Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

26, ఏప్రిల్ 2023, బుధవారం

30న 'ఏకలవ్య' ప్రవేశ పరీక్ష మరింత సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 28 ఏకలవ్య
గురుకులాల్లో ప్రవేశానికి ఈ నెల 30న ఉద
యం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి
గంట వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్ర
దేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల
సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపిం
ది. ఈ నెల 26 ఉదయం 11 గంటల నుంచి
https://aptwgurukulam.ap.gov.in/
వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసు
కోవచ్చునని పేర్కొంది. 7, 8, 9వ తరగతుల్లో
ఉన్న బ్యాక్ లాగ్ ఖాళీలకు గిరిజన బాల బాలి
కలు మాత్రమే అర్హులని తెలిపింది. 6వ తరగ
తిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలో మార్కు ల
ఆధారంగా 80 శాతం సీట్లు ఎస్టీలకు మాత్రమే
కేటాయిస్తారని పేర్కొంది. బాల బాలికలు
2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి
ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన
స్కూల్లో చదివి ఉండాలని స్పష్టం చేసింది.

5 రోజుల్లో తేలిక పాటి వర్షాలు

బుక్కరాయసముద్రం: జిల్లాలో రానున్న ఐదు
రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
ఉందని రేకులకుంటలోని ఆచార్య ఎన్జీ రంగా
వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్
సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త అశోక్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు పెద్దఎత్తున పెరగవచ్చునని పేర్కొన్నారు. మధ్యాహ్నం 39.8-40.8, రాత్రి 26 -27.1 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపారు.

అరుణాచలంకు ప్రత్యేక బస్ సర్వీస్

హిందూపురం టౌన్: పౌర్ణమి సందర్భంగా స్థానిక ఆర్టీసీ డీపో నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. మే 4న సాయంత్రం 5గంటలకు హిందూపురం నుంచి బయల్దేరుతుందని తెలిపారు. వివరాలకు ఫోన్నం బర్ 7382861542 కు సంప్రదించాలని కోరారు.

రైతులు 30లోగా ఈ-కేవైసీచేయించుకోండి


కుందుర్పి: పీఎం కిసాన్, రైతు భరోసా తదితర
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు
ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవ
సాయ అధికారి మహేష్ సూచించారు. మంగ
ళవారం కుందుర్పి ఆర్బీకేలో ఖరీఫ్ పంటల
సాగు, మట్టి నమూనాల పరీక్షలు, సేంద్రియ
వ్యవసాయ పద్ధతులపై రైతులకు ఆర్బీకే సిబ్బం
దికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనె
లాఖరులోగా ఈ-కేవైసీ చేయించుకోని రైతులు
ఆయా ఆర్బీకేల్లో లేదా మీసేవా కేంద్రాల్లో చేయిం
చుకోవాలన్నారు. అలాగే పొలాల్లో మట్టి పరీక్షల
అనంతరం వాటి ఫలితాల మేరకు ఖరీఫ్ లో పం
టలు సాగుచేయాలన్నారు. రసాయనిక ఎరువు
లకు స్వస్తి పలికి సేంద్రియ పద్ధతుల్లో పంటలు
సాగుచేస్తే ఆశించిన దిగుబడులు వస్తాయన్నారు.
అలాగే రైతు భరోసా కేంద్రాల్లోని సేవలను
రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన
సూచించారు. కార్యక్రమంలో ఆర్బీకే సిబ్బంది,
రైతులు పాల్గొన్నారు.

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...