ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

EPFO: ఈపీఎఫ్వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు

న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్... దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎస్ఎస్ఏ- గ్రూప్ సి): 2674 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ రీజియన్లో 39, తెలంగాణ రీజియన్లో 116 ఖాళీలు ఉన్నాయి) కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సీలకు 359, ఎస్టీలకు 273, ఓబీసీ(ఎసీసీఎల్)లకు 514, ఈడబ్ల్యూఎస్లకు 529, అన్ రిజర్కు 999 కేటాయించారు. అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలు లేదా నిమిషానికి 30 హిందీ పదాలు కంప్యూటర్లో టైపింగ్చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎక్స్-సర్వీస్మెన్లకు 3-8 ఏళ్ల సడలింపు ఉంటుంది. జీత భత్యాలు: నెలకు రూ.29,200 - రూ.92,300. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మె కల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎం...

EPFO: ఈపీఎఫ్ వోలో 185 స్టెనోగ్రా ఫర్ పోస్టులు

న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్... రెగ్యులర్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: స్టెనోగ్రాఫర్ (గ్రూప్ సి): 185 పోస్టులు కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సీలకు 28, ఎస్టీలకు 14, ఓబీసీ(ఎస్సీఎల్)లకు 50, ఈడబ్ల్యూఎస్లకు 19, అన్ రిజర్కు 74 కేటాయించారు. అర్హత: పన్నెండో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ నైపుణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎక్స్-సర్వీస్మెన్లకు 3-8 ఏళ్ల సడలింపు ఉంటుంది. జీత భత్యాలు: నెలకు రూ.25.500 - రూ.81,100. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలకు 800 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 130 నిమిషాలు. ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు), జనరల్ అవేర్నెస్(కంప్యూటర్ అవేర్నెస్ సహా) (50 ప్రశ్నలు), ఇంగ్లిష్ లాంగ...

APPSC Group 4: ఏప్రిల్ 4న గ్రూప్-4 మెయిన్స్ * 27 మంచి హాల్ టికెట్ డౌన్లోడ్

ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ | అసిస్టెంట్ (గ్రూప్-4 సర్వీస్, ప్రకటన నం.23/2021) ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రధాన పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 4న రెండు షిఫ్టుల్లో ప్రధాన పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. హాల్టికెట్లను మార్చి 27 నుంచి కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా. స్క్రీనింగ్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 2,11,341 మంది హాజరుకాగా.. 11574 మంది అభ్యర్థులు యిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉ...

AP EdCET: ఏపీ ఎడ్సెట్-2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్సెట్) 2023 నోటిఫికేషన్ను ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 24 నుంచి ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుంది. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష వివరాలు... ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డ్సట్) 2023 అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. బీటెక్, బీసీఏ, బీబీఎం విద్యార్ధులూ అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్లనే ఎడీసెట్ మెథడాలజీ సబ్జెక్ట్లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. పరీక్ష విధానం: మూడు విభాగాలుగా 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. రిజిస్ట్రేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్...

రామగిరిలో స్కిల్ సెంటర్ ఏర్పాటు | వీఎల్ ఎస్ ఎల్ డిజైన్ ఇంజినీర్, ఎంబీడెడ్ ప్రోడక్ట్ డిజైనర్, ఇంజినీర్ టెక్నికల్ లీడ్ కోర్సులు | నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

పెనుకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్ సంయుక్తంగా నిర్వహించనున్న ప్రభుత్వ యువజన ట్రైనింగ్ సెంటర్ రామగిరిలో ఏర్పాటు చేసినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూమ్, జాబ్స్ కోఆర్డినేటర్ లక్ష్మి తెలిపారు. వీఎల్ ఎస్ ఎల్ డిజైన్ ఇంజినీర్, ఎంబీడెడ్ ప్రోడక్ట్ డిజైనర్, ఇంజినీర్ టెక్నికల్ లీడ్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. బీటెక్ లో ఈసీఈ, ఈఈఈ పాసైన ఆసక్తి కలిగిన యువతీ, యువకులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 7989479371కు గాని లేక వైటీసీ సెంటర్, రామగిరిలో నేరుగా సంప్రదించాలన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L ...

ఉచిత విద్య ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య ఒకటో తరగతి ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు

రాప్తాడు రూరల్: విద్యాహక్కు చట్టం-2009 మేరకు 2023-24 విద్యాసంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య ప్రవేశానికి దరఖాస్తుకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. సాయిరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా హక్కు చట్టం - 2009, ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం ప్రకారం అన్ని ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 4 వరకు సంబంధిత పోర్టల్ లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 13 నుంచి 17 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో సమాచార ప్రాతిపదికన విద్యార్థి అర్హతపై నిర్ణయం తీసుకుంటారన్నారు. ఏప్రిల్ 18న మొదటి రౌండ్ లాటరీ ఫలితాలు, 19 నుంచి 25 వరకు పాఠశాలలయాజమాన్యాల నిర్ధారణ, 29న రెండో రౌండ్ లాటరీ ఫలితాల విడుదల చేయనున్నారు. మే 1 నుంచి 5 వరకు పాఠశాలల యాజమాన్యాలు నిర్ధారణ చేస్తాయి. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇ...

టూవీలర్ మెకానిజంలో శిక్షణ | నిరుద్యోగ యువతకు టూవీలర్ (బైక్ రిపేరీ) కోర్సులో నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు

అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు టూవీలర్ (బైక్ రిపేరీ) కోర్సులో నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 45 రోజుల పాటు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో టూవీలర్ మెకానిజంలో శిక్షణ ఇవ్వడంతో పాటు కస్టమర్లతో వ్యవహరించే తీరు, ఇంగ్లిష్ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసంలోనూ తీర్చిదిద్దుతామన్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులన్నారు. ఈ నెల 6వ తేదీ నూతన బ్యాచ్ ప్రారంభిస్తున్నామన్నారు. అభ్యర్థులకు మధ్యాహ్నం భోజన వసతి కల్పిస్తామని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి టూల్కిట్, సర్టిఫికెట్ అందజేస్తామని వెల్లడించారు. వివరాలకు 9390505952, 7780752418 నంబర్లలో సంప్రదించాలన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూ...