తిరువనంతపురంలోని భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రో ఆధ్వర్యంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్పీఎస్సీ) లో
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
| జాబ్ : | సైంటిస్ట్లు / ఇంజినీర్లు. |
| ఖాళీలు : | 07 |
| అర్హత : | పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత. |
| వయసు : | 45 ఏళ్ళు మించకూడదు. |
| వేతనం : | రూ. 60,000 - 1,40,000 |
| ఎంపిక విధానం: | ఇంటర్వ్యూ ఆధారంగా. |
| దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
| దరఖాస్తు విధానం: | ఆన్లైన్. |
| దరఖాస్తులకు ప్రారంభతేది: | అక్టోబర్ 27, 2020. |
| దరఖాస్తులకు చివరితేది: | నవంబర్ 19, 2020. |
| వెబ్సైట్: | Click Here |
మా విన్నపం: మీకు మన ఆప్ ఉపయోగపడుతుంటే దయచేసి PlayStore లో మన ఆప్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి.
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
కామెంట్లు