Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

6, ఏప్రిల్ 2023, గురువారం

శ్రీ సత్యసాయి జిల్లా అంగన్‌వాడీ వర్కర్స్/ మినీ అంగన్‌వాడీ వర్కర్స్/ అంగన్‌వాడీ సహాయకుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

శ్రీ సత్యసాయి జిల్లా అంగన్‌వాడీ వర్కర్స్/ మినీ అంగన్‌వాడీ వర్కర్స్/ అంగన్‌వాడీ సహాయకుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ 

NOTIFICATION FOR FILLING UP THE VACANCIES OF ANGANWADI WORKERS/ MINI ANGANWADI WORKERS/ ANGANWADI HELPERS OF SRI SATHYA SAI DISTRICT

View Notification and Application here 


 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Kendirya Vidyalaya Admissions నామమాత్ర ఫీజుతో నాణ్యమైన విద్య * కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ప్రకటన | సీట్లు ఫీజులిలా ...... | ఎవరికి ప్రాధాన్యం?

విద్యార్థుల్లో సమగ్ర వికాసానికి చిరునామాగా నిలుస్తున్నాయి.. కేంద్రీయ విద్యాలయాలు. ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే, ప్లస్ 2 వరకు నిశ్చింతగా చదువుకోవచ్చు. సీబీఎస్ఈ కరిక్యులమ్ ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను నామమాత్రపు రుసుముతో పొందవచ్చు. సువిశాల ప్రాంగణాలు, సుశిక్షితులైన బోధన సిబ్బంది, ఆటస్థలం, అన్ని సౌకర్యాలు...కేవీల ప్రత్యేకత. ఈ సంస్థల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!
చిన్నారుల్లో సమగ్ర వికాసం ఆశించే తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్చడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటిలో సీటు పొందడం కష్టమైనప్పటికీ, ఎంపిక పారదర్శకం కాబట్టి ఒకటో తరగతిలో తమ పిల్లలను చేర్చాలనుకున్నవారు ప్రయత్నించవచ్చు. మిగిలిన తరగతుల్లో ఖాళీలు ఉంటేనే అవకాశం కల్పిస్తారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఎస్ఈపీ) 2020 ప్రకారం ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆరేళ్లు పూర్తవ్వడం తప్పనిసరి. గత విద్యా సంవత్సరం (2022-23) నుంచి కేంద్రీయ విద్యాలయాలు ఈ నిబంధనను అమలు చేస్తున్నాయి. అలాగే గతంలో గరిష్ఠంగా ఏడేళ్లలోపు రికే ప్రథమ తరగతిలో ప్రవేశం లభించేది. ఇప్పుడు ఎనిమిదేళ్ల వరకు ఆ అవకాశం ఉంది.
సీట్లు ఇలా... ప్రతి పాఠశాలలోనూ ఒకటో తరగతిలో ఒక సెక్షన్ ఉంటుంది. ఒక్కో సెక్షన్లోనూ ఆ పాఠశాల ఉన్న ప్రాంతాన్ని బట్టి కనీసం 20 నుంచి 60 వరకు సీట్లు లభిస్తున్నాయి. పలు పాఠశాలల్లో ఫస్ట్ క్లాస్లో రెండు నుంచి ఐదు సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఉదయం, మధ్యాహ్నం షిప్టల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సెక్షన్లు, షిఫ్ట్ కారణంగా ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం దక్కుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను ముందుగా భర్తీ చేస్తారు. ఇందుకోసం వచ్చిన అన్ని దరఖాస్తులను కలిపి డ్రా తీస్తారు. ఈ విధానంలో ఎంపికైనవారికి ఫీజు నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. 15 శాతం సీట్లు ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు కేటాయించారు. అలాగే 27 శాతం సీట్లు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్తో నింపుతారు. రెండు సీట్లు సింగిల్ గర్ల్ చైల్డ్ (తల్లిదండ్రులకు సంతానంగా ఒక కుమార్తె మాత్రమే ఉన్నవారు)కి ఉన్నాయి. దివ్యాంగులకు 3 శాతం సీట్లు లభిస్తున్నాయి. వీటిని ఆ సమూహానికి చెందిన దరఖాస్తుల నుంచి లాటరీతో భర్తీ చేస్తారు. ఇంకా సీట్లు మిగిలితే వచ్చిన దరఖాస్తులన్నీ కలిపి లాటరీ విధానంలోనే కేటాయిస్తారు. ఒకటో తరగతి ప్రవేశాలకు ఈ ప్రక్రియ అంతా ఆన్లై న్లోనే జరుగుతుంది. రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న ఖాళీలకు ఆ పాఠశాల ప్రిన్సిపల్ కమిటీ సభ్యుల సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో చేరడానికి పరీక్ష నిర్వహిస్తారు. అలాగే ప్లస్ 1లో ప్రవేశాలు పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులతో చేపడతారు. తొలి ప్రాధాన్యం కేంద్రీయ విద్యాలయాల్లో చదివినవారికే ఇస్తారు. సీట్లు మిగిలితే ఇతర బోర్డులవారికి అవకాశం కల్పిస్తారు.
ఎవరికి ప్రాధాన్యం?
సీట్ల కేటాయింపులో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ, పారా మిలటరీలో పనిచేస్తున్న వారి పిల్లలకు ప్రాధాన్యం లభిస్తుంది. తరచూ బదిలీలు జరిగేవారు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు... మొదలైన చోట్ల పనిచేసే ఉద్యోగుల చిన్నారులకు ఆ తర్వాతి ప్రాధాన్యం. ప్రతి ఎంపీ (లోక్సభ) తన పరిధిలోని కేంద్రీయ విద్యాలయకు ఏడాదికి పది మందిని సిఫార్సు చేయవచ్చు. రాజ్యసభ సభ్యులైతే వారు ప్రాతినిధ్యం వహిస్తోన్న రాష్ట్రం : పరిధిలో 'ఉన్న కేవీల్లోకి పది మందికి అవకాశం కల్పించవచ్చు. ఇలా ఎంపీలు ఎంపిక చేసిన విద్యార్థుల వివరాలను కేవీ కేంద్ర కార్యాలయానికిపిస్తారు. అక్కడి నుంచి ఆ కేవీలకు అనుమతి పత్రాలు వస్తే సీట్లను కేటాయిస్తారు. కేంద్ర మానవ వనరుల శాఖ, ఆర్మీ,  నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్న తోద్యోగులు, రిసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్...విభాగాలవారీ కొన్నేసి సీట్లు చొప్పున కోటా ఉంటుంది. దరఖాస్తులు ఒకటో తరగతిలో ప్రవేశానికి విద్యార్థి వయసు మార్చి 31, 2023 నాటికి ఆరేళ్లు పూర్తికావాలి (ఏప్రిల్ 1 నాటికి పూర్తయినా పరిగణనలోకి తీసుకుంటారు) అలాగే ఎనిమిదేళ్లకు మించరాదు. తర్వాతి తరగతులకు ఒక్కో ఏడాదీ కలపాలి. దరఖాస్తుకి ముందుగా ప్రాథమిక సమాచారం నమోదు చేయాలి. ఆ తర్వాత లాగిన్తో మిగిలిన వివరాలు చేర్చాలి. వీటికి అవసరమైన పత్రాలు జత చేయాలి. అన్ని వివరాలు, పత్రాలు నమోదుచేసిన తర్వాత వాటిని ఒకసారి సరిచూసుకుని సబ్మిట్ చేయాలి. దరఖాస్తు చేసుకున్నప్పుడే చేరాలనుకుంటున్న మూడు కేవీలను ఎంపిక చేసుకోవాలి. మొదటి, రెండో, మూడో ప్రాధాన్యంగా వీటిని నమోదు చేయాలి. ఫీజులిలా ...
విద్యా హక్కు చట్టం ద్వారా ప్రవేశాలు పొందినవారు ప్లస్ 2 వరకు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. వీరికి పాఠ్యపుస్తకాలు, నోట్సులు, యూనిఫారం, పాఠశాలకు చేరడానికి అవసరమయ్యే ప్రయాణ ఖర్చులు సైతం చెల్లిస్తారు. కేవీల్లో చేరిన బాలికలు ఫీజు చెల్లించనవసరం లేదు. బాలురైతే ఏడో తరగతి వరకు ఫీజు ఉండదు. ఎస్సీ, ఎస్టీ బాలబాలికలకు ఫీజు లేదు. 9, 10 తరగతులకు బాలురు నెలకు రూ.200 ఫీజు చెల్లించాలి. 11, 12 తరగతులకు కామర్స్, హ్యుమానిటీస్ కోర్సులైతే రూ.300, సైన్స్ కోర్సులకు రూ.400 చెల్లించాలి. కంప్యూటర్ తరగతులు ఉంటే అన్ని విభాగాల విద్యార్థులూ నెలకు రూ.వంద చెల్లించాలి. 11, 12 తరగతుల వారికిది రూ.150. విద్యాలయ వికాస నిధిలో భాగంగా అన్ని తరగతుల విద్యార్థులూ నెలకు
రూ.500 చెల్లించాలి. అయితే.. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారు. యుద్ధంలో మరణించిన సైనికుల పిల్లలు, ఏకైక కుమార్తె సంతానంగా ఉన్నవారు చెల్లించనవసరం లేదు. ముఖ్య తేదీలు
* ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు: ఏప్రిల్ 17 సాయంత్రం 7 వరకు స్వీకరిస్తారు.
* రెండు, ఆపైన తరగతుల్లో ఖాళీ సీట్లలో ప్రవేశానికి: ఏప్రిల్ 3 నుంచి 12 వరకు సంబంధిత విద్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* ప్లస్ 1లో ప్రవేశాలు: పదో తరగతి ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత నుంచి మొదలవుతాయి.

వెబ్సైట్: https://kvsangathan.nic.in

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AP CETs: ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే.. * దరఖాస్తు గడువు, హాల్టికెట్ల విడుదల, పరీక్ష తేదీలు

ఏపీలో విద్యార్ధులకు అలర్ట్. 2023-24 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల(AP Entrance Tests)కు గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. ఇంజినీరింగ్/అగ్రికల్చరల్ కోర్సుల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్(AP EAPCET)తో పాటు పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ ఉన్నత విద్యామండలి (APSCHE) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మొత్తం ఎనిమిది ప్రవేశ పరీక్షల్లో ఏ పరీక్షను ఏ వర్సిటీ నిర్వహిస్తుంది? దరఖాస్తుల తుది గడువు ఎప్పుడు, హాల్టికెట్ల విడుదల, పరీక్ష తేదీలు తదితర కీలక సమాచారం ఒకేచోట తెలుసుకోండి.
ఏపీ ఈఏపీసెట్
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్-2023 పరీక్షను జేఎన్టీయూ అనంతపురం నిర్వహించనుంది. ఈ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తుల గడుపు ఏప్రిల్ 14తో ముగియనుంది. రూ.500ల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 30వరకు; 31000 ఆలస్య రుసుంతో మే 5వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే, రూ.5 వేల ఆలస్య రుసుంతో మే 12వరకు; రూ.10వేల ఆలస్య రుసుంతో మీ 14వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. హాల్టికెట్లను మే 9 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీఈఏపీ సెట్ (ఇంజినీరింగ్ పరీక్ష మే 15 నుంచి 18వరకు జరుగుతుంది. అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్ష మే 22 నుంచి 23 వరకు జరగనుంది.
ఏపీ ఐసెట్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంపీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) పరీక్షను ఈ ఏడాది శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 19 వరకు కొనసాగుతుంది. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 20 నుంచి 26వరకు; రూ.2వేల రుసుంతో ఏప్రిల్ 27 నుంచి 3 వరకు: రూ.3000 రుసుంతో మే 10వరకు; రూ.5వేల రుసుంతో మే 15వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 20 నుంచి ఆన్లైన్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష మే 24, 25 తేదీల్లో ఉదయం 9గంటల నుంచి 11.30 గంటల వరకు; అలాగే, మధ్యాహ్నం 3గంటలనుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరుగుతుంది.
ఏపీఈసెట్
ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్)-2023 పరీక్షను కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు వచ్చే సంవత్సరంలో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 10తో ముగుస్తుంది. రూ.500 ఆలస్యరుసుంతో ఏప్రిల్ 15వరకు; 72వేల రుసుఁతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. 35వేల ఆలస్యరుసుంతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఏప్రిల్ 28 నుంచి టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 5న పరీక్ష జరుగుతుంది. 9న ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు.
ఏపీ పీజీఈసెట్
ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 (ఏపీ పీజీఈసెట్)ను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఎంటెక్, ఎంఫారసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో మే 6వరకు; 2వేల రుసుంతో మే 10వరకు; 25వేల రుసుంతో మే 4వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 22న హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 28 నుంచి 30 తేదీల్లో పరీక్ష జరుగుతుంది. గేట్/ జీప్యాట్ అర్హత సాధించిన అభ్యర్థులకు విడిగా నోటిఫికేషన్ ఇస్తారు.
ఏపీ పీఈసెట్
వ్యాయామ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ పీఈసెట్)- 2023ను గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించనుంది. రెండేళ్ల వ్యవధిగల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు మే 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రూ.500ల ఆలస్య రుసుంతో మే 17వరకు; రూ.1000 రుసుంతో మే24వరకు దరఖాస్తులు చేసుకొనే అవకాశం కల్పించారు. మే 27 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియెన్సీ, గేమ్స్ స్కిల్ టెస్ట్ మే 31 నుంచి నిర్వహిస్తారు. అభ్యర్థులు ఉదయం 6గంటలకే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ ముగిసిన వారం రోజుల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.
ఏపీ ఎడ్సెట్
ఏపీలో బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్సట్) 2023 పరీక్షను ఆంధ్రాయూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ పరీక్ష కోసం ఏప్రిల్ 23వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.100 ఆలస్య రుసుంతో మే 2వరకు, రూ.2వేల ఆలస్య రుసుంతో మే 10వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 12 నుంచి హాల్టికెట్లు పొందొచ్చు. మే 20న ఉదయం 9గంటల నుంచి 11 గంటల మధ్య పరీక్ష జరుగుతుంది. 24న ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు.
ఏపీ లాసెట్
మూడు, ఐదేళ్ల ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్- 2023), ఏపీ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీజీఎల్సెట్- 2023)కు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఏప్రిల్ 22వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 29 వరకు; రూ.1000 రుసుంతో మే 5వరకు; రూ.2వేల రుసుంతో మే 9వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. హాల్టికెట్లు మే 15 నుంచి అందుబాటులో ఉంటాయి. మే 20న మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4.30గటల వరకు ఏపీ లాసెట్, ఏపీ పీజీఎల్సెట్ పరీక్ష జరగనుంది.
ఏపీపీడీసెట్
ఏపీలోని పలు విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. 2023(ఏపీ పీజీసెట్) సెట్ను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మే 11తో ముగుస్తుంది. రూ.500 ఆలస్య రుసుంతో మే 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 1 నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉంచుతారు. పరీక్షలు జూన్ 6 నుంచి 10వరకు మూడు షిప్టుల్లో కొనసాగుతాయి. ఉదయం 9.30గంల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల వరకు: సాయంత్రం 4.30 గంటల నుంచి 6గంటల వరకు. ప్రిలిమినరీ కీ విడుదల చేసిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.
 


 

----------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...