అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
4, డిసెంబర్ 2020, శుక్రవారం
Kurnool Private Jobs
భారతీయ పోస్ట్ ఆఫీస్ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల :
ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త.
భారతీయ తపాలా శాఖ (పోస్ట్ ఆఫీస్ ) ల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినది.
భారతీయ పోస్టల్ విభాగం, ముంబై లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్కిల్డ్ ఆర్టిజన్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన తాజాగా విడుదల అయింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. No Exam Post Office Jobs 2020 Update
ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
| దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 2,2020 |
| దరఖాస్తుకు చివరి తేదీ | డిసెంబర్ 21,2020 |
విభాగాల వారీగా ఉద్యోగాలు :
| మోటార్ వెహికిల్ మెకానిక్ | 5 |
| టిన్ స్మిత్ | 3 |
| పెయింటర్ | 2 |
| టైర్ మన్ | 1 |
| బ్లాక్ స్మిత్ | 1 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన టెక్నికల్ సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్ లలో ఐఐటీ సర్టిఫికెట్స్ కలిగి ఉండవలెను. మరియు మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండవలెను. సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండవలెను.
దరఖాస్తు విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం :
ట్రేడ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు VII సీపీసీ విధానంలో నెలకు 19,900 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ను నింపి సంబంధిత విద్యా ప్రామాణిక సర్టిఫికెట్స్ ను సెల్ఫ్ అటెస్ట్ చేసి ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.
అడ్రస్ :
The Senior Manager,
Mail Motor Service,
134-A, Sudam Kalu Ahire Marg,
WORLI, MUMBAI – 400078.
Website
Notification
AP Polycet 2020 Counseling Update || పాలీసెట్ 2020 కౌన్సిలింగ్ పై లేటెస్ట్ అప్డేట్
ఏపీ పాలీసెట్ -2020 కౌన్సిలింగ్ తుది విడత కౌన్సిలింగ్ గురించిన తాజా సమాచారం వెలువడినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలీసెట్ -2020 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ లో 49.10% పాలిటెక్నిక్ కళాశాలల సీట్లు భర్తీ అయ్యాయి.ఏపీ లో గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 73,144 సీట్లు ఉండగా ఈ కౌన్సిలింగ్ ద్వారా 35,920 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
గవర్నమెంట్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 17,414 సీట్లు ఉండగా 13,031 మంది సీట్లు భర్తీ అయ్యాయి. కాగా ఈ సారి ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో భారీగా 32,841 సీట్లు భర్తీ అవ్వకుండా ఖాళీగా ఉండిపోయాయి.
SSC Selection Post VIII CR Region Admit Card 2020
|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
3, డిసెంబర్ 2020, గురువారం
Andhra University Recruitment 2020
Name of Organization Or Company Name :Andhra University
Total No of vacancies: 10 Posts
Job Role Or Post Name:Special Officer, Certified Analyst, Security Officer, Programmer & Other
Educational Qualification:Degree, PG (Relevant Discipline)
Who Can Apply:Andhra Pradesh
Last Date:10-12-2020
Website: www.andhrauniversity.edu.in
Click here for Official Notification
TTD News
🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
🕉 *గో సేవతో సమస్త దేవతలనూ పూజించిన ఫలితం : కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి వారు*
➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల : గోమాతను పూజించడం ద్వారా సమస్త దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అన్నారు.
👉 అలిపిరి పాదాల మండపం సమీపంలో టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడు శ్రీ శేఖర్ రెడ్డి సహకారంతో నిర్మిస్తున్న సప్త గో ప్రదక్షిణ మందిరంను బుధవారం సాయంత్రం స్వామి పరిశీలించారు.
★ ప్రదక్షిణ మందిరం ముందు ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ స్వామి విగ్రహానికి స్వామి పూలమాలలు వేసి పూజించారు.
గో ప్రదక్షిణ శాలలో 24 గంటలూ ఏడు గోవులు ఉంటాయని అధికారులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి కి వివరించారు. తిరుమలకు నడకదారిలో వెళ్లే భక్తులు, వాహనాల్లో వెళ్ళే భక్తులు వేర్వేరు ద్వారాల ద్వారా వచ్చి గో ప్రదక్షిణ చేసుకుని వెళ్లే ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు.
👉 ఇదే ప్రాంతంలో గో తులాభారం మందిరం తో పాటు సుమారు 30 గోవులు ఉండటానికి అన్ని సదుపాయాలతో గో సదన్ నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. స్వామి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
👉 ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామి మీడియాతో మాట్లాడారు. గోమాత కామధేనువన్నారు. గోవు మానవుల వ్యవసాయ అవసరాలకు, ఆరోగ్య రక్షణకు కూడా ఉపయోగపడుతోందని అన్నారు. గో పూజా ఫలితం గురించి అనేక పురాణాల్లో వివరించారన్నారు. దక్షిణ భారతదేశంలో గోశాలలు, ఉత్తర భారత దేశంలో వేద పాఠశాలలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్వామి చెప్పారు. గో సంరక్షణకు టీటీడీ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. తిరుమల ఆలయ వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరచి ఉంచాలని ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్వామి స్పందించారు. శాస్త్రానికి, సంప్రదాయానికి ఇబ్బంది కలగని మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించడం తప్పుకాదన్నారు. దేశంలోని అనేక ప్రముఖ విష్ణు క్షేత్రాల్లో ఉత్తర ద్వారం పది రోజులు తీసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారని స్వామి చెప్పారు. భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని, ఎక్కువ మందికి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించడాన్ని తప్పు పట్టాల్సిన పని లేదని ఆయన చెప్పారు.
■ టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ శేఖర్ రెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్వీ గో సంరక్షణ శాల సంచాలకులు శ్రీ హరనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
Recent
Navy: ఇండియన్ నేవీలో 260 ఎస్ఎస్సీ ఆఫీసర్ ఉద్యోగాలు
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
