న్యూఢిల్లీ: సహారా–సెబీ రిఫండ్ ఫండ్పై సస్పెన్స్ కొనసాగుతోంది.
రూ.25,000 కోట్ల వరకు ఉన్న ఈ ఫండ్ నుంచి ఇప్పటి వరకు రూ.138 కోట్లు
మాత్రమే ఇన్వెస్టర్ల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా
క్లెయిమ్స్ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఈ నిధులను భారత సంచిత
నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) ఖాతాలో జమ చేసే విషయాన్ని ప్రభుత్వం
పరిశీలిస్తోంది. ఇందుకు న్యాయపరంగా ఎదురయ్యే చిక్కుల గురించి నిపుణులతో
చర్చిస్తున్నట్టు సమాచారం. రెండు గ్రూప్ కంపెనీల ద్వారా అక్రమంగా
సమీకరించిన దాదాపు రూ.20,000 నిధులను ఇన్వెస్టర్ల ఖాతాల్లో జమ చేయాలని
సుప్రీంకోర్టు 2012 లో సహారా గ్రూప్ను ఆదేశించింది. ఇందుకోసం సహారా–సెబీ
రిఫండ్ పేరుతో ప్రత్యేక ఖాతా ఓపెన్ చేయాలని కోరింది.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
21, నవంబర్ 2023, మంగళవారం
సహారా–సెబీ రిఫండ్ ఫండ్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రూ.138 కోట్లు మాత్రమే ఇన్వెస్టర్ల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా క్లెయిమ్స్ లేకపోవడoతో తరువాత ఆ నిధిని ఏం చేస్తారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి