2, మే 2022, సోమవారం

పీఎం కిసాన్‌ Update

PM Kisan: పీఎం కిసాన్ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. మే, జూలై మధ్యలో 2000 రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. దీని కోసం ప్రభుత్వం e-KYC నిర్వహణకు మే 31 చివరి తేదీని నిర్ణయించింది. ఇప్పుడు పీఎం కిసాన్‌లో లబ్ధిదారులలో అనేక మంది అనర్హులు ఉన్నారు. వారు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 3 లక్షల మంది అనర్హులు తెరపైకి వచ్చారు. చనిపోయిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న వారిలో ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఉన్నారు. దీంతో పాటు చనిపోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అలాంటి రైతుల నుంచి వాయిదాల చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలల గడువు కేటాయించింది. ఈలోగా వారు డబ్బులు చెల్లించాలి. అనర్హులైన రైతుల నుంచి 3 నెలల్లో డబ్బులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించి చనిపోయిన రైతుల స్థానంలో కొత్త రైతులను చేర్చాలని సూచించారు. ప్రభుత్వం ఇ-కెవైసిని నిర్వహించడానికి చివరి తేదీని మే 31గా నిర్ణయించింది. ఇప్పుడు మీరు మీ మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి కూడా e-KYC చేయవచ్చు. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6000 జమ చేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో అమలు చేసింది. ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా 6000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

https://www.hmtvlive.com/business/pm-kisan-update-pm-kisan-samman-nidhi-amount-to-recover-from-3-lac-farmers-80917

పీఎం కిసాన్‌ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. మే, జూలై మధ్యలో 2000 రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. దీని కోసం ప్రభుత్వం 6-70 నిర్వహణకు మే 31 చివరి తేదీని నిర్ణయించింది. ఇప్పుడు పీఎం కిసాన్‌లో లబ్ధిదారులలో అనేక మంది అనర్హులు ఉన్నారు. వారు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 3 లక్షల మంది అనర్హులు తెరపైకి వచ్చారు.

చనిపోయిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు,

పీఎం కిసాన్‌ లబ్ధి పొందుతున్న వారిలో ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఉన్నారు. దీంతో పాటు చనిపోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అలాంటి రైతుల నుంచి వాయిదాల చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలలగడువు కేటాయించింది. ఈలోగా వారు డబ్బులు చెల్లించాలి. అనర్హులైన రైతుల నుంచి 3 నెలల్లో డబ్బులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించి చనిపోయిన రైతుల స్థానంలో కొత్త రైతులను చేర్చాలని సూచించారు.

ప్రభుత్వం ఇ-కెవైసిని నిర్వహించడానికి చివరి తేదీని మే 31గా నిర్ణయించింది. ఇప్పుడు మీరు మీ మొబైల్‌, ల్యాప్‌టాప్‌ నుంచి కూడా 6-10 చేయవచ్చు. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6000 జమ చేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో అమలు చేసింది.


ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా 6000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయి. ఈ పథకం

కింద దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

PM Kisan: పీఎం కిసాన్ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. మే, జూలై మధ్యలో 2000 రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. దీని కోసం ప్రభుత్వం e-KYC నిర్వహణకు మే 31 చివరి తేదీని నిర్ణయించింది. ఇప్పుడు పీఎం కిసాన్‌లో లబ్ధిదారులలో అనేక మంది అనర్హులు ఉన్నారు. వారు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 3 లక్షల మంది అనర్హులు తెరపైకి వచ్చారు. చనిపోయిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న వారిలో ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఉన్నారు. దీంతో పాటు చనిపోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అలాంటి రైతుల నుంచి వాయిదాల చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలల గడువు కేటాయించింది. ఈలోగా వారు డబ్బులు చెల్లించాలి. అనర్హులైన రైతుల నుంచి 3 నెలల్లో డబ్బులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించి చనిపోయిన రైతుల స్థానంలో కొత్త రైతులను చేర్చాలని సూచించారు. ప్రభుత్వం ఇ-కెవైసిని నిర్వహించడానికి చివరి తేదీని మే 31గా నిర్ణయించింది. ఇప్పుడు మీరు మీ మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి కూడా e-KYC చేయవచ్చు. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6000 జమ చేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో అమలు చేసింది. ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా 6000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

https://www.hmtvlive.com/business/pm-kisan-update-pm-kisan-samman-nidhi-amount-to-recover-from-3-lac-farmers-80917
PM Kisan: పీఎం కిసాన్ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. మే, జూలై మధ్యలో 2000 రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. దీని కోసం ప్రభుత్వం e-KYC నిర్వహణకు మే 31 చివరి తేదీని నిర్ణయించింది. ఇప్పుడు పీఎం కిసాన్‌లో లబ్ధిదారులలో అనేక మంది అనర్హులు ఉన్నారు. వారు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 3 లక్షల మంది అనర్హులు తెరపైకి వచ్చారు. చనిపోయిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న వారిలో ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఉన్నారు. దీంతో పాటు చనిపోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అలాంటి రైతుల నుంచి వాయిదాల చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలల గడువు కేటాయించింది. ఈలోగా వారు డబ్బులు చెల్లించాలి. అనర్హులైన రైతుల నుంచి 3 నెలల్లో డబ్బులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించి చనిపోయిన రైతుల స్థానంలో కొత్త రైతులను చేర్చాలని సూచించారు. ప్రభుత్వం ఇ-కెవైసిని నిర్వహించడానికి చివరి తేదీని మే 31గా నిర్ణయించింది. ఇప్పుడు మీరు మీ మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి కూడా e-KYC చేయవచ్చు. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6000 జమ చేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో అమలు చేసింది. ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా 6000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

https://www.hmtvlive.com/business/pm-kisan-update-pm-kisan-samman-nidhi-amount-to-recover-from-3-lac-farmers-80917

Gemini Internet

డిగ్రీ స్థాయిలో Personal Assistant, Stenographer అలాగే Carpenter, Welder, Plumber, Fitter, Electrician తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు


Gemini Internet

10, Intermediate, ITI, Engineering విద్యార్థులకు అలాగే బార్బర్, చౌకీదార్, కుక్, వార్డ్ సహాయక్ మొదలైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు


Gemini Internet

1, మే 2022, ఆదివారం

Regional Institute of Education 2022 - 23 Notification రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2022-23 సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2022-23 సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

 ·         4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ B Sc B Ed లో ప్రవేశానికి హయ్యర్ సెకండరీ / ఇంటర్మీడియేట్ / పి యు సి లలో 50 %  మార్కులతో పాసయినవారు అర్హులు.

PCM Stream కు అప్లై చేసేవారు Physics, Chemistry and Mathematics పూర్తిచేసి ఉండాలి.

CBZ Stream కు అప్లై చేసేవారు Physics, Chemistry and Biology/Biotechnology లేదా Chemistry, Botany, Zoology పూర్తిచేసి ఉండాలి.

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

·         4 నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం ఇంటర్ లేదా PUCలలో ఆర్ట్స్ / కామర్స్ / సైన్స్ stream లలో 50 %  మార్కులతో పాసయినవారు అర్హులు.

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

·         6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ (M Sc Ed) (physics/ chemistry/mathematics) లలో ప్రవేశానికి, 50% మార్కులతో ఇంటర్ లేదా PUCలలో Physics, Chemistry and Mathematics పాసయి ఉండాలి.

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

 ·         2 సంవత్సరాల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ M Ed కొరకు Arts / Science లలో B.Ed./BA Ed/B Sc Ed డిగ్రీలలో 50% మార్కులతో పాసయి ఉండాలి.

      అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

                        2 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథ్స్ 

(B Ed Science & Maths) మరియు English and Social Sciences (B.Ed. English and Social Sciences లలో ప్రవేశానికి B.A/ B.Sc/M.A/M  Sc లలో 50% మార్కులతో పాసయి ఉండాలి.

            అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

 Gemini Internet


 

 

 

 


26, ఏప్రిల్ 2022, మంగళవారం

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు APRJC CET - 2022 | APRDC CET - 2022 ప్రవేశ పరీక్షా ప్రకటన

ఎ.పి.ఆర్‌.జె.సి. సెట్‌ 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 07 రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో మరియు 03 రెసిడెన్సియల్‌ మైనారిటీ జూనియర్‌కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికే ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, 10వ తరగతీ ఏప్రిల్ మే 2022 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విద్యార్థినీ, విద్యార్థుల నుండి మాత్రమే ఆన్లైన్‌  ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి.

ప్రవేశములు కోరకు ది. 05-062022 నాడు ఆంధ్రప్రదేశేని 13 పాత జిల్లా కేంద్రాలలో ప్రవేశ పరీక జరుగును. 03 స్టయిలే మంట్‌ జూనియర్‌ కళాశాలల నందు ప్రవేశం కోరు మైనారిటీ విద్యార్థులు ప్రవేశ పరీక్ష వ్రాయవలసిన అవసరములేదు మరియు వారి ప్రవేశములకు తదుపరి ప్రత్యేక మార్గదర్శకాలు జారచేయబడును.

తేది: 28-04-2022 నుండి 20-05-2022 వరకు ఆన్లైన్‌ ద్వారా దరఖాస్తు రుసుము: రూ.250.00 చెల్లించి, దరఖాస్తు సమర్పించవలెను. ఇతర మార్గదర్శకాలు మరియు నియమ, నిబంధనల కొరకు అధికారిక వెబ్ సైట్ https://aprs.apcfss.in/ ను, సందర్శించగలరు లేదా కార్యాలయముపనివేళలలో 9106332106, 96764 04618 మరియు 70933 23250 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించగలరు.
 

 


7, మార్చి 2022, సోమవారం

NOS Scholarship 2022-23: ఈ కేంద్రప్రభుత్వ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు

MSJE National Overseas Scholarship 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సమాజిక, సాధికారత విభాగం 2022-23 విద్యా సంవత్సరానికిగాను నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ (National Overseas Scholarship)కు ఉన్నత విద్యనభ్యసించే అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 125

వయోపరిమితి: ఎప్రిల్ 1, 2022 నాటికి విద్యార్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: బ్యాచిలర్స్, మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న విద్యార్ధులు, పీహెచ్‌డీ చేసే అభ్యర్ధులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, 2022-23 విద్యాసంవత్సరానికి దేశంలోని టాప్‌ 500 ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌/యూనివర్సిటీల్లో పొందిన ప్రవేశాల ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

DRDO Scholarship 2022: ఏడాదికి రూ.1,86,600ల చొప్పున స్కాలర్‌షిప్‌ అందుకునే అవకాశం

DRDO scholarship 2022 last date: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO) 2022-23 విద్యాసంవత్సరానికిగానూ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ స్కాలర్‌షిప్‌ సంబంధిత స్పెషలైజేషన్లో యూజీ, పీజీ చదివే గర్ల్‌ స్టూడెంట్స్‌ (Female Students)కు మాత్రమే అందించబడుతుంది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 30

సబ్జెక్టులు: ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్‌, ఎయిరో నాటికల్‌ ఇంజనీరింగ్‌, స్పేస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ రాకెట్రీ, ఏవియోనిక్స్‌, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్‌.

  • యూజీ స్కాలర్‌షిప్‌లు-20

స్కాలర్‌షిప్‌: ఏడాదికి రూ. 1,20,000ల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజనీరింగ్‌) కోర్సుల్లో మొదటి సంత్సరం అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వ్యాలిడ్‌ జేఈఈ మెయిన్‌ స్కోర్ కూడా ఉండాలి.

  • పీజీ స్కాలర్‌షిప్‌లు-10

స్కాలర్‌షిప్‌ మొత్తం: ఏడాదికి రూ.1,86,600ల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌/ఎమ్మెస్సీ (ఇంజనీరింగ్‌) కోర్సుల్లో మొదటి సంత్సరం అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: జేఈఈ మెయిన్‌/గేట్‌ స్కోర్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

6, మార్చి 2022, ఆదివారం

KVS Admissions 2022: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉచిత విద్య.. ఏ క్లాస్‌లోనైనా అడ్మిషన్ ఫ్రీ..!

KVs to offer free admission for these children: కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన విద్యార్ధులకు పీఎమ్‌ కేర్‌ ఫర్‌ చిల్డ్రన్‌ స్కీమ్‌ (PM Cares for Children Scheme) కింద ఏ తరగతిలోనైనా ఉచితంగా సీటు ఇవ్వనున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంగతన్‌ (free education in KVS) ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 1200 కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 12వ తరగతి వరకు ఏ తరగతిలోనైనా ఫ్రీగానే విద్య నందించడానికి ముందుకొచ్చింది. అంతేకాకుండా ఈ పథకం కింద ఇప్పటికే 4000 మంది విద్యార్థులకు చెందిన జాబితాను విద్యా మంత్రిత్వ శాఖ తయారు చేసి, ప్రాంతీయ అధికారులు, కేవీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పంపింది కూడా. కాగా కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ 1వ తరగతిలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఫిబ్రవరి 28న ప్రారంభించింది. ఇక 2 నుంచి 10వ తరగతికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు ఏప్రిల్ 8న ప్రారంభం అవుతాయి.10వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలు ప్రకటించిన పది రోజుల్లో 11వ తరగతి రిజిస్ట్రేషన్‌లు ప్రారంభంకానున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది.

కోవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లలను వారి వయస్సు ప్రకారం ఆయా క్లాసుల్లో చేర్చుకుంటామని తెల్పింది. అందుకనుగుణంగా అన్ని రకాల ఫీజుల నుంచి మినహాయించి, ఉచితంగా ప్రవేశాలు కల్పించడమేకాకుండా, ఫ్రీగా విద్యను అందించనున్నట్లు తాజా నోటిఫికేషన్‌ ద్వారా తెలియజేసింది. విద్యాలయ వికాస్ నిధి కేటగిరీ కింద, ఆయా జిల్లాల్లోని మెజిస్ట్రేట్‌ సిఫార్సుల మేరకు ఈ విధమైన విద్యార్ధులకు ప్రవేశం కల్పించనున్నట్లు తెల్పింది. గరిష్టంగా 10 మంది విద్యార్థులు.. అంటే ఒక్కో తరగతికి ఇద్దరేసి చొప్పున, డీఎమ్‌లు ఎంపిక చేసి అడ్మిషన్‌ ఇవ్వొచ్చు. ఈ టెహ్రాన్, మాస్కో, ఖాట్మండులోని అంతర్జాతీయ శాఖలతో సహా దేశంలోని మొత్తం 1200 పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుంది. అడ్మిషన్లకు సంబంధించిన ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ kvsonlineadmission.kvs.gov.in ను తనిఖీ చేయాలని ఈ సందర్భంగా సూచించింది.

Gemini Internet

RBI Assistant Recruitment 2022: ఆర్బీఐలో 950 అసిస్టెంట్‌ ఉద్యోగాలకు

RBI Assistant Recruitment 2022 Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్‌, రెగ్యులేటరీ సంస్థ అయిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) దేశ వ్యాప్తంగా అన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో అసిస్టెంట్‌ పోస్టుల (Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 950

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ పోస్టులు

హైదరాబాద్‌లో: 25

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు డిసెంబర్‌1, 2021నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత సాధిస్తే చాలు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తమ స్థానిక భాషలో ప్రావీణ్యత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషెన్సీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • ఓబీసీ/జనరల్‌ అభ్యర్ధులకు: రూ.450
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ.50
  • ఆన్‌లైన్‌ పరీక్షలు: 2022, మార్చి 26, 27 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Gemini Internet