అప్లికేషన్ల కోసం సంప్రదించండి Gemini Internet, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015
Gemini Internet
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్ను గమనించండి. / Please check the banner above for the latest updates.
సాయిరామ్ విద్యార్థులు, ప్రవేశానికి ప్రత్యేక హాల్ టికెట్ లేదు. పరీక్ష ఆన్లైన్లో ఉన్నందున పరీక్షకు అర్హత సాధించడానికి “లాగిన్ ఆధారాలు” (యూజర్ ఐడి & పాస్వర్డ్) సరిపోతాయి. హాల్ టికెట్ లాంటిది ప్రత్యేకించి ఏమి ఉండదు గమనించగలరు.
ఆన్లైన్ పరీక్ష సమయాలు
మాక్ టెస్ట్: 16 & 17 తేదీల్లో
ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు మీరు ఎప్పుడైనా లాగిన్ చేయవచ్చు మరియు మీ రెండు ప్రయత్నాలను ఉపయోగించవచ్చు.
ప్రధాన పరీక్ష:
జూన్ 19న విద్యార్థులు 8:45 నుండి లాగిన్ ప్రారంభించవచ్చు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.
గమనిక: రోజులో ఎప్పుడైనా మాక్ టెస్ట్ మాత్రమే ప్రయత్నించవచ్చు. కానీ మెయిన్ పరీక్ష అందరికీ ఉదయం 9:00 గంటలకు వెంటనే ప్రారంభమవుతుంది.
సాయిరాం
Gemini Internet
భువనేశ్వర్ : దేశంలో ప్రస్తుతమున్న బీఈడీ కాలేజీల్లో ఎక్కువశాతం ఆశించిన స్థాయిలో శిక్షణ ఇవ్వలేకపోతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు . ఈ నేపథ్యంలో దేశంలో నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఆయన .. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఐఐటీ ) ల్లో బీఈడీ శిక్షణను ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నారు . ఇందుకోసం నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ( ITEP ) త్వరలోనే ప్రారంభం అవుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు .
రాష్ట్రాలు , దేశంలో చాలా బీఈడీ కాలేజీలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు . మనం ఆశించిన ఉపాధ్యాయులను తీర్చుదిద్దుకోలేకపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది . ఒకవేళ మంచి ఉపాధ్యాయులు లేకపోతే .. నాణ్యమైన విద్యను ఆశించలేం . దీన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న తరం ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు . అందుకే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్న ( ITEP ) పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నాం ' అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు
భవిష్యత్తుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా ' ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్'ను ఏర్పాటు చేయనున్నామని అన్నారు . దేశవ్యాప్తంగా మొత్తం 15 వేల పీఎం శ్రీ స్కూల్స్ను ప్రారంభిస్తామని .. కేవలం ఒడిశాలోనే 500 నుంచి 600 పాఠశాలలు ఏర్పాటు చేయనున్నామని కేంద్రమంత్రి పేర్కొన్నారు . అయితే , అన్నీ కొత్త పాఠశాలలే కాకుండా ఏవైనా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రీయ పాఠశాలలను వీటి పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు . ఇక నాలుగేళ్ల బీఈడీ కోర్సును అందించేందుకుగాను ఐఐటీ భువనేశ్వర్తోపాటు పలు ఐఐటీలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచరం . కేంద్ర విద్యాశాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ కోర్సును ప్రారంభిస్తాయి . ఈ ఏడాది నుంచే ఐఐటీ భువనేశ్వర్ నాలుగేళ్ల బీఈడీని మొదలు పెట్టేందు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది .
Gemini Internet
ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...