Alerts

Loading alerts...

11, నవంబర్ 2021, గురువారం

నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ & ఓషన్ రీసెర్చ్ రిక్రూట్‌మెంట్ 2021 సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ – 10 పోస్ట్‌లు ncpor.res.in చివరి తేదీ 15-11-2021


Name of Organization Or Company Name :National Centre for Polar & Ocean Research


Total No of vacancies:– 10 Posts


Job Role Or Post Name:Senior Consultant, Consultant 


Educational Qualification:Degree (Engg), Any Degree, PG (Science)


Who Can Apply:All India


Last Date:15-11-2021


Website: ncpor.res.in


Click here for Official Notification


cfw ap nic in MLHP Recruitment Zone wise Provisional Merit List

nrhm

Gemini Internet

MLHP RECRUITMENT ZONE-1 PROVISIONAL MERIT LIST.

 MLHP RECRUITMENT ZONE-2 PROVISIONAL MERIT LIST.

 MLHP RECRUITMENT ZONE-3 PROVISIONAL MERIT LIST.

 MLHP RECRUITMENT ZONE-4 PROVISIONAL MERIT LIST.

 

TTD UPDATE

🕉 *తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం*
        ➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమల:
        నవంబరు 11వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 10న  పుష్పయాగానికి అంకురార్పణ  నిర్వహించనున్నారు.

🕉 పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. 👉ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.

★★ మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. 

👉 ఈ కారణంగా వర్చువల్  ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.
 *Dept.Of PRO TTD* 

10, నవంబర్ 2021, బుధవారం

IRCTC Shri Ramayana Yatra: శుభవార్త... ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని చేర్చిన రైల్వే

IRCTC Shri Ramayana Yatra | ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర టూరిస్ట్ రైలు భద్రాచలం రోడ్ స్టేషన్‌లో కూడా ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. భద్రాచలం సందర్శించిన తర్వాత ఢిల్లీకి రైలు బయల్దేరుతుంది.

Gemini Internet

తెలంగాణలోని శ్రీరామ భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని కూడా చేర్చింది భారతీయ రైల్వే (Indian Railways). ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నవంబర్ 7న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో వెళ్లే భక్తులు రామాయణానికి సంబంధించిన ప్రాంతాలన్నీ చూడొచ్చు. అయితే రామాయణానికి సంబంధం ఉన్న భద్రాచలాన్ని ఈ యాత్రలో చేర్చకపోవడంపై విమర్శలొచ్చాయి. దీంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని కూడా చేర్చినట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ట్విట్టర్‌లో వెల్లడించింది.


ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ప్రత్యేక రైలు షెడ్యూల్ ప్రకారం రామేశ్వరం వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీకి వెళ్లేదారిలో భద్రాచలం రోడ్ స్టేషన్‌లో ఆగుతుంది. భద్రాచలం ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో రామాణయానికి సంబంధించిన ప్రాంతాలను యాత్రికులు సందర్శించొచ్చు. ఆ తర్వాత రైలు ఢిల్లీకి బయల్దేరుతుంది.

 

Update for NEET Qualified Candidates: Online Counselling for Allotment of Under Graduate (BAMS/BSMS/BUMS/BHMS) Seats

NEET-UG, 2021 పరీక్షలో అర్హత సాధించి, అండర్ గ్రాడ్యుయేట్ (BAMS/BSMS/BUMS/BHMS) కోర్సుల్లో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న అర్హులైన అభ్యర్థులందరికీ ప్రభుత్వ, ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ, డీమ్డ్ యూనివర్సిటీలు సహా ఆల్ ఇండియా కోటా సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుందని ఇందుమూలంగా తెలియజేయడం జరిగింది. 2021-22 సెషన్ కోసం విశ్వవిద్యాలయాలు మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లను ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ (AACCC), ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది.

AACCC-UG కౌన్సెలింగ్ 2021లో పాల్గొనడానికి, అభ్యర్థులు AACCC అధికారిక వెబ్‌సైట్ (www.aaccc.gov.in)లో తమను తాము నమోదు చేసుకోవాలి.

అభ్యర్థులు వారి కేటగిరీ ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో నాన్-రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజులు మరియు రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్లు చెల్లించాలని దయచేసి గమనించండి.

2వ రౌండ్‌లో కేటాయించిన సీటు/ఇన్‌స్టిట్యూట్‌కు అభ్యర్థి రాజీనామా చేస్తే తిరిగి చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్ జప్తు చేయబడుతుంది. ఇంకా, అభ్యర్థి రౌండ్-3 / మాప్ అప్ రౌండ్‌లో కేటాయించిన సీట్లలో చేరకపోతే/నిష్క్రమించకపోతే, రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ జప్తు చేయబడుతుంది.

All the eligible candidates who qualified in NEET-UG, 2021 examination and aspiring for admission in Under Graduate (BAMS/BSMS/BUMS/BHMS) courses are hereby informed that Counselling for All India Quota seats including Government, Government Aided, Deemed Universities, Central Universities, and National Institutes for the session 2021-22 will be conducted by Ayush Admissions Central Counseling Committee (AACCC), Ministry of Ayush, Government of India.

  • For participation in AACCC-UG Counseling 2021, the candidates are required to register themselves at the official website of AACCC (www.aaccc.gov.in).

  • Kindly note that Non-Refundable registration fees and Refundable Security deposits have to be paid by the candidates at the time of registration as per their category.

  • The Refundable Security Deposit will be forfeited if a candidate resigned from the seat/institute allotted during the 2nd Round. Further, the Refundable Security Deposit will be forfeited, if the candidate does not join/exit the allotted seats in Round-3 / Mop Up Round.

 Gemini Internet

DOT డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ రిక్రూట్‌మెంట్ 2021 అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ టెలికాం ఆఫీసర్ – 9 పోస్టులు dot.gov.in చివరి తేదీ 07-12-2021


Name of Organization Or Company Name :Department of Telecommunications


Total No of vacancies:– 9 Posts


Job Role Or Post Name:Assistant Director, Junior Telecom Officer 


Educational Qualification:Diploma, Degree (Engg/ Science)


Who Can Apply:All India


Last Date:07-12-2021


Website: dot.gov.in


Click here for Official Notification


*తిరుమలలో ఉచిత వివాహలు*

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుని చెంత వివాహాం చేసుకుని, ఒక్కటి అయ్యే జంటలకు టిటిడి నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు నూతన వదూవరుల నుండి విశేష స్పందన లభిస్తుంది. టిటిటి 2016 ఏప్రిల్‌ 25వ తేదీ నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద ఉచితంగా వివాహాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

👉 ఇందులో భాగంగా...
◆ పురోహితుడు,
◆ మంగళవాయిద్యంతోపాటు రోజుకు రూ.50/- చెల్లించే వసతి గృహాన్ని, 
◆ పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను 
    టిటిడి ఉచితంగా అందిస్తుంది.
 
🟢 వీటితోపాటు...
  ● 12 లడ్డూలను
 (ఒకటి రూ.25/- చొప్పున) పొందవచ్చు. 
● వివాహానికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వదూవరులే తీసుకురావాల్సి ఉంటుంది.

■ వివాహానికి వదూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది.

📜 👉 పెళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలి.

★ వివాహాం అనంతరం నవదంపతులకు గ్రూప్‌ ఫోటో తీసి రూ.300/-ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను ఒకటి ఉచితంగా అందజేస్తారు.

👉 📄 ఈ టికెట్‌ ద్వారా పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతోపాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి ఏటీసీ మార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

🕉 *కల్యాణ వేదికకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ అవకాశం*

తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేందుకు ముందుగా...

★ ఆన్‌లైన్‌లో కల్యాణవేదిక స్లాట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9వ తేదీ నుండి నూతన వదూవరులకు టిటిడి కల్పించింది.

🟢 ఇందుకోసం తమ సమీపప్రాంతాల్లోని నెట్‌ సెంటర్‌ లో టిటిడి సేవా ఆన్‌లైన్‌.కామ్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. 
◆ అక్కడ ఉన్న కల్యాణవేదిక కాలమ్‌లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదుచేయాలి.

★ వదూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమేకాక
● ఓటర్‌, 
● ఆధార్‌ కార్డులలో ఏదోఒక గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాలి. 
■ వయసు ధృవీకరణ కోసం బర్త్‌ సర్టిఫికేట్‌ లేదా పదో తరగతి మార్క్‌లిస్ట్‌ / ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా పాన్‌ కార్డు లేదా పాస్‌పోర్టు వివరాలను జతచేయాల్సి ఉంటుంది. వీటితోపాటు అందులో వివాహ తేది, సమయాన్ని వారే నిర్ణయించుకుని అప్‌లోడ్‌ చేస్తే అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రం జారీ అవుతుంది.

■ కొత్తగా పెళ్లి చేసుకునే వారు అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రాన్ని తీసుకుని కేవలం 6 గంటల ముందు తిరుమల చేరుకుని కల్యాణవేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి.

■ కరెంటు బుకింగ్‌ / ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి.

🟢 వధువుకు 18 సంవత్సరాలు,
🟢 వరునికి 21 సంవత్సరాలు నిండివుండాలి. 

❌ ద్వితీయ వివాహములు మరియు ప్రేమ వివాహములు ఇక్కడ జరుపబడవు.


☎️  ఇతర వివరాలకు...
*ఫోన్‌ – 0877 – 2263433*  
          సంప్రదించవచ్చు.
 వివాహ రిజిస్ట్రేషన్‌ కొరకు
               ➖➖➖
తిరుమలలో వివాహం చేసుకున్న నూతన వదూవరులు, 
తమ వివాహన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ”హిందూ వివాహ రిజిస్ట్రారు వారి కార్యాలయము”ను *ఎస్‌.ఎమ్‌.సి – 233* వద్ద ఏర్పాటు చేసింది.

👉 ఇందుకోసం నూతన వదూవరులు తమ 
◆ వయస్సు ధృవపత్రములు,
◆ నివాస ధృవపత్రము,
◆ వివాహము ఫోటో,
◆ పెండ్లి పత్రిక, 
◆ కళ్యాణ మండపము రసీదు సమర్పించవలెను. 
◆ ముగ్గురికి తక్కువ లేకుండా సాక్షులు రావలెను. 

👉 ఇతర వివరాలకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్‌ 
☎️ *0877 – 2277744* సంప్రదించవచ్చు.

✳️ తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
*Dept of PRO TTD.*
టీటీడీ టెలిగ్రామ్ న్యూస్ రిపోర్టర్  ౼ రెడ్డేరి శేఖర్ రెడ్డి
  📞  701 345 1212

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...