భారత ప్రభుత్వ మహారత్న కంపెనీ.. కోల్ ఇండియా లిమిటెడ్.. మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 588
పోస్టుల వివరాలు: మైనింగ్–253. ఎలక్ట్రికల్–117, మెకానికల్–134, సివిల్–57, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్–15, జియాలజీ–12.
అర్హత: ఆయా విభాగాల్ని అనుసరించి కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్), ఎమ్మెస్సీ/ఎంటెక్(జియాలజీ /జియోఫిజిక్స్/అప్లయిడ్ జియోఫిజిక్స్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 04.08.2021 నాట కి 30ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: గేట్–2021 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.09.2021
వెబ్సైట్: https://www.coalindia.in/
పోస్టుల వివరాలు: మైనింగ్–253. ఎలక్ట్రికల్–117, మెకానికల్–134, సివిల్–57, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్–15, జియాలజీ–12.
అర్హత: ఆయా విభాగాల్ని అనుసరించి కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్), ఎమ్మెస్సీ/ఎంటెక్(జియాలజీ /జియోఫిజిక్స్/అప్లయిడ్ జియోఫిజిక్స్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 04.08.2021 నాట కి 30ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: గేట్–2021 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.09.2021
వెబ్సైట్: https://www.coalindia.in/
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి