర్వర్తించే చిన అనుభవం, జర్మన్‌లు నేర్చుకునే ఆసక్తి ఉండాలన్నారు. ఎంపికైన వారికి గుంటూరు సమీపంలోని కేఎల్‌ యూనివర్సిటీలో బీ-1 స్థాయి వరకు జర్మన్‌ బాషాపై ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ కాలంలో ఉచిత బస, వసతి ఉం టు ఉంది. ఉత్తీర్ణత సాధించిన తర్వాత జర్మనీలో పనిచేయడానికి ఆఫర్‌ లెటర్‌ అందజేస్తామని. ఉద్యోగాలకు ఎంపికైన అభ్య ర్థులు జర్మనీ వెళ్లేందుకు విమాన చార్జీలు సైతం అందిస్తామన్నారు. అక్కడ ప్రారంభంలోనే వెయ్యి యూరోలు ( రూ.89 వేలు) వేతనం ఉంటుందన్నారు. అనంతరం జర్మన...

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు డబ్బులు కట్టమని అడిగితే కట్టకండి | There is no fee to be paid for these jobs మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి

  ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టా...

PM Kisan Samman Nidhi ఈ-కేవైసీకి ఆరు రోజులే గడువు * పూర్తిచేసుకోకపోతే పథకాలు వర్తించవు

పుట్టపర్తి అర్బన్‌: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్రం రైతులకు అందించే రూ.2 వేలు అందాలంటే తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు తెలిపారు. ఇందుకు కేవలం అరు రోజులే గడువు ఉందన్నారు. జూలై మొదటి వారంలో జమ కానున్న 14వ విడత పీఎం కిసాన్‌ నిధికి ఈ-కేవైసీ ఆడ్డంకా మారిందన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతు ఆధార్‌, దానికి అనుసంధానంగా ఉన్న మొబైల్‌ నం.బర్త్‌, దానికి వచ్చే ఓటీపీ నంబర్‌ ఆధారంగా అధెంటికేషన్‌ పూర్తి " తేయాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలు, మీ సేవా కేంద్రాలు, సచివాలయాల్లో సంప్రదించి వేలి ముద్రలు వేసి ఈ-కేవైసీ పూర్త చేసుకోవాలన్నారు. pmkisan.gov.in లింకు ద్వారా లేదా ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌లో సైతం ఈ-కేవైసీ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం. కల్పించిందని వెల్లడించారు. 55,182 మంది రైతుల ఈ-కేవైసీ పెండింగ్‌ జిల్లాలో 2,98,100 మంది రైతులకు పీఎం కిసాన్‌ అకౌంట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకూ 55,192 మంది రైతులు ఈ-కేవైసీ చేయించుకో లేదని డీఏఓ తెలిపారు, వీరంతా తక్షణమే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. రైతుల కోసం జిల్లా కేంద్రంతో పాటు కదిరి, మడకశిర,పెనుకొండ...

టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల * రీకౌంటింగ్‌, రీవెరిఫికే షన్‌కు దరఖాస్తు * పాసైన విద్యార్థులకు పాలిటెక్నిక్‌లో ప్రవేశం

ఈనెల జూన్‌ 2 నుంచి 10 వరకు జరిగిన టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 68.10 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 59.82 శాతం, బాలికలు 68.48 శాతం మంది పాసయ్యారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 91.21 శాతం, కృష్ణాజిల్లాలో అత్యల్పంగా 40.56 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ శుక్రవారం ఆన్‌లైన్‌లో ఈ ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు 2,12,289 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,87,092 మంది పరీక్ష రాస్తే 1,18,588 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు  ఇంటర్మీడియట్‌లో (ప్రవేశాలకు ఎటువంటి ఇబ్బందిలేకుండా నాలుగు రోజుల్లో bse.ap.gov.in వెబ్‌సైట్‌లో మార్కుల జాబితాలను అందుబాటులో ఉంచనుంది.  29లోగా రీకౌంటింగ్‌, రీవెరిఫికే షన్‌కు దరఖాస్తు... కమిషనర్‌ మాట్లాడుతూ... ఒక్కో సబ్జెక్టుకు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా రూ.500 చెల్లించి జవాబుపత్రాల రీకౌంటింగ్‌, రూ.1,000 చెల్లించి రీవెరిఫికేషన్‌కు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తును పూరించి, హెచ్‌ఎం సంతకం చేసిన హాల్‌టికెట్‌ ఫొటో కాపీ, చలానాను జతచేసి ఆయా జిల్లాల్లోని డీఈఓ కార్యాలయాల్లో సమర్పించాలన్నారు. ...

జూలై 10, 11న ఏడీసెట్‌-23 కౌన్సెలింగ్‌

ఏఎఫ్‌యూ-: వైఎస్సార్‌ జిల్లా కడపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీలో ప్రవేశాలకు జూలై 10, 11 తేదీల్లో ఏడీసెట్‌-28 (ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఏడీసెట్‌-28 చైర్మన్‌ ఆచార్య ఆంజనేయ ప్రసాద్‌, కన్వీనర్‌ ఆచార్య సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కడపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏఎఫ్‌యూలో నిర్వహించిన సమావేశంలో ప్రవేశాల ' ప్రక్రియ షెడ్యూల్‌ను ప్రకటించారు. వారు మాట్లాడుతూ..బీఎఫ్‌ఏ పెయింటింగ్‌, శిల్పం, యానిమేషన్‌, అప్‌లెడ్జ్‌ ఆర్ట్స్‌, ఫొటోగ్రఫీ, బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో 2028-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కావలసిన వారు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లు, జిరాక్స్‌ ప్రతులు, 8 పాస్‌ పోర్టు సైజు ఫొటోలు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కౌన్సెలింగ్‌ రోజే సీట్లు కేటాయిస్తామని చెప్పారు. ---------------------------------------------------------------------- For...