Alerts

13, జూన్ 2022, సోమవారం

విద్యాదాన్ స్కాలర్ షిప్స్ కోసం తెలుగులో పూర్తీ సమాచారం | స్కాలర్ షిప్స్ కోసం అవసరమైన డాక్యుమెంట్ల గురించి కూడా ఈ లింక్ ను క్లిక్ చేసి చూడగలరు

 అప్లికేషన్ల కోసం సంప్రదించండి Gemini Internet, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015




Gemini Internet


SSSHSS XI ప్రవేశ పరీక్ష గురించి తెలుసుకోండి 2022 Update

సాయిరామ్ విద్యార్థులు, ప్రవేశానికి ప్రత్యేక హాల్ టికెట్ లేదు. పరీక్ష ఆన్‌లైన్‌లో ఉన్నందున పరీక్షకు అర్హత సాధించడానికి “లాగిన్ ఆధారాలు” (యూజర్ ఐడి & పాస్‌వర్డ్) సరిపోతాయి.  హాల్ టికెట్  లాంటిది ప్రత్యేకించి ఏమి ఉండదు గమనించగలరు.

ఆన్‌లైన్ పరీక్ష సమయాలు

మాక్ టెస్ట్: 16 & 17 తేదీల్లో
ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు మీరు ఎప్పుడైనా లాగిన్ చేయవచ్చు మరియు మీ రెండు ప్రయత్నాలను ఉపయోగించవచ్చు.

ప్రధాన పరీక్ష:
జూన్ 19న విద్యార్థులు 8:45 నుండి లాగిన్ ప్రారంభించవచ్చు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.

గమనిక: రోజులో ఎప్పుడైనా మాక్ టెస్ట్ మాత్రమే ప్రయత్నించవచ్చు. కానీ మెయిన్ పరీక్ష అందరికీ ఉదయం 9:00 గంటలకు వెంటనే ప్రారంభమవుతుంది.

సాయిరాం

Gemini Internet

నిరుద్యోగ యువతులకు ఉచిత నైపుణ్య శిక్షణ | అనంతరం 25లకు పైగా జీతంతో ఉద్యోగ అవకాశాలు మరింత సమాచారం కోసం ఈ లింక ను క్లిక్ చేయండి


 

Gemini Internet

BSFలో 110 ఉద్యోగాలు| UPSCలో 24 ఉద్యోగాలు | AUEET లో ప్రవేశాలు 2022


 

Gemini Internet

10వ తరగతి పాసయిన విద్యార్థులకు ఇంజెక్షన్ మౌల్డింగ్ లో సీపెట్ ఉచిత శిక్షణ | అనంతరం అనంతపురంను కూడా కలుపుతూ పలు చోట్ల ఉద్యోగావకాశాలు వివరాలకు ఈ లింక్ ను క్లిక్ చేయండి


 

Gemini Internet

గురుకుల విద్యాలయాల్లో 6 7 8 తరగతులలో ప్రవేశాలు | ఈ నెల 15 నుంచి 30 లోపు దరఖాస్తులు చేసుకోవాలి వివరాలకు ఈ లింక్ ను క్లిక్ చేయండి




Gemini Internet

BEd @ IIT : ఐఐటీల్లో బీఈడీ కోర్సు .. త్వరలోనే కేంద్ర విద్యాశాఖ అనుమతి .. ! కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్*

భువనేశ్వర్ : దేశంలో ప్రస్తుతమున్న బీఈడీ కాలేజీల్లో ఎక్కువశాతం ఆశించిన స్థాయిలో శిక్షణ ఇవ్వలేకపోతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు . ఈ నేపథ్యంలో దేశంలో నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఆయన .. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఐఐటీ ) ల్లో బీఈడీ శిక్షణను ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నారు . ఇందుకోసం నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ( ITEP ) త్వరలోనే ప్రారంభం అవుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు .

రాష్ట్రాలు , దేశంలో చాలా బీఈడీ కాలేజీలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు . మనం ఆశించిన ఉపాధ్యాయులను తీర్చుదిద్దుకోలేకపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది . ఒకవేళ మంచి ఉపాధ్యాయులు లేకపోతే .. నాణ్యమైన విద్యను ఆశించలేం . దీన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న తరం ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు . అందుకే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్న ( ITEP ) పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నాం ' అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు

భవిష్యత్తుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా ' ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్'ను ఏర్పాటు చేయనున్నామని అన్నారు . దేశవ్యాప్తంగా మొత్తం 15 వేల పీఎం శ్రీ స్కూల్స్ను ప్రారంభిస్తామని .. కేవలం ఒడిశాలోనే 500 నుంచి 600 పాఠశాలలు ఏర్పాటు చేయనున్నామని కేంద్రమంత్రి పేర్కొన్నారు . అయితే , అన్నీ కొత్త పాఠశాలలే కాకుండా ఏవైనా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రీయ పాఠశాలలను వీటి పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు . ఇక నాలుగేళ్ల బీఈడీ కోర్సును అందించేందుకుగాను ఐఐటీ భువనేశ్వర్తోపాటు పలు ఐఐటీలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచరం . కేంద్ర విద్యాశాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ కోర్సును ప్రారంభిస్తాయి . ఈ ఏడాది నుంచే ఐఐటీ భువనేశ్వర్ నాలుగేళ్ల బీఈడీని మొదలు పెట్టేందు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది .

Gemini Internet

 

 

Recent

Local jobs from various areas no need to pay money for these jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...