ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఇకపై ట్రైన్ టికెట్ బుకింగ్ ఇలా..భారతీయ రైల్వే విడుదల చేసిన ఒక ప్రకటన

ఇప్పటి నుంచి ఇండియన్ రైల్వే రైలు టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు తమ సొంత మొబైల్ ఫోన్ నంబర్లను తమ కాంటాక్ట్ నంబర్‌గా నమోదు చేసుకోవాలి. జాతీయ రవాణా సంస్థ ఈ ప్రకటనను జారీ చేశారు. ఇటీవల, భారతీయ రైల్వేలు కొంతమంది రైల్వే ప్రయాణీకులు తమ రైలు టిక్కెట్లను ఏజెంట్ల ద్వారా లేదా ఇతరుల ఐఆర్సిటిసి ఖాతాల ద్వారా కొనుగోలు చేస్తున్నారని, అందువల్ల వారి ఫోన్ నెంబర్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పిఆర్ఎస్) వ్యవస్థలో నమోదు కాలేదని చెబుతున్నారు. దీని ఫలితంగా, రైలు రద్దు చేయబడినా లేదా రైలు షెడ్యూల్‌లోమార్పులు జరిగినా వారి మొబైల్ ఫోన్లలో SMS నోటిఫికేషన్లు రావు. భారతీయ రైల్వే విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, రైల్వే ప్రయాణికులందరూ తమ సొంత మొబైల్ నంబర్‌ను ఏకైక కాంటాక్ట్ నంబర్‌గా మాత్రమే నమోదు చేసుకోవాలని కోరారు. రైలు సమయ షెడ్యూల్‌లో ఏదైనా మార్పు లేదా ప్రయాణీకుల ప్రయోజనం కోసం ఇండియన్ రైల్వే ద్వారా కమ్యూనికేట్ చేయబడిన ఇతర సమాచారం గురించి జాతీయ రవాణాదారు పంపిన ఎస్ఎంఎస్‌ను వారు అందుకోగలిగి ఉండాలి. ఇప్పుడు ఇండియన్ రైల్వే ప్రయాణికులు వాట్సాప్ ద్వారా ఇతర రైలు ప్రయాణ సంబంధిత సమాచారంతో పాటు రియల్ టైమ్ పిఎన్ఆర్ హోదాను పొం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురము జిల్లా – జిల్లా మహిళ మరియు శిశు అభివృద్ధి సంసథ అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు- ప్రకటన

 ప్రకటన రబిాష్ జరగవలసిన తేద్ధ: 11.12.2020  దరఖాస్తులను త్తస్తకొనుటకు ప్ారంభ్ తేద్ధ: 11.12.2020  దరఖాస్తులను త్తస్తకొనుటకు చివరి గడువు తేద్ధ: 19.12.2020

🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥

1.ప్రభుత్వ సర్వీసులకు అభ్యంతరం కానిదేది? A.లింగ భేదం 2.ఇండియాలో అవశిష్ట అధికారాలను ఎవరికీ ఉంటాయి? A. కేంద్రం 3.ప్రధానమంత్రి సచివాలయానికి ఇంకొక పేరు?A. సూక్ష్మ కేబినెట్ 4. పార్లమెంట్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించేది  ? A. స్పీకర్ 5.రాష్ట్ర గవర్నర్ ఎవరికి బాధ్యత వహిస్తాడు ? A. రాష్ట్రపతి 6.సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు? A. 60 సంవత్సరాలు 7. మంత్రిమండలి సచివాలయం ? A.స్టాఫ్ ఏజెన్సీ 8.బ్రిటిష్ కాలంలో కేంద్ర ప్రభుత్వ పాలన ఏ చట్టంలో ఉంది ? A.1919 చట్టం   9. మంత్రిమండలి సంఖ్యను నిర్ణయించేది ? A.రాష్ట్రపతి 10.ప్రణాళిక సంఘం అనేది ఒక ? A.సలహా పూర్వక సంస్థ 11.రెవెన్యూ బోర్డు ఏర్పాటైన సంవత్సరం? A.1972 12. 1947 కు ముందు రాష్ట్రపతి భవన్ ను ఏమని పిలిచేవారు? A.వైస్ రీగల్ వసతిగృహం 13.కేంద్ర ఎన్నికల కమిషన్ ను త్రిసభ్య కమిషన్ గా ఎప్పుడు మార్చారు? A.1993.

Krishna Outsourcing Jobs 2020 update || కృష్ణా జిల్లాలో ఆరోగ్యమిత్ర, టీమ్ లీడర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల

  కృష్ణా జిల్లాలో ఆరోగ్యమిత్ర, టీమ్ లీడర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో వైద్య విభాగంలో ఖాళీగా ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యమిత్ర మరియు టీమ్ లీడర్ పోస్టుల భర్తీకి గాను ఒక నోటిఫికేషన్ వెలువడినది. ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.అర్హతలు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు : దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 12,2020 రెస్యూమ్ పంపడానికి చివరి తేదీ డిసెంబర్ 13,2020 విభాగాల వారీగా ఖాళీలు : ఆరోగ్య మిత్ర 10 టీమ్ లీడర్లు 3 అర్హతలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీ. ఎస్సీ (నర్సింగ్ )/ఎం. ఎస్సీ (నర్సింగ్ )/బీ. ఫార్మసీ /డీ. ఫార్మసీ /బీ. ఎస్సీ (ఎం. ఎల్. టి )/గ్రాడ్యుయేషన్ కోర్సులను  పూర్తి చేయవలెను. వయసు : 45 సంవత్సరాల లోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను. దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ / ఆన్లైన్ విధానంలో  అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు : ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థ...

IBPS RRB 2020 ప్రిలిమ్స్ పరీక్షల అడ్మిట్ కార్డ్స్ విడుదల

IBPS RRB 2020 ప్రిలిమ్స్  పరీక్షల అడ్మిట్ కార్డ్స్ విడుదల : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రలలో IBPS పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య వార్త. డిసెంబర్ 31, 2020 మరియు జనవరి 2 మరియు జనవరి 4,2021 తేదీలలో నిర్వహించబోయే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ పరీక్షల అడ్మిట్ కార్డ్స్ విడుదల అయ్యాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఐబీపీఎస్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా కాల్ లెటర్స్ ను  డౌన్లోడ్ చేసుకోవచ్చు. Download Link

బ్రేకింగ్ న్యూస్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదల పై ముఖ్య ప్రకటన : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET ) 2020 నిర్వహణ పై ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను డిసెంబర్ నెలలో నిర్వహించడానికి ఏపీ విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తుంది. టెట్ -2020 పరీక్ష నిర్వహణ కు సంబంధించిన దస్త్రాన్ని ఏపీ విద్యా శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి పంపినది. ప్రభుత్వం  టెట్ నిర్వహణకు  గ్రీన్ సిగ్నల్  ఇచ్చిన వెంటనే, ఆంధ్రా లో ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలు పూర్తి కాగానే టెట్ పరీక్షను నిర్వహించే యోచనలో ఏపీ విద్యాశాఖ సమాలోచనలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన కారణంగా, ఏపీ టెట్ పరీక్ష సిలబస్ లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఏపీ టెట్ సిలబస్ లో ఆంగ్ల విద్యకు సంబంధించిన ప్రశ్నలు అడగనున్న క్రమంలో టెట్ పరీక్ష సిలబస్ ను రూపొందించే బాధ్యతలను ఏపీ విద్యా శాఖ SCERT కీ అందచేసినది. తాజాగా వచ్చిన ముఖ్యమైన అప్డేట్ తో అతి త్వరలో ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

IIIT 2020 News Update telugu || ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వ్రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్

  ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష 2020 వ్రాసిన విద్యార్థులకు శుభవార్త : ఇరు తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష 2020 వ్రాసిన అభ్యర్థులకు ఒక శుభ వార్త వచ్చినది. ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వెనుక బాటు సూచి క్రింద  ప్రత్యేకంగా 0.4 పాయింట్లు కలుపనున్నారు. దీనికోసం తాజాగా RGUKT చట్టంలో తాజాగా మార్పులు చేసారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అభ్యర్థులకు ఈ 0.4 పాయింట్లు కలపడం వల్ల ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో 93% శాతం సీట్లు గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు లభించనున్నాయి.