9, జూన్ 2020, మంగళవారం

NTPC జాబ్ నోటిఫికేషన్ పరీక్ష లేదు | NTPC JOB NOTIFICATION NO EXAM

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ

02 జూన్ 2020

ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముగింపు తేదీ

22 జూన్ 2020

మొత్తం ఖాళీలు: 23

విభాగాల వారిగా ఖాళీలు:

తవ్వకం అధిపతి

1

ఎగ్జిక్యూటివ్ (తవ్వకం)

1

ఎగ్జిక్యూటివ్ (మైన్ ప్లానింగ్- RQP)

2

మైన్ సర్వేయర్ హెడ్

1

అసిస్టెంట్ మైన్ సర్వేయర్ / మైన్ సర్వేయర్

18 ( UR-11, OBC-4, SC-2, ST-1)

అర్హతలు:

పోస్ట్ ను బట్టి అర్హతలు ఇవ్వడం జరిగింది. మెకానికల్ / మైనింగ్ మెషినరీలో ఇంజనీరింగ్ డిగ్రీ,మైనింగ్లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా జియాలజీ / అప్లైడ్ జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/సివిల్ / మైనింగ్ / మైన్స్ సర్వేలో డిప్లొమా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి చేసి ఉండాలి మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

వయస్సు:

తవ్వకం అధిపతి

52

ఎగ్జిక్యూటివ్ (తవ్వకం)

47

ఎగ్జిక్యూటివ్ (మైన్ ప్లానింగ్- RQP)

47

మైన్ సర్వేయర్ హెడ్

47

అసిస్టెంట్ మైన్ సర్వేయర్ / మైన్ సర్వేయర్

37-42

విశ్రాంతి (ఉన్నత వయస్సు పరిమితిలో)

sc,st వారికి 5 సంవత్సరాలు, OBC కి 3 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

జీతం:

తవ్వకం అధిపతి

227000

ఎగ్జిక్యూటివ్ (తవ్వకం)

170000

ఎగ్జిక్యూటివ్ (మైన్ ప్లానింగ్- RQP)

189000

మైన్ సర్వేయర్ హెడ్

189000

అసిస్టెంట్ మైన్ సర్వేయర్

57000

మైన్ సర్వేయర్

76000

జాబ్ ఎక్కడ చెయ్యాలి:

ఎన్టిపిసి లిమిటెడ్, 7, ఇనిస్టిట్యూషనల్ ఏరియా, లోధి రోడ్. న్యూడిల్లీ-110003

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి:

అన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Website

Notification

Apply Now

ఆన్ లైన్ అప్లికేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, హిందూపురం 9640006015.



టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ -42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ | TECHNICAL TEACHER'S CERTIFICATE-42 DAYS SUMMER TRAINING COURSE 2020

అడ్మిషన్ కోసం దరఖాస్తు అప్లై చేయబడును
టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ -42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్, 2020
(22 వ జూన్ నుండి 2 వ ఆగస్టు 2020 వరకు)
కావలసినవి
Passport Photograph and Signature
ఆధార్ మరియు సెల్ ఫోన్ నెంబరు
జనన ధృవీకరణ పత్రము,
అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు
టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు
దరఖాస్తుకు చివరి తేది 15-06-2020 సాయంత్రం 5.00 గంటల లోపు
అప్లికేషన్ ఫారాన్ని అలాగే అప్ లోడ్ చేయబడిన సర్టిఫికేట్ల అటెస్టెడ్ పేపర్లను District Educational Officer కు అందజేయాలి
06-06-2020 నుండి 16-06-2020 వరకు మాత్రమే అడ్మిషన్ కు అవకాశం
ఒరిజినల్ సర్టిఫికేట్లైన అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లను వెరిఫికేషన్ కోసం తీసుకెళ్ళవలెను.
వివరాలకు
కె శ్రీనివాసులు 9177002464 డిప్యూటి కమీషనర్
పి ఎస్ ఆర్ కె లింగేశ్వర రావు 91770 02451 అసిస్టెంట్ కమీషనరు
ఆర్ రాశి కుమార్ 9908083660 సూపరింటెండెంట్ వారిని ఉదయం 10.00 నుండి సాయంత్రం 5.30 వరకు సంప్రదించవచ్చు
అప్లికేషన్ లు చేయించుకోదలచిన వారు సంప్రదించండి కార్తీక్ 9640006015, జెమిని ఇంటర్ నెట్, హిందూపురం
వెబ్ సైట్ / Website https://www.bseap.org/



📚✍రేపటి నుంచి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు✍📚

Sakshi
    
♦దూరదర్శన్‌లో అన్ని తరగతులకు రోజూ వీడియో పాఠాలు

♦ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో..

♦కోవిడ్‌ కారణంగా ఇంటి నుంచే నేర్చుకునేలా ఏర్పాట్లు

♦వారానికి ఒకరోజు స్కూళ్లకు టీచర్లు

🌻సాక్షి, అమరావతి:  పాఠశాలలు ఆగస్టు 3 నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోగా విద్యార్థులను ఆంగ్ల మాధ్యమానికి సన్నద్ధం చేసేందుకు వీలుగా బుధవారం నుంచి బ్రిడ్జి కోర్సులు ప్రారంభం కానున్నాయి. దూరదర్శన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ వీడియో పాఠాలు బోధించేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. బ్రిడ్జి కోర్సులను విద్యార్థులకు వసతి సదుపాయాలతో నిర్వహించాలని తొలుత భావించినా కరోనా కారణంగా నిలిచిపోయింది. 2020–21 విద్యాసంవత్సరం నుంచి 1 – 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించి తదుపరి తరగతులను ఆపై ఏడాదుల్లో ఆంగ్ల మాధ్యమాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి విద్యాశాఖ ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే టీచర్లకు ఆంగ్ల మాధ్యమంలో బోధనపై శిక్షణ కూడా పూర్తయింది.  

♦నిర్దేశిత తేదీల్లో స్కూలుకు రావాలి..

► మొబైల్‌ నెట్‌వర్క్, టీవీలో పాఠాలు చూసే అవకాశం లేని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుస్తకాల ద్వారా బ్రిడ్జి కోర్సులు నేర్చుకొనేందుకు వీలుగా ప్రాథమిక పాఠశాలల టీచర్లు ప్రతి మంగళవారం పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశించారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభించి ప్రతి మంగళవారం పాఠశాలల్లో విద్యార్థుల నోట్‌ పుస్తకాలు, వర్కు పుస్తకాలను సరిచూసేందుకు తల్లిదండ్రులు, పేరెంట్స్‌ కమిటీలకు సమాచారం అందించాలి. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా బ్రిడ్జి కోర్సు లెవెల్‌ – 1 లేదా బ్రిడ్జి కోర్సు లెవెల్‌ – 2 పుస్తకాలను విద్యార్థులకు అందించాలని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు సూచించారు.

► 6, 7వ తరగతి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు టీచర్లు 17 నుంచి ప్రతి బుధవారం హాజరు కావాలి.

► 8, 9వ తరగతుల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు 19 నుంచి ప్రతి శుక్రవారం పాఠశాలలకు హాజరు కావాలి.

► పదో తరగతి బోధించే టీచర్లు ప్రతి బుధ, శుక్రవారాల్లో పాఠశాలలకు హాజరు కావాలి.

► వీడియో పాఠాలు నేర్చుకునే విద్యార్థుల నోట్‌ బుక్స్, వర్క్‌ బుక్స్‌ను టీచర్లు తనిఖీ చేసి మూల్యాంకనం చేయాలి.

♦రేపట్నుంచి ‘సప్తగిరి’లో..

► ఈ నెల 10 నుంచి బ్రిడ్జి కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్లు అందుబాటులో ఉండనందున దూరదర్శన్‌ సప్తగిరి చానల్‌ ద్వారా బ్రిడ్జి కోర్సు పాఠాలను ప్రసారం చేయనున్నారు.

► దూరదర్శన్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు 1 – 5వ తరగతి విద్యార్థులకు, ఆ తర్వాత 2 గంటల నుంచి 3 వరకు 6, 7 తరగతులకు పాఠాలు ఉంటాయి. 3 నుంచి 4 గంటల వరకు 8, 9, 10వ తరగతులకు నిపుణులతో ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను రోజూ ప్రసారం చేయనున్నారు.
 
► జూలై నెల సిలబస్‌కు సంబంధించిన అంశాలన్నీ వీటిలో ఉంటాయి. రోజువారీ పాఠ్యాంశాల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది.

🌻ఈనాడు, అమరావతి: Door Darshan Classes for Bridge Course

కరోనా నేపథ్యంలో విద్యార్థుల బోధనకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు బుధవారం నుంచి 1-10తరగతులకు దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. 1-5 తరగతులకు   బ్రిడ్జి కోర్సు, 6-9 తరగతులకు సబ్జెక్టు పాఠాలను బోధిస్తారు. పిల్లలకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు వారానికోసారి ఉపాధ్యాయులు పాఠశాలలకు రానున్నారు. టీవీ పాఠాలపై ఏవైనా సందేహాలు వస్తే విద్యార్థులు ఆ రోజుల్లో పాఠశాలలకు రావచ్చు. 1-5 విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రిడ్జి కోర్సు పుస్తకాలను మంగళవారం వారికి అందించనున్నారు. ఆంగ్ల మాధ్యమం విధానంలోనే ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టులు బోధిస్తారు. 1, 2 తరగతులకు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటలు,   3, 4, 5 తరగతులకు 11.30 గంటల నుంచి 12 గంటల వరకు తరగతులు ఉంటాయి. 6-9 తరగతులకు అన్ని సబ్జెక్టులను బోధిస్తారు. 6, 7 తరగతులకు మధ్యాహ్నం 2గంటల నుంచి 3గంటల వరకు, 8, 9 తరగతులకు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు ప్రసారమవుతాయి. జూన్‌ నెల చివరి వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. పదోతరగతి విద్యార్థులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండు గంటల కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.

* 1-5 తరగతులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 16 నుంచి ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరుకావాలి.

* 6-7 తరగతుల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు 17వ తేదీ నుంచి ప్రతి బుధవారం పాఠశాలలకు వెళ్లాలి.

* 8-9 తరగతులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు 19 నుంచి ప్రతి శుక్రవారం పాఠశాలకు హాజరు కావాలి.

* పదో తరగతి ఉపాధ్యాయులు ప్రతి బుధవారం, శుక్రవారం బడులకు వెళ్లాల్సి ఉంటుంది.

* ఉపాధ్యాయులు విద్యార్థుల వర్క్‌షీట్లను మూల్యాంకనం చేయాలి.

🌻అమరావతి, ఆంధ్రప్రభ: | Degree Colleges Should submit their details

రాష్ట్రంలో ఉన్న డిగ్రీ కళాశాల నీ తమ వివరాలను ఉన్నత విద్యామండలికి సమర్పించాలని కార్యదర్శి ప్రొ. బి. సుధీర్ ప్రేమ్ కుమార్ సూచించారు. వివరాలు కళాశాలలకు సమర్పించిన మాత్రమే అడ్మిషన్లు చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్ వివరాలు సమర్పించేందుకు ఈ నెల పదో తేదీ వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 130 ప్రభుత్వడి గ్రీ కళాశాలలు, 105 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, 1015 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు వివరాలు సమర్పించాయని వివరించారు. ఇంకా 21 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 23 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, 188 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలలు వివరాలు అందజేయాల్సి ఉందని పేర్కొన్నారు. కళాశాలలను ఆన్ లైన్ లో సూచించిన ఫార్మాట్ మేరకు తప్పనిసరిగా వివరాలు అందజేయాల్సి ఉంటుందని సూచించారు. అటానమస్ కళాశాలలు, మైనారిటీ కళాశాలలు కూడా ఈ నెల పదో తేదీ లోపు వివరాలు అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. అలా చేయని కళాశాలలు 2020- 21 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేపట్టడానికి వీలు ఉండదని ప్రొబి. సుధీర్ ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు.

🌻సాక్షి, అమరావతి: PG Medical Admission Date Extended

దేశవ్యాప్తంగా పీజీ వైద్య విద్య అడ్మి షన్ల గడువు జూలై 31 వరకు పొడిగించారు. కోవిడ్ కార లంగా తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో భారతీ య వైద్య మండలి అడ్మిషన్ల గుడువు పొడిగించాలని కో రుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశించినట్టు భారతీయ వైద్య మండలి సోమవారం ప్రకటించింది.తాజా ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కూడా పీజీ వైద్య విద్య అడ్మిషన్ల గడువు జూలై 31 వరకు పెంచారు.

🌻 అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): | Food Safety Selection List

ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్స్‌ ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ జాబితాను ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. అలాగే, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్‌, అసిస్టెంట్‌ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ ప్రొవిజినల్‌ అడ్మిటెడ్‌ జాబితాను కూడా విడుదల చేసింది. ఆయా అభ్యర్థులకు 1:2 నిష్ఫత్తిలో నడక, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించనున్నారు. కమిషన్‌ వెబ్‌సైట్‌ తో పాటు నోటీసు బోర్డులో అభ్యర్థుల జాబితా ఉంచామని, వాకింగ్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఎప్పుడు జరిగేదీ త్వరలో తెలియజేస్తామని ఏపీపీఎస్‌ కార్యదర్శి  పి.ఎ్‌స.ఆర్‌.ఆంజనేయులు తెలిపారు. అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌ ప్రొవిజినల్‌ అడ్మిటెడ్‌ జాబితాను కూడా విడదుల చేసినట్లు పేర్కొన్నారు. ఆయా జాబితాలను కమిషన్‌ వెబ్‌సైట్‌ (https://psc.ap.gov.in)లో అందుబాటులో ఉంచారు.

☝️అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి) | One Fee Structure in Degree Colleges


 రాష్ట్రంలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో ఒకే తరహా ఫీజు విధానం అమల్లోకి రానుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిద్ధమవుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఫీజుల్లో వ్యత్యాసం ఉండరాదన్న ఉద్దేశంతో కమిషన్‌ ఏకరూప ఫీజును నిర్ణయించాలని నిశ్చయించింది. మరో వారం రోజుల్లో కొత్త ఫీజుల నిర్ణయ ప్రక్రియ పూర్తి చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 1,441 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 1,153 ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ కాలేజీలు, 137 ఎయిడెడ్‌ కాలేజీలు, 151 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. ఎయిడెడ్‌, ప్రభుత్వ కాలేజీలకు కళాశాల విద్య కమిషనరేట్‌(సీసీఈ) ఫీజులను నిర్ణయిస్తుంది. ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలకు మాత్రం తొలిసారిగా ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ ఫీజులను నిర్ణయించనుంది. ఒకేతరహా ఫీజు ఎలా ఉండాలన్న దానిపై రెండు రకాలుగా ఆలోచనలు పరిశీలనలో ఉన్నాయని కమిషన్‌ సెక్రెటరీ ఎన్‌.రాజశేఖరరెడ్డి తెలిపారు. ఒకటి.. రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు ఒకే రకమైన ఫీజును నిర్ణయించడం. రెండోది.. కాలేజీలను రెండు లేదా మూడు కేటగిరీలుగా విభజించి ఫీజులను నిర్ణయించడమని చెప్పారు.

