27, ఆగస్టు 2020, గురువారం

ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో(పీఐబీ) సోష‌ల్ మీడియా

 లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :సోష‌ల్ మీడియా
ఎగ్జిక్యూటివ్‌ (ఎస్ఎంఈ)
ఖాళీలు :16
అర్హత :డిగ్రీ, టైపింగ్‌, అనుభ‌వం.
వయసు :45 ఏళ్లు మించరాదు.
వేతనం :రూ. 36,000 - 50,000
ఎంపిక విధానం:టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 750/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 450/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగస్ట్ 26, 2020
దరఖాస్తులకు చివరితేది:సెప్టెంబర్‌ 14,2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. అలాగే మీకు ఏమైనా సందేహం ఉంటె ఈ పోస్ట్ క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.


కామెంట్‌లు లేవు: