16, డిసెంబర్ 2020, బుధవారం

ఇంటర్ ఫీజులు రద్దు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త.

ఏపీ లో ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థుల తల్లీ తండ్రుల ఆర్థిక స్థితి గతులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న పలు రకాల రుసుములను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఏపీ ఇంటర్ బోర్డు రద్దు చేసిన పలు రుసుముల వివరాలు :

గ్రూప్ మార్పు (మొదటి సంవత్సరం )1000
గ్రూప్ మార్పు (రెండవ సంవత్సరం )1000
రీ – అడ్మిషన్స్1000
టీ సీ సర్టిఫికెట్స్1000
సెకండ్ లాంగ్వేజ్ మార్పు800
మీడియం మార్పు600

 

కామెంట్‌లు లేవు: