భారత
ప్రభుత్వ రంగానికి చెందిన పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
లిమిటెడ్.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక పరిధిలోని సదరన్ రీజియన్
ట్రాన్స్మిషన్ సిస్టమ్.. డిప్లొమా ట్రెయినీ పోస్టుల ¿¶ ర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 35;
సబ్జెక్టులు: ఎలక్ట్రికల్, సివిల్. డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్)–30, డిప్లొమా ట్రెయినీ(సివిల్)–05.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.06.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.powergrid.in
సబ్జెక్టులు: ఎలక్ట్రికల్, సివిల్. డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్)–30, డిప్లొమా ట్రెయినీ(సివిల్)–05.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.06.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.powergrid.in
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి