ప్రశాంతి నిలయం: కొత్తచెరువులోని బాలుర ఉన్నత
పాఠశాలలో సోమవారం నుంచి 6వ తేదీ వరకూ
టెక్నికల్ ట్రైనింగ్ కోర్సు పరీక్షలు నిర్వహించనున్నట్లు
ఇన్చార్జ్ డీఈఓ రంగస్వామి తెలిపారు. ఉదయం 10
నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి
మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకూ పరీక్షలు ఉంటా
యన్నారు. www.bse.ap. gov.inలో హాల్ టికెట్లు
డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి