5, మార్చి 2021, శుక్రవారం

తిరుమల:05-03-2021

👉సర్వదర్శనం భక్తులుకు ప్రస్తూతం 22 వేల టోకేన్లు జారి చేస్తూన్నాం...

👉సర్వదర్శన టోకేన్లు అంచెలువారిగా 40 వేలకు పెంచుతాం

👉మహరాష్ట్ర వంటి రాష్ర్టాలలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో.... దర్శన టోకేన్లు పెంపు పై పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటాం.

టీటీడీ ఇఓ జవహర్ రెడ్డి



కామెంట్‌లు లేవు: