Alerts

--------

23, అక్టోబర్ 2021, శనివారం

38 పోస్టులు - ఆహార భద్రతా అధికారి - APPSC నియామకం 2021 - చివరి తేదీ డిసెంబర్ 07

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) APPSC రిక్రూట్‌మెంట్ 2021 కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది . ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విద్య అర్హత వివరాలు, అవసరమైన వయోపరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి ...

APPSC నియామకం 2021

38 పోస్టులు - ఆహార భద్రతా అధికారి - APPSC నియామకం 2021 - చివరి తేదీ డిసెంబర్ 07

మొత్తం NO. పోస్టులు - 38 పోస్ట్లు

చివరి తేదీ డిసెంబర్ 07

సంస్థఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
ఉపాధి రకంప్రభుత్వ ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు38 పోస్టులు
స్థానంఆంధ్రప్రదేశ్
పోస్ట్ పేరుఫుడ్ సేఫ్టీ ఆఫీసర్
అధికారిక వెబ్‌సైట్www.psc.ap.gov.in
దరఖాస్తు మోడ్ఆన్‌లైన్
ప్రారంభించిన దినము13.10.2021
చివరి తేదీ07.12.2021

ఖాళీల వివరాలు:

  • హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్
  • అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్
  • ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్
  • అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్

అర్హత వివరాలు:

  • APPSC రిక్రూట్‌మెంట్ 2021 కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుండి డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేట్, B.Ed, గ్రాడ్యుయేట్ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి .

అవసరమైన వయోపరిమితి:

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

జీతం ప్యాకేజీ:

  • రూ. 24,440 - రూ. 78,910/- 

ఎంపిక విధానం:

  • వ్రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

దరఖాస్తు రుసుము:

  • Gen/OBC అభ్యర్థులు: రూ. 250/-
  • SC/St అభ్యర్థులు: రూ. 80/-

ఆన్‌లైన్ మోడ్ కోసం దరఖాస్తు చేయడానికి దశలు:

  • అధికారిక వెబ్‌సైట్ www.psc.ap.gov.in కి లాగిన్  అవ్వండి
  • అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
  • APPSC రిక్రూట్‌మెంట్ 2021 ప్రకారం అభ్యర్థులు అర్హత ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోవాలి
  • అవసరమైతే అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
  • దరఖాస్తు సమర్పణ కోసం సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తులో ఉపయోగం కోసం అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి

ముఖ్యమైన సూచనలు:

  • దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు పరీక్ష నోటీసులో ఇచ్చిన సూచనలను చాలా జాగ్రత్తగా చూడాలని సూచించారు.

ఫోకస్ చేసే తేదీలు:

  • దరఖాస్తు సమర్పణ తేదీలు: 13.10.2021 నుండి 07.12.2021 వరకు
|| APPSC రిక్రూట్‌మెంట్ 2021 కోసం అధికారిక లింక్‌లు ||
నోటిఫికేషన్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

అప్లికేషన్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

Update Aadhar: ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోండUpdate Aadhar: ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోండి!

మన దేశంలో ఆధార్ కార్డు ఉన్న ప్రాముఖ్యత గురుంచి మన అందరికీ తెలిసిందే. పుట్టిన చిన్న పిల్లవాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. పాస్ పోర్టు కోసం ధరఖాస్తు చేసుకోవాలన్న, కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్న మనకు ఆధార్ కార్డు అవసరం. ఇలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డులో పేరు, చిత్రం, చిరునామా వంటి మొదలైన వివరాలను అప్ డేట్ చేయడం కోసం యూఐడీఏఐ అనేక సేవలను ఆన్ లైన్ చేసింది. 

ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డులోని చిరునామాను అప్ డేట్ చేయాలి అనుకుంటే యూఐడీఏఐ పోర్టల్ ద్వారా మీ చిరునామాలో మార్పు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఆధార్ అడ్రస్ మార్చుకోవడం మీకు కష్టమని భావిస్తే.. ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూడా పని పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం ప్రూఫ్ డాక్యుమెంట్ తీసుకెలితే సరిపోతుంది. అయితే, ఈ అప్ డేట్ కోసం రూ.50 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. చిరునామా అప్ డేట్ కోసం పాస్ పోర్ట్, బ్యాంక్ స్టేట్ మెంట్/పాస్ బుక్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ స్టేట్ మెంట్/పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు/వాటర్ బిల్లు/టెలిఫోన్ ల్యాండ్ లైన్ బిల్లు/క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్/గ్యాస్ కనెక్షన్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు అవసరం.

ఆధార్ కార్డులో అడ్రస్ అప్ డేట్ చేసే విధానం :

  • మొదట ఆధార్ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత మై ఆధార్ సెక్షన్‌లోకి వెళ్లాలి. ఇందులో అప్‌డేట్ యువర్ ఆధార్ అనే ట్యాబ్ ఉంటుంది.
  • అప్‌డేట్ యువర్ ఆధార్ అడ్రస్ ఆన్‌లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ, క్యాప్చా ఎంటర్ చేయాలి. 
  • ఆ తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత ప్రూఫ్ అప్‌లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి.

 

 

25 నుంచి నీట్‌ పీజీ–2021 కౌన్సెలింగ్‌

జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌) పీజీ–2021 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను మెడికల్‌ కౌన్సిలింగ్‌ కమిటీ(ఎంసీసీ) శుక్రవారం విడుదల చేసింది. మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ కోసం రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈనెల 25 నుంచి 29 వరకు జరుగనుంది. రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ కోసం రిజిస్ట్రేషన్‌ నవంబర్‌ 15 నుంచి 19 వరకు ఉంటుంది. మొదటి రౌండ్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ నవంబర్‌ 1, 2 తేదీల్లో జరుగుతుంది.

ఈ ప్రక్రియ ఫలితాలు నవంబర్‌ 3న విడుదలవుతాయి.రాష్ట్ర నీట్‌ పీజీ కోటా సీట్ల కోసం కౌన్సెలింగ్‌ను సంబంధిత రాష్ట్ర వైద్య కౌన్సెలింగ్‌ కమిటీలు నిర్వహిస్తాయని మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ ప్రకటించింది. 50 శాతం ఆల్‌ ఇండియా కోటా, డీమ్డ్, సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఏఎఫ్‌ఎంఎస్‌ (ఎండీ/ఎంఎస్‌/డిపొ్లమా/పీజీ డీఎన్‌బీ) సీట్ల భర్తీకి నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ నిర్వహించనుంది. కాగా డీమ్డ్, సెంట్రల్‌ యూనివర్సిటీ సీట్లు, పీజీ డీఎన్‌బీ సీట్ల ప్రవేశానికి అదనపు మోప్‌–అప్‌ రౌండ్‌ నిర్వహించనున్నారు. ఆఖరున మిగిలిన సీట్ల కోసం ప్రత్యేకంగా మరో రౌండ్‌ కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు.

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...