🤝♦సంక్షేమం’లో సరికొత్త ఒరవడి | AP Govt. Services becoming fast

🔸సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రారంభించనున్నారు

🔹ఈ కొత్త విధానం ప్రకారం..దరఖాస్తు చేసిన పదిరోజుల్లోనే బియ్యం కార్డు, పది రోజుల్లో పింఛన్‌ కార్డు,  20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి అప్పగిస్తారు.

► ప్రధాన సేవలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 రకాల సేవలు నిర్దిష్ట కాలపరిమితితో ప్రజలకు అందనున్నాయి. లబ్ధిదారుల జాబితా, అర్హతలు, లబ్ధిపొందే విధానం వంటి  వివరాలను అక్కడ ఏర్పాటుచేస్తారు.

► దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వలంటీర్లు నిర్దిష్ట కాలపరిమితిలో పరిశీలన పూర్తిచేస్తారు. వాటికి సంబంధించిన సంక్షేమ ఫలాలను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందజేస్తారు.

► ఇందుకు సంబంధించిన సలహాలు, సూచనలు, ఫిర్యాదులను 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌కు తెలియజేయవచ్చు.
 
► వ్యవసాయ అనుబంధ సేవలకు 1907కు, టెలి మెడిసిన్‌ సేవలకు 14410, అవినీతిపై ఫిర్యాదులు 14400, దిశ 181, మద్యం అక్రమ తయారీ, అమ్మకం, రవాణా, ఇసుకపై ఫిర్యాదులను 14500కు ఫోన్‌ చేయవచ్చు.

GEMINI TIMES | 09-06-2020 | HINDUPUR

NCERT ఆధ్వర్యంలోని సెంట్ర్ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కింద సాంకేతిక సిబ్బంది నియామకం
ఉద్యోగాలుః- వీడియో ఎడిటర్, గ్రాఫిక్ అసిస్టెంట్, ప్రొడక్షన్ అసిస్టెంట్ (విడియో), సౌండ్ టెక్నీషియన్ / రికార్డిస్టు, కెమెరా పర్సన్స్, ప్రొడక్షన్ అసిస్టెంట్ (వీడియో), యాంకర్ (వీడియో)
ఇంటర్వ్యూ తేదీలుః- జూన్ 16 నుంచి 19 వరకు


8, జూన్ 2020, సోమవారం

డిజిటల్ సిగ్నేచర్ | Digital Signature

అప్లై చేయడానికి కావలసినవి,
(1) ఒరిజినల్ ఆధార్,
(2) ఒరిజినల్ పాన్ కార్డు,
(3) వ్యక్తి యొక్క చలామణిలో ఉన్న ఫోన్ నెంబరు (ఒ టి పి కోసం),
(4) వ్యక్తి యొక్క చలామణిలో ఉన్న మెయిల్ ఐడి (వ్యాలిడేషన్ లేదా ఓ టి పి కోసం)
(5) ఒక పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్.
విధానంః- 
(a) సంబంధిత వ్యక్తి యొక్క మెయిల్ కు వ్యాలిడేట్ కోసం ఒక మెయిల్ వస్తుండి తరువాత దానిని క్లిక్ చేసి వ్యాలిటేడ్ చేయాలి.
(b) తరువాత ఒరిజినల్ పాన్ కార్డును ఒక చేత్తో ఒరిజినల్ ఆధార్ కార్డును మరో చేత్తో పట్టుకుని వీడియోలో మాట్లాడాల్సి ఉంటుంది.
(c) ఇందుకోసం మేము చెప్పే ఒక యాప్ ను వారి యొక్క స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి (అందుబాటులో ఉన్న ఎవరి స్మార్ట్ ఫోన్ అయినా ఫర్వాలేదు).
(d) అందులో వీడియో రికార్డింగ్ లో అప్లికేషన్ ఐడి ని తదితర వివరాలను ఎంటర్ చేసి పైన అది చూపించే పేరా గ్రాఫ్ ను చదవాలి (ఇది కాప్రికార్న్ కు మాత్రమే) లేదా అందులో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబితే సరిపోతుంది (ఇది ఇ ముద్రాకు మాత్రమే).
క్లాస్ 2 (ఇంకమ్ టాక్స్, జి ఎస్ టి, ఇ పి ఎఫ్ లకు) 3 సంవత్సరాల వ్యాలిడిటీ మరియు కీ తో పాటు రూ.1500/-
క్లాస్ 3 (ఇ ప్రొక్యూర్ మెంట్ / ఆన్ లైన్ టెండర్ల కు) 2 సంవత్సరాల వ్యాలిడీటి మరియు కీ తో పాటు రూ.2000/-
సంప్రదించండిః- జెమిని ఇంటర్ నెట్, హిందూపురం 9640006015

Advertisements | ఆటో అనౌన్స్ మెంట్స్ / వాయిస్ ఓవర్


ఆటో అనౌన్స్ మెంట్ (మైక్ రికార్డింగ్ / వాయిస్ రికార్డింగ్స్) కొరకు సంప్రదించండి జెమిని మ్యూజికల్స్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9885265662
మేల్ (పురుష) వాయిస్ రూ.350/- (మీరు కోరిన రెండు పాటలతో సహా)
ఫిమేల్ (స్త్రీ) వాయిస్ రూ.500/- (మీరు కోరిన రెండు పాటలతో సహా)
వాట్సాప్ ద్వారా మీ పాంప్లెట్ పంపండి గూగుల్ ప్లే ద్వారా డబ్బును పంపండి 4 గంటలలోగా మీకు వాయిస్ ను వాట్సాప్ ద్వారా పంపబడును, త్వరపడండి

ప్రింట్ అవుట్స్ ప్రైస్ | Print outs price list

ఎవరికైనా ప్రింట్స్ అవసరమున్న వారు 9640006015 వాట్సప్ నెంబరుకు పంపి, ఫోన్ చేయండి, ప్రింట్ లను జెమిని ఇంటర్ నెట్ వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు.  జిరాక్స్ లేదని గమనించగలరు.
ప్రింట్ ఒకటి రూ.5/-, 10 ప్రింట్లకు రూ.3/-, 30 పైన ప్రింట్ లకు రూ.2/-. ఇంటర్ నెట్ చార్జెస్ రూ.10/- అదనం

GEMINI TIMES | 08-06-2020 | HINDUPUR

ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
58 జూనియర్ రెసిడెంట్లు ఖాళీలకు ఇంటర్వ్యూలు
ఉద్యోగ విభాగం మైక్రోబయాలజీ
అర్హత ఎంబిబిఎస్ తో పాటు ఇంటర్న్ షిప్ చేసి ఉండాలి
ఇంటర్వ్యూ తేది జూన్ 23

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 155 బేస్ హాస్పిటల్ తరపున
రక్షణ శాఖలో 54 ఉద్యోగాల ఖాళీలు
ఉద్యోగాలు - స్టెనో, వార్డ్ సహాయకులు, చౌకీదార్, సఫాయివాలా
అర్హత - పదవ తరగతి
దరఖాస్తుకు చివరి తేది జూన్ 26
చిరునామా - కమాండెంట్ 155 బేస్ హాస్పిటల్, తేజ్ పూర్ - 784001


7, జూన్ 2020, ఆదివారం

బ్యాంకు లోన్లకు అవసరమయ్యే ఉద్యోగ్ ఆధార్ కు / ఉద్యం రిజిస్ట్రేషన్ కు కావలసినవి | Requirements for UDYOG AADHAAR / Udyam Registration for bank loans purpose

కలర్ ప్రింట్ తో సహా కేవలం రూ.100/- మాత్రమే
UDYOG AADHAAR / Udyam Registration
ఉద్యోగ్ ఆధార్ కోసం ఆన్ లైన్ ద్వారా అప్లై చేయించాలకునే వారు సంప్రదించండి
జెమిని ఇంటర్ నెట్, Hindupur 9640006015.
ఉద్యోగ్ ఆధార్ ఉద్యం రిజిస్ట్రేషన్ కు కావలసినవి
1. ఆధార్ ప్రకారం పేరు (Should linked to cellphone number and should have that phone number in their hands at the time of application to get otp)
2. Physically Handicapped అంగవైకల్యం ఉందా లేదా
3. Name of Enterprise / సంస్థ పేరు
4. Type of Organisation / సంస్థ స్వభావం (ఒక వేళ యజమాని ఒక్కరే అయితే ప్రొప్రైటరీ షిప్ / హిందు అన్ డివైడెడ్ ఫ్యామిలీ / పార్టనర్ షిప్.. ఇలాంటి ఇతరత్రా సమాచారం)
5. PAN Number / పాన్ కార్డు నెంబరు
6. Location of Plant ADDRESS / తయారీ కేంద్ర చిరునామా
7. Official Address / మీ సొంత చిరునామా
8. Mobile Number / మొబైల్ ఫోన్ నెంబరు
9. Email / ఇ మెయిల్
10. Date of commencement (DD/MM/YYYY) / సంస్థ నెలకొల్పిన తేది/నెల/సంవత్సరం
Bank Details
11. IFS Code / ఐ ఎఫ్ ఎస్ కోడు
12. Bank Account Number / అకౌంటు నెంబరు
13. Major Activity of Unit - Manufacturing (తయారీ) లేక Services (సేవలు)
14. Persons Employed / పని చేయువారి సంఖ్య
15. Investment / పెట్టుబడి ఎన్ని లక్షలు
MSME UDYOG AADHAAR ఉద్యోగ్ ఆధార్ కోసం ఆన్ లైన్ ద్వారా అప్లై చేయించాలకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, Hindupur 9640006015 కలర్ ప్రింట్ తో సహా కేవలం రూ.100/- నుండి Rs.200/- మాత్రమే.

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుకు అప్లై చేయు విధానము | Ration Card Apply Process In AP.,


How to get new ration card, member addition, splitting ration card, Surrendering ratio card and deletion process.
మీకు కొత్త రేషన్ కార్డ్, Member addition, Surrendering ration card,Splitting ration card and Member deletion కి ఉండాల్సిన పత్రాలు, అర్హతలు మరియు రేషన్ కార్డ్ పొందే విధానం తెలుసుకోండి.

ముందుగా కావల్సిన పత్రాలు:

1. కుటుంబంలో ఉన్న సభ్యులు అందరికీ ఆధార్ కార్డులు తప్పనిసరిగా ఉండాలి.
2. కుటుంబ సభ్యులు అంతా PSS సర్వే లో ఒకే కుటుంబం లో నమోదు అయి ఉండాలి.

అర్హతలు:

1. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు అర్హులు కాదు.
2. భూమి పది ఏకరముల లోపు ఉండాలి.
3. Income tax చెల్లించే వారై ఉండకూడదు.
4. మీ నెలసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్స్ కు మించకుడదు.
5. Four wheeler ఉండకూడదు.
6. మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లించే వారై ఉండకూడదు.
. పైన చెప్పిన వాటి ప్రకారం మీకు రేషన్ కార్డ్ అనేది ప్రభుత్వం జారీ చేస్తుంది.
. కాబట్టి మీరు పైవన్నీ గమనించి దరఖాస్తు చేసుకోగలరు.


రేషన్ కార్డ్ కి దరఖాస్తు చేయు విధానం మరియు వర్క్ ఫ్లో:

1. మొదట మీరు మీ గ్రామ/వార్డు సచివాలయం లో ఉన్న DA దగ్గరికి వెళ్ళి మీకు సంబందించిన పత్రాలు ఇవ్వాలి.
2. అలా ఇచ్చిన తరువాత DA వారి login లో మీయొక్క వివరాలు నమోదు చేసి, అందుకు సంబంధించిన పత్రాలు upload చేస్తారు.
3. ఆ పక్రియ తరువాత మీకు ఒక receipt జెనరేట్ అవుతుంది.
4. అలా అప్లోడ్ చేసిన application వివరాలు VRO స్పందన Login లోకి మరియు Volunteer Aepos App లోకి వెళ్తాయి.
5. మీ VRO గారు అతని స్పందన లాగిన్ లో మీయొక్క వివరాలను validation చేసిన తరువాత pre populated form ఒకటి generate అవుతుంది.
6. అలా generate అయిన pre populated form నీ VRO మీయొక్క volunteer కి ఇచ్చి మీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయమంటారు.
7. మీ వాలంటీర్ ఆ generate అయిన pre populated form నీ తీసుకొని మీ కుటుంబం లోని అందరితో Aepds app లో ekyc చేయించి తిరిగి VRO కి అందజేస్తారు.
8. ఇక్కడ వాలంటీర్ చేసిన సర్వే లో మీరు పైన చెప్పిన కారణాలతో అనర్హులు అయితే మీ అప్లికేషన్ ఇక్కడే రిజెక్ట్ చేయబడుతుంది.
9. ఒకవేళ మీరు అర్హులు అయితే PSS సర్వే ఆధారితంగా system లో eligible అయితే సోషల్ ఆడిట్ చేసి మీ అర్హతను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హులు అయితే మీ యొక్క స్పందన ఎండార్స్మెంట్ క్లోజ్ చేసి VRO login నుంచి తహశీల్దార్ గారి login లోకి మీ వివరాలు forward చేయబడుతాయి.
10. తహశీల్దార్ లాగిన్ లో డిజిటల్ సైన్ పూర్తి అయిన తరువాత మీకు కొత్త రేషన్ కార్డ్ జారీ చేస్తారు.
11. మనం 9 వ పాయింట్ లో చెప్పుకున్నట్టు PSS సర్వే ఆధారితంగా మీరు అర్హులు కాదు అని system లో ineligible చూపిస్తే మళ్లీ మీ యొక్క వాలంటీర్ మళ్లీ మీకు ఏ కారణం చేత మీరు అనర్హులు అనే విషయం మీద మిమ్మల్ని అభిప్రాయం సేకరణ చేస్తాడు. ఇక్కడ మీ అనర్హత ను పలాన కారణం వల్ల అని మీరు ఒప్పుకుంటే అక్కడితో మీ అప్లికేషన్ క్లోజ్ అవుతుంది, మీ రేషన్ కార్డ్ రాదు. మీరు ఒకవేళ ఆ కారణాన్ని ఒప్పుకోకపోతే, ఏ reason వల్ల మీకు అర్హత లేదో ఆ reason కు తగిన department కు మీ యొక్క application grievance forward చేయబడుతుంది. ఇక్కడ కూడా మీరు ineligible అని తేలితే మీ application close చేస్తారు.
12. ఒకవేళ మీరు eligible అయితే పైన 10 వ పాయింటు లో చెప్పినట్టు మీ అప్లికేషన్ మళ్లీ VRO గారు తన లాగిన్ నుంచి తహశీల్దార్ గారికి forward చేస్తారు. అక్కడ digital sign with approval తో మీకు కొత్త రేషన్ కార్డ్ జారీ చేస్తారు.

గమనిక:

1. Member addition(only birth and migration due to marriage),
2. Member deletion(only died persons are allowed to to be deleted)
3. Splitting Ration Card(only birth and due to marriage)
4. Surrender Ration card due to migration from one place to another place.

దరఖాస్తు చేసుకునే వారు పైన 7 వ పాయింట్ లో చెప్పినట్టు దరఖాస్తు చేయబోయే ముందు వాలంటీర్ వద్ద AEPDS app లో ekyc చేయించుకోవాలి.

ఓపెన్ స్కూల్ పరీక్షలు జులై 18 నుండి | AP OPEN SCHOOL EXAMS FROM 18TH JULY


యు పి ఎస్ సి ఎగ్జామ్ క్యాలెండర్ | UPSC EXAM CALENDAR


ప్యాకింగ్ లో పి జి డిప్లొమా