అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
26, ఏప్రిల్ 2023, బుధవారం
రైతులు 30లోగా ఈ-కేవైసీచేయించుకోండి
కుందుర్పి: పీఎం కిసాన్, రైతు భరోసా తదితర
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు
ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవ
సాయ అధికారి మహేష్ సూచించారు. మంగ
ళవారం కుందుర్పి ఆర్బీకేలో ఖరీఫ్ పంటల
సాగు, మట్టి నమూనాల పరీక్షలు, సేంద్రియ
వ్యవసాయ పద్ధతులపై రైతులకు ఆర్బీకే సిబ్బం
దికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనె
లాఖరులోగా ఈ-కేవైసీ చేయించుకోని రైతులు
ఆయా ఆర్బీకేల్లో లేదా మీసేవా కేంద్రాల్లో చేయిం
చుకోవాలన్నారు. అలాగే పొలాల్లో మట్టి పరీక్షల
అనంతరం వాటి ఫలితాల మేరకు ఖరీఫ్ లో పం
టలు సాగుచేయాలన్నారు. రసాయనిక ఎరువు
లకు స్వస్తి పలికి సేంద్రియ పద్ధతుల్లో పంటలు
సాగుచేస్తే ఆశించిన దిగుబడులు వస్తాయన్నారు.
అలాగే రైతు భరోసా కేంద్రాల్లోని సేవలను
రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన
సూచించారు. కార్యక్రమంలో ఆర్బీకే సిబ్బంది,
రైతులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Recent
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి