ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేది | జనవరి 18,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
స్టాఫ్ నర్స్ | 3 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు డిప్లొమా (నర్సింగ్/మిడ్ వైఫరీ ) కోర్సులను పూర్తి చేసి ఉండాలి.
నర్సింగ్ విభాగంలో బీ. ఎస్సీ /ఎం. ఎస్సీ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. ఆరోగ్య శ్రీ /104 సర్వీస్ /ట్రామా కేర్ మరియు ఇతర ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జూలై 1నాటికీ 42 సంవత్సరాలు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ /ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
300 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
అకాడమిక్ ప్రతిభ, అనుభవ శాతం మరియు సీనియారిటీ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 34,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
సంప్రదించవల్సిన చిరునామా :
డాక్టర్ పీ. ఏ. చంద్ర శేఖర్,
సూపరింటెండెంట్ కార్యాలయం,
ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి,
తిరుపతి,
చిత్తూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి