ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

6100 టీచర్ పోస్టులతో AP DSC 2024 Notification Released | TET TRT వివరాలు ఇక్కడ ఉన్నాయి

6100 టీచర్ పోస్టులతో AP DSC 2024 నోటిఫికేషన్, TET TRT వివరాలు ఇక్కడ ఉన్నాయి, తేదీలు, ఖాళీలు దరఖాస్తు చేసుకోండి, ఇక్కడ తనిఖీ చేయండి. ఆంధ్రప్రదేశ్‌లోని 6100 ఖాళీల కోసం AP DSC 2024 నోటిఫికేషన్ పాఠశాల విద్యా శాఖ 26 జనవరి 2024న విడుదల చేసింది. విద్యా మంత్రి అధికారిక AP DSC 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. AP DSC నోటిఫికేషన్ 2024 https://apdsc.apcfss.in లో AP DSC వివరణాత్మక నోటిఫికేషన్ 2024 Pdf ద్వారా సమాచార బులెటిన్‌తో పాటు APTRT జిల్లాల వారీ ఖాళీల జాబితాల కోసం ప్రకటించింది.   AP DSC 2024 టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ AP DSC నోటిఫికేషన్ 2024 https://apdsc.apcfss.inలో AP DSC వివరణాత్మక నోటిఫికేషన్ 2024 Pdf ద్వారా సమాచార బులెటిన్‌తో పాటు APTRT జిల్లాల వారీ ఖాళీల జాబితాల కోసం ప్రకటించింది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జిటి), లాంగ్వేజ్ పండిట్ (ఎల్‌పి), స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఎ) పోస్టులతోపాటు జిల్లా వారీగా ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ AP DSC 2024 నోటిఫికేషన్‌ను పూర్తి షెడ్యూల్‌తో ...

AP DSC 2024 NOTIFICATION AND OTHER DETAILS

Notification & Information Bulletin (School Education)  Click Here Notification & Information Bulletin (Residential Schools)  Click Here Subjects & Syllabus  Click Here Post Vacancies - Schedule  Click Here  oFFICIAL wEBSITE https://apdsc.apcfss.in/ Payment Start Date | Payment End Date   12/02/2024 | 21/02/2024 Application Start Date | Application End Date   12/02/2024 | 22/02/2024   -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogs...

BOB రిక్రూట్‌మెంట్ 2024: బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ శాఖలలో మేనేజర్ (సెక్యూరిటీ ఆఫీసర్) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌

BOB రిక్రూట్‌మెంట్ 2024: బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ శాఖలలో మేనేజర్ (సెక్యూరిటీ ఆఫీసర్) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలను తెలుసుకొని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ముఖ్యాంశాలు: బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి నోటిఫికేషన్. మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం. దరఖాస్తుకు ఫిబ్రవరి 10 చివరి తేదీ. బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ 2024 38 మేనేజర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో అవసరమైన మేనేజర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్నవారు అర్హత, ముఖ్యమైన తేదీ, ఇతర సమాచారం తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి. ఉపాధి బ్యాంక్: బ్యాంక్ ఆఫ్ బరోడా పోస్ట్ పేరు: మేనేజర్ (సెక్యూరిటీ ