26, నవంబర్ 2021, శుక్రవారం

TTD Ticket Booking: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెల సర్వదర్శనం టోకెన్లను రిలీజ్ చేయనున్న టీటీడీ

TTD Online Ticket Booking: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని దర్శించుకోవడం ప్రతి హిందువు కల. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు విచ్చేస్తారు. ప్రతి రోజూ వేలాది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే కరోనా నేపథ్యంలో భక్తుల దర్శనాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఆన్ లైన్ లోనే దర్శనం టికెట్ ను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ డిసెంబర్ నెలకు సంబందించిన కోటాని రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసింది.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఇక తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను కూడా ఈనెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నామని టిటిడి తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం ముందుగానే టోకెన్లు, వసతి బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

 

Gemini Internet

25, నవంబర్ 2021, గురువారం

NIA రిక్రూట్‌మెంట్ 2021 జూనియర్ స్టెనోగ్రాఫర్, లైబ్రరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, MTS & ఇతర - 18 పోస్టులు www.nia.nic.in చివరి తేదీ 60 & 70 రోజుల్లోపు

Name of Organization Or Company Name :National Institute of Ayurveda

Total No of vacancies: 18 Posts

Job Role Or Post Name:Junior Stenographer, Library Assistant, Lower Division Clerk, MTS & Other –

Educational Qualification:10th, 12th Class, MD (Ayurveda)

Who Can Apply:All India

Last Date:Within 60 & 70 days from the date of advertisement (refer Noification) 

Website: www.nia.nic.in

Click here for Official Notification


HPCL Recruitment 2021: ఇంజనీరింగ్ చేసిన వారికి శుభవార్త.. HPCLలో రూ. 25 వేతనంతో ఉద్యోగాలు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నుంచి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. దరఖాస్తుకు డిసెంబర్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు (Job Notifications) విడుదలవుతున్నాయి. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ HPCL (హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రంటీస్ ట్రైనీ ఖాళీలను (Graduate Apprentice Trainee Vacancies) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు మార్కెటింగ్ (Marketing) విభాగంలో పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇంకా వారు ఏడాది పాటు తత్కాలిక పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. నేషనల్ అప్రంటీస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) వెబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని అప్రూవల్ పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న విషయాన్ని నోటిఫికేషన్లో స్పష్టం చేయలేదు. ఈ కింది విభాగాల్లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ని పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు.
1. సివిల్ ఇంజనీరింగ్ (Civil engineering)
2.మెకానికల్ ఇంజనీరింగ్ (Mechanical engineering)
3.ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (Electrical engineering)
4.ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (Electrical and electronics engineering)
5.ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (Electronics and telecommunication engineering)
6.ఇన్ట్ర్సుమెంటేషన్ ఇంజనీరింగ్ (Instrumentation engineering)
7.కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Computer science engineering or information technology)

వయో పరిమితి:  18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, PwD అభ్యర్థులకు పదేళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు.
వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 25 వేల చొప్పను స్టైఫండ్ చెల్లించనున్నారు.

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించిన తేదీ: నవంబర్ 22.
దరఖాస్తుల ప్రక్రియ ముగిసే తేదీ: డిసెంబర్ 6.

ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదట NATS పోర్టల్ లో ఎన్ రోల్ చేసుకోవాలి.
Step 2: అనంతరం USER lD/Email lD ఐడీ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి.
Step 3: లాగిన్ అనంతరం హోమ్ పేజీలో ‘‘ESTABLISHMENT REQUESTS’’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తార్వాత ‘‘Find Establishment’’ ను ఎంచుకోవాలి.

Step 4: తర్వాత Establishment Name ఆప్షన్ ను ఎంచుకుని ‘‘Hindustan Petroleum Corporation Limited’’ ను నైప్ చేసి Search ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: అనంతరం "Hindustan Petroleum Corporation Limited' కనిపిస్తుంది. సెలక్ట్ చేసి ‘‘Apply’’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 6: అనంతరం మీకు "Successfully applied for the training position" అనే మెసేజ్ కనిపిస్తుంది. దీంతో మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.

Gemini Internet

SBI ATM Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉందా? లక్ష రూపాయల లోన్ ఇస్తున్న బ్యాంక్


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు గుడ్ న్యూస్. కస్టమర్లకు అనేక లోన్ ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటుంది ఎస్‌బీఐ. షాపింగ్ కోసం డబ్బులు కావాలనుకునేవారికి క్షణాల్లో లోన్ ఇచ్చే ఆఫర్ ఒకటి ఉంది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లకు రూ.8,000 నుంచి రూ.1,00,000 వరకు ఇన్‌స్టంట్ లోన్ ఇస్తోంది ఎస్‌బీఐ. ఈఎంఐ ఫెసిలిటీ కోసం ఈ లోన్ ఉపయోగించుకోవచ్చు. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఉన్నవారు ఈ రుణం పొందడానికి అర్హులు. క్రెడిట్ కార్డ్ ఉన్నవారు ఎలాగూ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటారు. కానీ క్రెడిట్ కార్డ్ లేనివాళ్లు కూడా ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు ఉంటే చాలు. షాపింగ్ చేసి ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఇలా రూ.8,000 నుంచి రూ.1,00,000 మధ్య ఎంతైనా షాపింగ్ చేయొచ్చు.


ప్రీ-అప్రూవ్డ్ పద్ధతి ద్వారా ఈ లోన్ ఇస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే కస్టమర్లకు ముందుగానే లోన్ అప్రూవ్ చేస్తుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ కావాలనుకునే కస్టమర్లు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా బయట వ్యాపారుల దగ్గర షాపింగ్ చేసిన తర్వాత ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ స్వైప్ చేసి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈ ఆఫర్ పొందొచ్చు. మరి మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే డెబిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా మీకు ఎంత వరకు లోన్ వస్తుందో తెలుసుకోవడానికి ఒక ఎస్ఎంఎస్ పంపిస్తే చాలు.

Gemini Internet

click here for official tweet https://twitter.com/i/status/1458343629680832514

Step 1- ఏదైనా షాపులో మీ షాపింగ్ పూర్తైన తర్వాత పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషీన్‌లో మీ ఏటీఎం కార్డు సెలెక్ట్ చేయాలి.


Step 2- ఆ తర్వాత బ్రాండ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలి.

Step 3- ఆ తర్వాత బ్యాంక్ ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 4- మీరు ఎంత మొత్తం వాడుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేయాలి.

Step 5- ఆ తర్వాత ఎన్ని నెలల్లో తిరిగి చెల్లించాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయాలి.

Step 6- 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, 18 నెలల ఆప్షన్ ఎంచుకోవచ్చు.

Step 7- ఆ తర్వాత మీ డెబిట్ కార్డ్ పిన్ ఎంటర్ చేయాలి.

ఆన్‌లైన్‌లో కూడా దాదాపుగా ఇదే పద్ధతిలో ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. ఇక ప్రతీ నెలా మీ అకౌంట్ నుంచి ఈఎంఐ కట్ అవుతూ ఉంటుంది. మీరు ఉపయోగించుకున్న మొత్తానికి 14.70 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకున్నవారికి ప్రాసెసింగ్ ఫీజు లేదని చెబుతోంది బ్యాంకు. డాక్యుమెంటేషన్ కూడా లేదు. ఇన్‌స్టంట్‌గా లోన్ మంజూరవుతుంది. సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌ను కూడా బ్లాక్ చేయమని చెబుతోంది బ్యాంకు. 


SBI Alert: సంవత్సరానికి ఓసారి రూ.342 చెల్లిస్తే చాలు... రూ.4,00,000 విలువైన బెనిఫిట్స్

6. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీల ద్వారా జూన్ 1 నుంచి మే 31 వరకు ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పాలసీకి రూ.12, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీకి రూ.330 కలిపి మొత్తం రూ.342 ప్రీమియం చెల్లిస్తే రూ.4,00,000 బీమా లభిస్తుంది.

7. ఈ పాలసీలు తీసుకోవాలనుకునే కస్టమర్లు సమీపంలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి వివరాలు ఇవ్వాలి. వారికి ఎస్‌బీఐలో అకౌంట్ ఉండాలి. ఈ పాలసీ తీసుకున్న తర్వాత అకౌంట్ క్లోజ్ చేస్తే పాలసీ కూడా క్యాన్సిల్ అవుతుంది. ప్రతీ ఏటా గడువు లోగా ప్రీమియం చెల్లించడానికి అకౌంట్‌లో బ్యాలెన్స్ లేకపోయినా పాలసీ రద్దయ్యే అవకాశం ఉంది. 

పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా?

Convert Diesel And Petrol Car To Electric Car: ఢిల్లీ ప్రభుత్వం ఆటోమొబైల్‌ రంగం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పాత డీజిల్‌ వెహికల్స్‌ను ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ కిట్‌లను తయారు చేసే సంస్థ ఢిల్లీ రవాణా శాఖ ఒప్పందం కుదుర్చుకోనుందని  ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ తెలిపారు.

2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, 2018లో సుప్రీంకోర్టు 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ పాత డీజిల్ వాహనాలు,15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ పాత పెట్రోల్ వాహనాలు ఢిల్లీ -ఎన్సీఆర్‌ (National Capital Region) లో నడపరాదని ఆదేశించింది. ఈ తీర్పు కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని వినియోగదారులు తమ వాహనాల్ని మూలన పెట్టేశారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఢిల్లీలోని 10 ఏళ్లకు పై బడిన పెట్రో వాహనాల యజమానులకు ఉపశమనం కలగనుంది. 

పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే అయ్యే ఖర్చు

మనదేశంలో ఈవీ కన్వర్షన్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ధర రూ.1లక్ష నుంచి రూ.4లక్షల వరకు ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ఈట్రియో ఇప్పటికే మారుతీ ఆల్టో,డిజైర్స్‌ వంటి పెట్రోల్‌ -డీజిల్‌ వాహనలను ఒకే ఛార్జ్‌పై 150 కిలోమీటర్ల వరకు బ్యాటరీ పరిధి కలిగిన ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మారుస్తోంది. ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌ కిట్‌ ధర దాదాపు రూ.4లక్షలుగా ఉంది.  

2012లో బెంగళూరు కేంద్రంగా ఆల్టిగ్రీన్‌ సంస్థ పెట్రో వాహనాల్ని హైబ్రిడ్‌ వెర్షగా మార్చేస్తున్నాయి. ఆల్ట్రిగ్రీన్‌ హైబ్రిడ్‌ కిట్‌ ఇంజిన్‌ను అమర్చుతుంది. డ్యూయల్‌ ఎలక్ట్రిక్‌ మెషిన్‌, జనరేటర్‌, వైర్‌జీను,పవర్‌, కంట్రోల్‌ ఎలక్ట్రానిక్స్‌ తో పాటు 48వీ బ్యాటరీ ప్యాక్‌ 4లీడ్‌ యాసిడ్‌ బ్యాటరీలతో డిజైన్‌ చేస్తుంది. ఈ ప్లగ్‌ ఇన్‌ సిస్టమ్‌ ధర రూ.60వేల నుంచి రూ.80వేల మధ్య ఉంటుంది. 

ఢిల్లీకి చెందిన హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ రెట్రోఫిట్‌ కారు కంపెనీ ఏదైనా మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌ ఇంజిన్‌ కారును రూ.1 నుంచి రూ.2లక్షలకు, తయారీతో పాటు మోడల్‌ ఆధారంగా హైబ్రిడ్‌గా మార్చేస్తుంది. అయితే ఈ కిట్ ధర రూ.5 లక్షల వరకు ఉండనుందని తెలుస్తోంది. మరి పాతకార్లపై భారీ మొత్తాన్ని వెచ్చించి వాటిని ఈవీ వెహికల్స్‌గా ఎందుకు మార్చుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. పైగా కొత్త ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను కొనుగోలు చేసినందుకు ఆయా ప్రభుత్వాలు రాయితీతోపాటు, ట్యాక్స్‌లో రాయితీ పొందవచ్చు. 

Gemini Internet

Bank FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా.. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా.

Bank latest fixed deposit rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి ఎంపిక. ఎఫ్‌డిలలో పెట్టుబడి పెట్టే ముందు ఎవరైనా పెట్టుబడిదారుడు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చడం చాలా ముఖ్యం. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను తనిఖీ చేయకుండా, మీరు FD పొందడానికి నష్టాన్ని కూడా భరించవలసి ఉంటుంది. అందువల్ల, వడ్డీ రేటును తనిఖీ చేసిన తర్వాత పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం ప్రయోజనకరం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ICICI బ్యాంక్, HDFC బ్యాంక్‌తోపాటు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్ వంటి రుణదాతలు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకుల FD వడ్డీ రేట్లు డిపాజిట్ మొత్తం డిపాజిట్ కాలవ్యవధి డిపాజిటర్ ఆధారంగా మారుతూ ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్, SBI, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ అందించే తాజా FD రేట్లు ఇక్కడ ఉన్నాయి.

SBI తాజా FD వడ్డీ రేట్లు

SBI 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య FDలపై సాధారణ కస్టమర్లకు 2.9 శాతం నుండి 5.4 శాతం వరకు వడ్డీని ఇస్తుంది. ఈ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు అదనంగా 50 బేసిస్ పాయింట్లను పొందుతారు. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న రిటైల్ FDలపై SBI సవరించిన రేట్లు జనవరి 8, 2021 నుండి అమలులోకి వస్తాయి.

7 రోజుల నుండి 45 రోజుల వరకు – 2.9%

46 రోజుల నుండి 179 రోజులు – 3.9%

180 రోజుల నుండి 210 రోజులు – 4.4%

211 రోజులు.. 1 సంవత్సరం కంటే తక్కువ – 4.4%

1 సంవత్సరం, 2 సంవత్సరాల కంటే తక్కువ – 5%

2 సంవత్సరాలు , 3 సంవత్సరాల కంటే తక్కువ – 5.1%

3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కంటే తక్కువ – 5.3%

5 సంవత్సరాలు , 10 సంవత్సరాల వరకు – 5.4%

HDFC బ్యాంక్ FD వడ్డీ రేట్లు

HDFC బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 2.50% నుండి 5.50% వరకు వడ్డీని అందిస్తుంది. ఈ రేట్లు 21 మే 2021 నుండి అమలులోకి వస్తాయి. HDFC బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై సీనియర్ సిటిజన్‌లకు 3% నుండి 6.25% వడ్డీ రేటును అందిస్తుంది.

7 – 14 రోజులు- 2.50%

15 – 29 రోజులు- 2.50%

30 – 45 రోజులు – 3%

61 – 90 రోజులు – 3%

91 రోజులు – 6 నెలలు – 3.5%

6 నెలలు 1 రోజు – 9 నెలలు – 4.4%

9 నెలలు 1 రోజు < 1 సంవత్సరం – 4.4%

1 సంవత్సరం- 4.9%

1 సంవత్సరం 1 రోజు – 2 సంవత్సరాలు – 4.9%

2 సంవత్సరాలు 1 రోజు – 3 సంవత్సరాలు – 5.15%

3 సంవత్సరాలు 1 రోజు – 5 సంవత్సరాలు – 5.30%

5 సంవత్సరాలు 1 రోజు – 10 రోజులు – 5.50%

ICICI బ్యాంక్ FD రేట్లు

ICICI బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 2.5% నుండి 5.50% వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు 21 అక్టోబర్ 2020 నుండి వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లు ఇతరులతో పోలిస్తే 50 bps అధిక వడ్డీ రేటును పొందడం కొనసాగుతుంది.

7 రోజుల నుండి 14 రోజుల వరకు – 2.50%

15 రోజుల నుండి 29 రోజులు – 2.50%

30 రోజుల నుండి 45 రోజుల వరకు – 3%

46 రోజుల నుండి 60 రోజుల వరకు – 3%

61 రోజుల నుండి 90 రోజులు – 3%

91 రోజుల నుండి 120 రోజులు – 3.5%

121 రోజుల నుండి 184 రోజులు – 3.5%

185 రోజుల నుండి 210 రోజులు – 4.40%

211 రోజుల నుండి 270 రోజులు – 4.40%

271 రోజుల నుండి 289 రోజులు – 4.40%

290 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ – 4.40%

1 సంవత్సరం నుండి 389 రోజులు – 4.9%

390 రోజుల నుండి <18 నెలల వరకు – 4.9%

18 నెలల నుండి 2 సంవత్సరాల వరకు – 5%

2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాల వరకు – 5.15%

3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు – 5.35%

5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాల వరకు – 5.50%

యాక్సిస్ బ్యాంక్ తాజా FD వడ్డీ రేట్లు

ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ నవంబర్ 10, 2021 నుండి FDలపై వడ్డీ రేట్లను సవరించింది. తాజా సవరణ తర్వాత, యాక్సిస్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై 2.50% నుండి 5.75% వరకు వడ్డీ రేటును అందిస్తోంది.

7 రోజుల నుండి 14 రోజులు 2.50%

15 రోజుల నుండి 29 రోజులు 2.50%

30 రోజుల నుండి 45 రోజులు 3%

46 రోజుల నుండి 60 రోజులు 3%

61 రోజులు < 3 నెలలు 3%

3 నెలలు < 4 నెలలు 3.5%

4 నెలలు < 5 నెలలు 3.5%

5 నెలలు < 6 నెలలు 3.5%

6 నెలలు < 7 నెలలు 4.40%

7 నెలలు < 8 నెలలు 4.40%

8 నెలలు < 9 నెలలు 4.40%

9 నెలలు < 10 నెలలు 4.40%

10 నెలలు < 11 నెలలు 4.40%

11 నెలలు < 11 నెలలు 25 రోజులు 4.40%

11 నెలలు 25 రోజులు < 1 సంవత్సరం 4.4%

1 సంవత్సరం < 1 సంవత్సరం 5 రోజులు 5.10%

1 సంవత్సరం 5 రోజులు < 1 సంవత్సరం 11 రోజులు 5.15%

1 సంవత్సరం 11 రోజులు < 1 సంవత్సరం 25 రోజులు 5.20%

1 సంవత్సరం 25 రోజులు < 13 నెలలు 5.20%

13 నెలలు < 14 నెలలు 5.10%

14 నెలలు < 15 నెలలు 5.10%

15 నెలలు < 16 నెలలు 5.10%

16 నెలలు < 17 నెలలు 5.10%

17 నెలలు < 18 నెలలు 5.10%

18 నెలలు < 2 సంవత్సరాలు 5.25%

2 సంవత్సరాలు < 30 నెలలు 5.40%

30 నెలలు < 3 సంవత్సరాలు 5.40%

3 సంవత్సరాలు < 5 సంవత్సరాలు 5.40%

5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు 5.75%

 

Gemini Internet

Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్

Sabarimala: శబరిమల యాత్రికులను సన్నిధానంలో బస చేసేందుకు, నీలిమల మార్గం దాటేందుకు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని సమావేశం అనంతరం దేవస్వం మంత్రి రాధాకృష్ణన్ తెలిపారు.

Gemini Internet

భారీ వర్షాలు, వరదలు, కరోనా కారణంగా శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులు అనేక ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా పలు ఆంక్షలను కేరళ ప్రభుత్వం తొలగించింది. పంపా నది నీటి మట్టం తగ్గడంతో అక్కడ అయ్యప్ప భక్తుల స్నానానికి అనుమతి ఇచ్చింది. సంప్రదాయ మార్గంలో పర్వతారోహణను అనుమతించడం కూడా పరిశీలనలో ఉంది.

సన్నిధానంలో భక్తులను కంచుకోటకు అనుమతిచాలా వద్దా అనే అంశంపై కూడా త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. శబరిమల తీర్థయాత్రకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు దేవస్వం బోర్డు కృషి చేస్తోంది. ఒక్కరోజులో శబరిమలలో ప్రవేశించే భక్తుల సంఖ్య 45 వేలకు పెరిగింది. ప్రస్తుతం భక్తులు పంపా నుంచి స్వామి అయ్యప్పన్ రోడ్డు మీదుగా సన్నిధానం వరకు ప్రయాణిస్తున్నారు.

నీలిమల మీదుగా రహదారిని తెరిచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పంపాలో జరిగిన దేవస్వం బోర్టు సమీక్షా సమావేశం అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నారు. శబరిమల యాత్రికులను సన్నిధానంలో బస చేసేందుకు, నీలిమల మార్గం దాటేందుకు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని సమావేశం అనంతరం దేవస్వం మంత్రి రాధాకృష్ణన్ తెలిపారు.

భారీ వర్షాలు కొనసాగితే వచ్చే మూడు రోజుల పాటు శబరిమలలో భక్తుల సంఖ్యను నియంత్రించాలని కేరళ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. వర్షాల కారణంగా నీటి మట్టం ప్రమాదకరంగా ఉండటంతో పంపా స్నానానికి అనుమతి లేదు. ఇతర స్నానాలకు దిగవద్దని సూచించారు.

పంపాలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో భక్తులకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు అనుమతులు ఇస్తామని మంత్రి తెలిపారు. దర్శనం అయిన వెంటనే తిరిగి రావాల్సి రావడంతో యాత్రికులు శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని సన్నిధానంలో ఉండేందుకు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం 300 గదుల్లో భక్తులకు వసతి కల్పించారు. మిగిలిన 200 గదులకు మరమ్మతులు చేయాల్సి ఉంది. రెండేళ్లుగా గదులు నిరుపయోగంగా ఉండడంతో మరమ్మతులు చేయాల్సి వస్తోంది. సన్నిధానంలో భక్తులు బస చేసేందుకు దేవస్వం డార్మెటరీలను సిద్ధం చేస్తుంది. 

షబరిమల Q దర్శన్ కోసం అప్లై చేయడానికి సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

 

DJ music సౌండుకు 63 కోళ్లు మృతి -పక్కా ఆధారాలతో పౌల్ట్రీ ఓనర్ కేసు.. చివరికి.

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం(Air Pollution)  పై నానా రభస జరుగుతుండగా, తూర్పు రాష్ట్రం ఒడిశాలో ధ్వని కాలుష్యానికి సంబంధించి సంచలన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. డీజే మ్యూజిక్ సౌండుకు తట్టుకోలేక తన పౌల్ట్రీ ఫామ్ లోని 63 కోళ్లు చనిపోయాయని ఆరోపిస్తూ దీనికి బాధ్యులైనవారిపై మర్డర్ కేసు (Murder case) పెట్టాల్సిందిగా ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కోళ్ల మరణం ముమ్మాటికీ డీజీ సౌండ్ వల్లే సంభవించిందని వెటర్నరీ డాక్టర్ ఇచ్చిన రిపోర్టును సైతం ఆయన పోలీసుల ముందు ఉంచాడు. చరిత్రలో ఏనాడూ ఇలాంటి ఆరోపణల్ని విని ఎరుగని పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఉన్నతాధికారులు సైతం ఈ వివాదంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఒడిశాలోని బాలోసోర్ జిల్లా నీలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ అనూహ్య ఘటన వివరాలివి..

బాలాసోర్ జిల్లాలోని కందగరాది గ్రామానికి చెందిన రంజిత పారిదా(22) ఇంజనీరింగ్ గ్రాడ్యువేట్. చదువయ్యాక ఉద్యోగం దొక్కపోవడంతో కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని సొంత గ్రామంలోనే కోళ్ల ఫారం పెట్టుకున్నాడు. రెండేళ్లుగా ఆ ఫారం ఫర్వాలేదనే స్థాయిలో నడుస్తోంది. కాగా, మొన్న ఆదివారం నాడు రంజిత్ పొరుగున ఉండే రామచంద్ర ఇంట్లో వివాహ వేడుక జరిగింది. పెళ్లి ఊరేగింపులో డీజీ మ్యూజిక్ పెట్టారు. పెద్ద ఎత్తున పటాకులుసైతం కాల్చారు. భారీ శబ్దాలతో పెళ్లి ఊరేగింపు.. రంజిత్ పౌల్ట్రీ ఫారం ముందు నుంచి ఊరు దాటింది. బారత్ లో డీజీ చప్పుళ్లు, పటాకుల పేలుళ్లకు ఫారంలో కోళ్లన్నీ బెదిరిపోయాయి..

Gemini Internet

India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల అభ్యర్థులకు అలర్ట్... గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు ఎప్పుడంటే..?

India Post GDS Results 2021 | మీరు గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఉద్యోగానికి అప్లై చేశారా? ఇటీవల మీ ఆప్షన్స్ మార్చారా? పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే అలర్ట్. ఫలితాలు ఎప్పట్లోపు రావొచ్చో తెలుసుకోండి.

1. ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు (Post Office Jobs) భర్తీ చేయడంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు నోటిఫికేషన్ల ద్వారా 3,446 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించింది. 2021 జనవరి 27 నుంచి 2021 మార్చి 1 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది.

Gemini Internet

2. సాధారణంగా రెండు నెలల్లోపే ఫలితాలు వస్తుంటాయి. కానీ కొన్ని నెలలైనా ఫలితాలు విడుదల కాకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల ఇండియా పోస్ట్ ఈ ఫలితాలను వెల్లడించలేదు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యునల్, హైదరాబాద్ ఆదేశాల మేరకు విత్‌హెల్డ్ పోస్టుల స్థానంలో అభ్యర్థులు ఆప్షన్స్ ఎంచుకునే అవకాశం కల్పించింది ఇండియా పోస్ట్.

3. 2021 జనవరి 27 నుంచి 2021 మార్చి 1 మధ్య గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ కొత్త ఆప్షన్స్ ఎంచుకోవడానికి 2021 నవంబర్ 18 వరకు అవకాశం ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు https://appost.in/ వెబ్‌సైట్‌లో ఆప్షన్స్ మార్చుకున్నారు. ఇప్పుడు ఆ అభ్యర్థులు అంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

4. గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు ముగిసిన రెండు నెలల్లోపు ఫలితాలు విడుదల చేస్తుంది ఇండియా పోస్ట్. ఆప్షన్స్ మార్చుకునే గడువు నవంబర్ 18న ముగియడంతో డిసెంబర్ లోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. https://appost.in/ వెబ్‌సైట్‌లో Results Under Process స్టేటస్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి.

5. గ్రామీణ డాక్ సేవక్ ఫలితాల కోసం అభ్యర్థులు ట్విట్టర్‌లో ఇండియా పోస్ట్‌ను సంప్రదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ ఫలితాల కోసం APCO, విజయవాడ ఇమెయిల్ ఐడీ rectt.ap@indiapost.gov.in లో సంప్రదించాలని ఇండియా పోస్ట్ తెలిపింది. లేదా 0866 - 2429822 నెంబర్‌కు కాల్ చేయాలని కోరుతోంది. ఇక తెలంగాణ అభ్యర్థులు tcgds2021@gmail.com మెయిల్ ఐడీలో లేదా 040-23463617 ఫోన్ నెంబర్‌లో సంప్రదించొచ్చు. (Source: Twitter)

5. గ్రామీణ డాక్ సేవక్ ఫలితాల కోసం అభ్యర్థులు ట్విట్టర్‌లో ఇండియా పోస్ట్‌ను సంప్రదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ ఫలితాల కోసం APCO, విజయవాడ ఇమెయిల్ ఐడీ rectt.ap@indiapost.gov.in లో సంప్రదించాలని ఇండియా పోస్ట్ తెలిపింది. లేదా 0866 - 2429822 నెంబర్‌కు కాల్ చేయాలని కోరుతోంది. ఇక తెలంగాణ అభ్యర్థులు tcgds2021@gmail.com మెయిల్ ఐడీలో లేదా 040-23463617 ఫోన్ నెంబర్‌లో సంప్రదించొచ్చు. (Source: Twitter)

6. తెలంగాణలో 1150 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. వీటిలో రిజర్వేషన్ వారీగా పోస్టుల వివరాలు చూస్తే మొత్తం ఖాళీలు- 1150, జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్- 484, ఓబీసీ- 279, ఈడబ్ల్యూఎస్- 130, PWD-A- 9, PWD-B- 14, PWD-C- 15, ఎస్సీ- 154, ఎస్టీ- 65 పోస్టుల్ని కేటాయించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 2296 ఖాళీలు ఉన్నాయి. రిజర్వేషన్ వారీగా పోస్టుల వివరాలు చూస్తే జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్- 947, ఓబీసీ- 507, ఈడబ్ల్యూఎస్- 324, PWD-A- 18, PWD-B- 34, PWD-C- 35, PWD-DE- 9, ఎస్సీ- 279, ఎస్టీ- 143 పోస్టులున్నాయి.

7. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లో 266 పోస్టులు, ఉత్తరప్రదఏశ్‌లో 4264 పోస్టులు, ఉత్తరాఖండ్‌లో 581 పోస్టులు, పశ్చిమ బెంగాల్‌లో 2357 పోస్టులు, బీహార్‌లో 1940 పోస్టులు, మహారాష్ట్రలో 2428 పోస్టులు, ఢిల్లీలో 233 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదల కావాల్సి ఉంది. ఈ ఫలితాలను ఒకదాని వెంట మరొకటి విడుదల చేయనుంది ఇండియా పోస్ట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఫలితాలు రెండు నెలల్లో రిలీజ్ కావొచ్చు.

 

Bank of Baroda Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 376 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు

Gemini Internet

బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిలేషన్‌షిప్ మేనేజర్ (Relationship Manager) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 376 ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకింగ్ రీజియన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్‌లో 12 పోస్టులు ఉన్నట్టు నోటిఫికేషన్‌లో వెల్లడించింది బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda). డిగ్రీ పాస్ అయినవారితో పాటు బ్యాంకింగ్ రంగంలో రెండేళ్ల లోపు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 9 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

Bank of Baroda Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు376విద్యార్హతలుఅనుభవంవయస్సు
సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్326 (హైదరాబాద్- 12)గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అయినవారికి, NISM, IRDA రెగ్యులేటరీ సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు, సెక్యూరిటీ సంస్థలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో వెల్త్ మేనేజ్‌మెంట్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.24 నుంచి 35 ఏళ్లు
ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్50గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అయినవారికి, NISM, IRDA రెగ్యులేటరీ సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు, సెక్యూరిటీ సంస్థలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో వెల్త్ మేనేజ్‌మెంట్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా ఏడాదిన్నర పనిచేసిన అనుభవం ఉండాలి.23 నుంచి 35 ఏళ్లు
Bank of Baroda Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 19

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 9

ఎంపిక విధానం- పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.100.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Bank of Baroda Recruitment 2021: అప్లై చేయండి ఇలా


Step 1- అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ https://www.bankofbaroda.in/ లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.

Step 2- Current Opportunities క్లిక్ చేస్తే సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్ నోటిఫికేషన్స్ వేర్వేరుగా ఉంటాయి.

Step 3- మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టుకు సంబంధించిన Apply Now పైన క్లిక్ చేయాలి.

Step 4- కొత్త పేజీ అవుతుంది. పోస్ట్ పేరు సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.

Step 5- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.

Step 6- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

Step 7- ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి. 

24, నవంబర్ 2021, బుధవారం

TTD Update నవంబర్ 27 నుంచి వర్షాలు కురుస్తాయి. కానీ అల్పపీడనం పైన కన్వర్జెన్స్

*నవంబర్ 28వ తేదీ నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షపాతానికి కారణమవుతుంది.*

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ప్రస్తుతానికి శ్రీలంక దక్షిణ భాగాల్లో ఉంది. ఆ అల్పపీడనం మెల్లగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది బలపడి  తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం ఈ నెలలో వచ్చిన అల్పపీడనాలు లాగ కాదు. కాస్త భిన్నంగా ఉత్తర దిశగా ఎక్కువ CONVERGENCE కనిపిస్తోంది. ఇది వాయుగుండంగా మారదు కానీ బలమైన అల్పపీడనంగా శ్రీలంక ఉత్తర దిశగా కదలనుంది. దిని వల్ల ఆ CONVERGENCE బెల్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భాగాల్లో పడనుంది కాబట్టి భారీ వర్షాలు విస్తారంగా పడనున్నాయి.

నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలు చాలా అపమత్తంగా ఉండాలి. ఈ అల్పపీడనం మెల్లగా ఆ అండమాన్ దీవుల దగ్గర ఉన్న భారీ మేఘాలను తీసుకొని మన రాష్ట్రం దక్షిణ భాగాల పై వదలనుంది. నవంబర్ 27 న మెళ్లగా నెల్లూరు జిల్లాలో వర్షాలు మొదలౌతాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 దాక తీవ్రమైన వర్షాలు నెల్లూరు, చిత్తూరు-తూర్పు, ప్రకాశం, కడప జిల్లాల పై పడనున్నాయి. దీని వల్ల వరద మరింత ఎక్కువౌతుంది. కొన్ని చోట్ల ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో అతితీవ్రమైన వర్షాలు (more than 300 mm rainfall) పడనున్నాయి.
ఈ రోజు మనం మధ్యాహ్నం, సాయంకాల సమయంలో రాయలసీమ జిల్లాల్లో వర్షాలను చూడొచ్చు.

ఈ మధ్య ప్రణాలిక వేసుకొని మరీ వాతావరణ అప్డేట్లు చేయాల్సి వస్తోంది. ఆఫీసులో సాఫ్ట్ వేర్ కంపెనీ ఒత్తిడి ఒక వైపు, మరో వైపు వాతావరణ అప్డేట్లు. కొన్ని సార్లు కష్టమే, ముఖ్యంగా ఇలాంటి విపత్తు సమయంలో.

Gemini Internet

Today Updates నేటి సమచారం

Content:
ఓ ఇంటికి ఎన్ని సంవత్సరాలు అద్దె కడితే.. అది మన సొంతమవుతుంది.! చట్టం ఏం 
చెబుతోంది?

UPSC Recruitment: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి 
దరఖాస్తుల ఆహ్వానం

Andhra Pradesh Jobs: డీసీసీ బ్యాంక్, కడపలో 75 క్లర్క్‌ పోస్టులు.. ఎంపిక 
విధానం ఇలా..

Andhra Pradesh Jobs: ఏపీలో పదోతరగతి అర్హత‌తో 1317 పారామెడికల్‌ పోస్టులు.. 
నెలకు రూ.28 వేల వరకూ వేతనం

Gemini Internet

APVVP-అనంతపురం-అనంతపురం జిల్లాలోని APVVP హాస్పిటల్స్‌లో కాంట్రాక్ట్ మరియు ఔట్-సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ Date 29/11/2021  https://speedjobalerts.blogspot.com/p/apvvp-apvvp-date-29112021.html 

 

Property Documents: ఆస్తి పత్రాలు పోగొట్టుకున్నారా.. అయితే ఈ వీడియో మీ కోసమే…!  https://speedjobalerts.blogspot.com/p/property-documents.html

 
కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలో ఉద్యోగులకు శుభవార్త అందనుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు, పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. https://speedjobalerts.blogspot.com/p/blog-page_55.html

NTRUHS - BDS 2021 NEET Last Ranks for the year 2021 http://ntruhs.ap.nic.in/notification/admission/2021/BDS_Last_Ranks_2020_21.pdf | MBBS-BDS-2021 Last Ranks for the year 2020-21 MBBS 2021- NEET Last  Ranks for the year 2020-21 http://ntruhs.ap.nic.in/notification/admission/2021/MBBS_Last_Ranks_2020_21.pdf 


Urgent requirement for MSW candidate with minimum 1 year experience for Hindupur location, Telugu is must
Salary as per company norms
Company Garments industry
Only for female
Contact: Thousif వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/కట్టకండి
Mob:7013271067

23, నవంబర్ 2021, మంగళవారం

నేటి సమాచారం | Today Updates

NTR ట్రస్ట్ స్కాలర్ షిప్స్ అప్లై చేసుకోవడానికి చివరి తేది డిసెంబరు 8 https://speedjobalerts.blogspot.com/p/ntr-8.html

అనంతపురంలో టూ వీలర్, మోటార్ మెకానిజమ్ తో పాటు స్పోకెన్ ఇంగ్లీషు, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికారం, ప్రథమ చికిత్స ల పైన నిరుద్యోగులకు శిక్షణ మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://speedjobalerts.blogspot.com/p/blog-page_23.html

 

అనంతపురంలో ఉచిత సెల్ ఫోన్ రిపేరి ట్రైనింగ్ మరిన్ని వివరాలకు ఈ లింక్ ను క్లిక్ చేయండి https://speedjobalerts.blogspot.com/p/blog-page.html

అనంతపురంలో APS RTC Heavy Motor Vehicle Driving School లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://speedjobalerts.blogspot.com/p/aps-rtc-heavy-motor-vehicle-driving.html


Alert for pensioners: పెన్షనర్లకు అలెర్ట్‌.. ఈ నెలాఖరుకల్లా ఈ సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే పెన్షన్‌ రాదు.. https://speedjobalerts.blogspot.com/p/alert-for-pensioners.html

Gemini Internet

DMHO, అనంతపురం రిక్రూట్‌మెంట్ 2021 రేడియోగ్రాఫర్, ఫార్మసిస్ట్ ..– 76 పోస్టులకు చివరి తేదీ 29-11-2021

DMHO, Ananthapuramu Recruitment 2021 Radiographer, Pharmacist ..– 76 Posts Last Date 29-11-2021

Name of Organization Or Company Name : District Medical & Health Officer,Ananthapuram

Total No of vacancies:– 76 Posts

Job Role Or Post Name:Radiographer, Pharmacist...

Educational Qualification: SSC, ITI, D.Pharm, DMLT, Degree (Relevant Disciplines)

Who Can Apply:Andhra Pradesh

Last Date:29-11-2021

Click here for Official Notification


శ్రీ క్రిష్ణ దేవరాయ యూనివర్సిటీ కింద చదువుతూ, 3వ సంవత్సరం 6వ సెమిస్టర్ లో BA., B.Sc., B.Com and BBA లకు ఆగస్టు/సెప్టెంబరు 2021లో జరిగిన పరీక్షలో కేవలం ఒక పేపరులో ఫెయిల్ అయినవారు Instant పరీక్ష వ్రాయడానికి అవకాశం వివరాలకు ఈ లింక్ ను చూడవచ్చు.




 

Gemini Internet

EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక ఉద్యోగం మారినా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ అవసరం లేదు

ఉగ్యోగుల పీఎఫ్ ఖాతాల్లో ఫండ్ బదిలీపై ఈపీఎఫ్ఓ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఉద్యోగి ఉద్యోగాలు మారిన తరువాత కూడా పీఎఫ్ ఖాతా నెంబరు (PF Account Number) అదే కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో (PF Accounts) ఫండ్ బదిలీపై ఈపీఎఫ్ఓ (EPFO)కీలక నిర్ణయం తీసుకుంది. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ అభివృద్ధి చేసిన కేంద్రీయ వ్యవస్థను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆమోదించింది. దీంతో ఉద్యోగి ఉద్యోగాలు(Jobs) మారిన తరువాత కూడా పీఎఫ్ ఖాతా నెంబరు అదే కొనసాగుతుంది. ఈపీఎఫ్ నిర్ణయంతో ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలో ఫండ్ బదిలీ (PF Funds Transfer) గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు సెంట్రల్ డేటాబేస్ ద్వారా కార్యక్రమాలు సాఫీగా సాగించడం, మెరుగైన సేవలను ఈపీఎఫ్‌ఓ అందించనుంది. ఈ వ్యవస్థ ద్వారా పీఎఫ్ ఖాతాల డూప్లికేషన్ నివారించడం, ఖాతాల విలీనాన్ని సులభతరం చేస్తుంది.

ఈపీఎఫ్ తాజా నిర్ణయం ఏంటి?

సీ-డాక్ ద్వారా అభివృద్ధి చేసిన ఈ కేంద్రీకృత వ్యవస్థను ఈపీఎఫ్‌ఓ ఆమోదించినట్లు సంస్థ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ‘‘సెంట్రల్ డేటాబేస్‌ ఆధారంగా ఈ విధానంలో పనులు దశల వారీగా ముందుకు సాగుతాయి. కార్యక్రమాలు సులభతరం చేయడంతోపాటు, మెరుగైన సేవలు పొందవచ్చు. ఒక వ్యక్తి రెండు మూడు పీఎఫ్ ఖాతాలు కలిగి ఉండటం (Duplication), ఉద్యోగం మారినప్పుడు ఖాతాల్లో ఫండ్స్ బదిలీ అవసరాన్ని ఈ నూతన విధానం తొలగిస్తుందని’’రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ పత్రికా ప్రకటనలో తెలిపింది.

ప్రావిడెంట్, పెన్షన్ ఫండ్స్ కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే నిర్ణయాలు తీసుకునేలా తన సలహా సంస్థ ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (Finance Investment and Audit Committee)కి అధికారం కల్పించాలని ఈపీఎఫ్ఓ ( Employees Provident Fund Office) నిర్ణయించింది. భారత ప్రభుత్వం గుర్తించిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, కేస్ టు కేస్ ఆధారంగా పెట్టుబడుల పెట్టే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (FIAC)కి అధికారం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది

ఈపీఎఫ్ఓ అదనంగా నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఉద్యోగుల బోర్డు సభ్యులు, యజమానుల పక్షాల సభ్యులతోపాటు, ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. సంస్థలకు సంబంధించిన విషయాలపై కమిటీలు, సామాజిక భద్రతా అమలు కార్మిక,ఉపాధి మంత్రి అధీనంలో ఉంటుంది. డిజిటల్ బిల్డింగ్, పెన్షన్ సంబంధిత సమస్యలను యూనియన్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ సెక్రటరీ పర్యవేక్షిస్తారు. ఈపీఎఫ్ఓ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Central Board of Trustees) 229వ సమావేశం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.

EPFO తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇప్పుడు PF ఖాతాదారులు ఖాతా బదిలీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO కొత్త నిర్ణయం ప్రకారం, ఒక ఉద్యోగి ఉద్యోగం మారితే లేదా ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి చేరినట్లయితే, అప్పుడు PF ఖాతాను బదిలీ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పని ఆటోమేటిగ్గా చేయబడుతుంది. 

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) ద్వారా కేంద్రీకృత IT-ఎనేబుల్డ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి ఆమోదించింది. ఈ చర్యతో, ఉద్యోగం మారిన తర్వాత కూడా ఉద్యోగి యొక్క PF ఖాతా సంఖ్య శాశ్వతంగా ఒకటే ఉండే వీలు కలిగింది.  EPFO తీసుకున్న ఈ  నిర్ణయం ద్వారా ఇప్పుడు PF ఖాతాదారులు ఖాతా బదిలీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO కొత్త నిర్ణయం ప్రకారం, ఒక ఉద్యోగి ఉద్యోగం మారితే లేదా ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి చేరినట్లయితే, అప్పుడు PF ఖాతాను బదిలీ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పని ఆటోమేటిగ్గా చేయబడుతుంది. కేంద్రీకృత వ్యవస్థ సహాయంతో, ఉద్యోగి యొక్క ఖాతా విలీనం అవుతుంది. కేంద్రీకృత వ్యవస్థ PF ఖాతాదారుల వివిధ ఖాతాలను విలీనం చేయడం ద్వారా ఒక ఖాతాను సృష్టిస్తుంది.

ఒక ఉద్యోగి ఒక కంపెనీని విడిచిపెట్టి మరొక కంపెనీకి వెళ్లినప్పుడు, అతను PF డబ్బును విత్‌డ్రా చేయడం లేదా మరొక కంపెనీకి బదిలీ చేయాలనేది ప్రస్తుతం నియమంగా ఉంది. ఖాతాను బదిలీ చేసే పనిని ఉద్యోగి స్వయంగా చేయాల్సి ఉంటుంది.

శనివారం జరిగిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈపీఎఫ్‌ఓ వార్షిక డిపాజిట్లలో 5 శాతం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఇన్‌విట్‌లతో సహా ప్రత్యామ్నాయ పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఈపీఎఫ్‌వో సమావేశంలో నిర్ణయించారు.

 

DMHO అనంతపురం జిల్లాలో 129 ప్రభుత్వ ఉద్యోగాలు, చివరి తేది డిసెంబరు 5, 2021

అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO) లో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖస్తులు కోరుతోంది.

ఉద్యోగాలుః-   

1) లాబ్ టెక్నీషియన్, 2) ఎఫ్ ఎన్ (ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్స్లీ) 86, 3) శానిటరీ అంటెండర్ కమ్ వాచ్ మెన్ 30

ఖాళీలుః-        

129 

అర్హతః-         

పోస్టుల్ని అనుసరించి పదవ తరగతి లేదా తత్సమాన / డిప్లొమా (ఎం ఎల్ టి) ఎపి

మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉన్నవారు అర్హులు

వయస్సుః-   

పోస్టును అనుసరించి 42 ఏళ్ళు మించకుండా ఉండాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది

వేతనం:-    

పోస్టుని అనుసరించి నెలకు 12,000/- నుండి 50,000/- వరకు

ఎంపిక విధానం:-   

పోస్టుల్ని అనుసరించి అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, గత పని అనుభవం ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు ఫీజుః-   

జనరల్ 300/- చెల్లించాలి, SC/ST 200/- చెల్లించాలి.

ప్రారంభ తేదిః-   

నవంబర్ 22, 2021

చివరి తేదిః

డిసెంబర్ 5, 2021

చిరునామాః   

డిఎంహెచ్ఓ, అనంతపురం, ఆంధ్రప్రదేశ్

అదికారిక వెబ్ సైట్ః  | అధికారిక నోటిఫికేషన్ః    | అప్లికేషన్ Click here for Application