25, అక్టోబర్ 2020, ఆదివారం

తిరువ‌నంత‌పురంలోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన ఇస్రో ఆధ్వ‌ర్యంలోని లిక్విడ్ ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్స్ సెంట‌ర్‌(ఎల్‌పీఎస్‌సీ) లో

ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :సైంటిస్ట్‌లు / ఇంజినీర్లు.
ఖాళీలు :07
అర్హత :పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌.
వయసు :45 ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 60,000 - 1,40,000
ఎంపిక విధానం:ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:అక్టోబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది:నవంబర్ 19, 2020.
వెబ్‌సైట్‌:Click Here


మా విన్నపం: మీకు మన ఆప్ ఉపయోగపడుతుంటే దయచేసి PlayStore లో మన ఆప్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి.

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

కామెంట్‌లు లేవు: