2, జనవరి 2021, శనివారం

దివ్యాంగులు 'సదరం' ధ్రువపత్రాల కోసం



👉 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ‘స్లాట్ బుకింగ్' చేసుకోవచ్చని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ యు.రామకృష్ణారావు తెలిపారు.
👉 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి  గ్రామ వార్డు సచివాలయాల్లో స్లాట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో వెల్లడించారు.

👉జల్లా వైస్ డిటైల్స్ సదరం రిజిస్ట్రేషన్ లో చూడగలరు లేదా మీకు సంబంధించిన సచివాలయంలో సంప్రదించవచ్చు   .

కామెంట్‌లు లేవు: