13, ఆగస్టు 2021, శుక్రవారం

టీటీడీ తిరుప‌తిలో డిప్లొమా కోర్సులు | ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 15, 2021


టీటీడీ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు పొందిన శ్రీ వేంక‌టేశ్వ‌ర సాంప్ర‌దాయ ఆల‌య శిల్ప క‌ళాశాల 2021-22 విద్యాసంవ‌త్స‌రానికి గాను డిప్లొమా కోర్సులు ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
Adminissions  
కోర్సుల వివ‌రాలు....
  • డిప్లొమా కోర్సు(సంప్ర‌దాయ ఆల‌య శిల్ప‌క‌ళ‌)
  • స‌ర్టిఫికేట్ కోర్సు
అర్హ‌త‌:
ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.tirumala.org/

కామెంట్‌లు లేవు: