5, మే 2022, గురువారం

10వ తరగతి అర్హతతో ఎటువంట పరీక్ష లేకుండా AP Postal Jobs | Requirements పోస్టల్ జాబ్స్ కు అప్లై చేయడానికి కావలసినవి తెలుసుకోండి

AP Postal Jobs Requirements: email, Phone number for OTP, SSC Marks Memo, OBC Certificate for BCs (Keep ready with you for future use), Caste Certificate for SC/STs (Keep ready with you  for future use), EWS Certificate for special quota for General Category candidates if eligible (Keep ready with you for future use), Disability Certificate if applicable (Keep ready with you for future use), Photograph, Signature, NOC if you are already employee, Computer Certificate Course (Keep ready with you for future use) ATM for Fee  payment (must have net banking facility) అమ్మాయిలకు, SC/ST అభ్యర్థులు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు for applications visit అప్లికేషన్ల  కోసం మీ సొంత ATM లతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015. అప్లికేషన్లకు చివరి తేది Last Date 05-06-2022 మరిన్ని వివరాలకు కిందనున్న వీడియో ను చూడండి.


https://www.youtube.com/watch?v=uC5kXwah0oE 

for SC Candidates






2, మే 2022, సోమవారం

ఆర్ట్‌ & క్రాఫ్ట్‌ టీచర్స్‌ 42 రోజులు సమ్మర్‌ టైనింగ్‌ కోర్సు -2022 నందు చేరుటకు అభ్యర్దలు నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది Technical-teachers-training-ttc-42-days-summer-training-course-details



For applications contact Gemini Internet, Dhanalakshmi  Road, Hindupur - 9640006015

Press_note on Notification_APTTC

INSTRUCTIONS for Online application

https://www.bse.ap.gov.in/pdfs/TTC%2042%20Days%20Press%20note.pdf

Online application link

For Any Technical Support Contact: 9573359292

Click here for press note  

Click here for Instructions

తిరుమల దర్శనం RTC ప్రకటన :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించినారు.
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును.
ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు.
తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు సహాయం చేసెదరు.
కావున తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది. APSRTC ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కలదు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం.

పీఎం కిసాన్‌ Update

PM Kisan: పీఎం కిసాన్ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. మే, జూలై మధ్యలో 2000 రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. దీని కోసం ప్రభుత్వం e-KYC నిర్వహణకు మే 31 చివరి తేదీని నిర్ణయించింది. ఇప్పుడు పీఎం కిసాన్‌లో లబ్ధిదారులలో అనేక మంది అనర్హులు ఉన్నారు. వారు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 3 లక్షల మంది అనర్హులు తెరపైకి వచ్చారు. చనిపోయిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న వారిలో ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఉన్నారు. దీంతో పాటు చనిపోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అలాంటి రైతుల నుంచి వాయిదాల చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలల గడువు కేటాయించింది. ఈలోగా వారు డబ్బులు చెల్లించాలి. అనర్హులైన రైతుల నుంచి 3 నెలల్లో డబ్బులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించి చనిపోయిన రైతుల స్థానంలో కొత్త రైతులను చేర్చాలని సూచించారు. ప్రభుత్వం ఇ-కెవైసిని నిర్వహించడానికి చివరి తేదీని మే 31గా నిర్ణయించింది. ఇప్పుడు మీరు మీ మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి కూడా e-KYC చేయవచ్చు. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6000 జమ చేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో అమలు చేసింది. ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా 6000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

https://www.hmtvlive.com/business/pm-kisan-update-pm-kisan-samman-nidhi-amount-to-recover-from-3-lac-farmers-80917

పీఎం కిసాన్‌ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. మే, జూలై మధ్యలో 2000 రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. దీని కోసం ప్రభుత్వం 6-70 నిర్వహణకు మే 31 చివరి తేదీని నిర్ణయించింది. ఇప్పుడు పీఎం కిసాన్‌లో లబ్ధిదారులలో అనేక మంది అనర్హులు ఉన్నారు. వారు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 3 లక్షల మంది అనర్హులు తెరపైకి వచ్చారు.

చనిపోయిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు,

పీఎం కిసాన్‌ లబ్ధి పొందుతున్న వారిలో ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఉన్నారు. దీంతో పాటు చనిపోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అలాంటి రైతుల నుంచి వాయిదాల చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలలగడువు కేటాయించింది. ఈలోగా వారు డబ్బులు చెల్లించాలి. అనర్హులైన రైతుల నుంచి 3 నెలల్లో డబ్బులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించి చనిపోయిన రైతుల స్థానంలో కొత్త రైతులను చేర్చాలని సూచించారు.

ప్రభుత్వం ఇ-కెవైసిని నిర్వహించడానికి చివరి తేదీని మే 31గా నిర్ణయించింది. ఇప్పుడు మీరు మీ మొబైల్‌, ల్యాప్‌టాప్‌ నుంచి కూడా 6-10 చేయవచ్చు. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6000 జమ చేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో అమలు చేసింది.


ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా 6000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయి. ఈ పథకం

కింద దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

PM Kisan: పీఎం కిసాన్ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. మే, జూలై మధ్యలో 2000 రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. దీని కోసం ప్రభుత్వం e-KYC నిర్వహణకు మే 31 చివరి తేదీని నిర్ణయించింది. ఇప్పుడు పీఎం కిసాన్‌లో లబ్ధిదారులలో అనేక మంది అనర్హులు ఉన్నారు. వారు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 3 లక్షల మంది అనర్హులు తెరపైకి వచ్చారు. చనిపోయిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న వారిలో ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఉన్నారు. దీంతో పాటు చనిపోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అలాంటి రైతుల నుంచి వాయిదాల చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలల గడువు కేటాయించింది. ఈలోగా వారు డబ్బులు చెల్లించాలి. అనర్హులైన రైతుల నుంచి 3 నెలల్లో డబ్బులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించి చనిపోయిన రైతుల స్థానంలో కొత్త రైతులను చేర్చాలని సూచించారు. ప్రభుత్వం ఇ-కెవైసిని నిర్వహించడానికి చివరి తేదీని మే 31గా నిర్ణయించింది. ఇప్పుడు మీరు మీ మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి కూడా e-KYC చేయవచ్చు. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6000 జమ చేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో అమలు చేసింది. ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా 6000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

https://www.hmtvlive.com/business/pm-kisan-update-pm-kisan-samman-nidhi-amount-to-recover-from-3-lac-farmers-80917
PM Kisan: పీఎం కిసాన్ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. మే, జూలై మధ్యలో 2000 రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. దీని కోసం ప్రభుత్వం e-KYC నిర్వహణకు మే 31 చివరి తేదీని నిర్ణయించింది. ఇప్పుడు పీఎం కిసాన్‌లో లబ్ధిదారులలో అనేక మంది అనర్హులు ఉన్నారు. వారు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 3 లక్షల మంది అనర్హులు తెరపైకి వచ్చారు. చనిపోయిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న వారిలో ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఉన్నారు. దీంతో పాటు చనిపోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అలాంటి రైతుల నుంచి వాయిదాల చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలల గడువు కేటాయించింది. ఈలోగా వారు డబ్బులు చెల్లించాలి. అనర్హులైన రైతుల నుంచి 3 నెలల్లో డబ్బులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించి చనిపోయిన రైతుల స్థానంలో కొత్త రైతులను చేర్చాలని సూచించారు. ప్రభుత్వం ఇ-కెవైసిని నిర్వహించడానికి చివరి తేదీని మే 31గా నిర్ణయించింది. ఇప్పుడు మీరు మీ మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి కూడా e-KYC చేయవచ్చు. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6000 జమ చేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో అమలు చేసింది. ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా 6000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

https://www.hmtvlive.com/business/pm-kisan-update-pm-kisan-samman-nidhi-amount-to-recover-from-3-lac-farmers-80917

Gemini Internet

డిగ్రీ స్థాయిలో Personal Assistant, Stenographer అలాగే Carpenter, Welder, Plumber, Fitter, Electrician తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు


Gemini Internet

10, Intermediate, ITI, Engineering విద్యార్థులకు అలాగే బార్బర్, చౌకీదార్, కుక్, వార్డ్ సహాయక్ మొదలైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు


Gemini Internet

1, మే 2022, ఆదివారం

Regional Institute of Education 2022 - 23 Notification రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2022-23 సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2022-23 సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

 ·         4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ B Sc B Ed లో ప్రవేశానికి హయ్యర్ సెకండరీ / ఇంటర్మీడియేట్ / పి యు సి లలో 50 %  మార్కులతో పాసయినవారు అర్హులు.

PCM Stream కు అప్లై చేసేవారు Physics, Chemistry and Mathematics పూర్తిచేసి ఉండాలి.

CBZ Stream కు అప్లై చేసేవారు Physics, Chemistry and Biology/Biotechnology లేదా Chemistry, Botany, Zoology పూర్తిచేసి ఉండాలి.

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

·         4 నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం ఇంటర్ లేదా PUCలలో ఆర్ట్స్ / కామర్స్ / సైన్స్ stream లలో 50 %  మార్కులతో పాసయినవారు అర్హులు.

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

·         6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ (M Sc Ed) (physics/ chemistry/mathematics) లలో ప్రవేశానికి, 50% మార్కులతో ఇంటర్ లేదా PUCలలో Physics, Chemistry and Mathematics పాసయి ఉండాలి.

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

 ·         2 సంవత్సరాల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ M Ed కొరకు Arts / Science లలో B.Ed./BA Ed/B Sc Ed డిగ్రీలలో 50% మార్కులతో పాసయి ఉండాలి.

      అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

                        2 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథ్స్ 

(B Ed Science & Maths) మరియు English and Social Sciences (B.Ed. English and Social Sciences లలో ప్రవేశానికి B.A/ B.Sc/M.A/M  Sc లలో 50% మార్కులతో పాసయి ఉండాలి.

            అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

 Gemini Internet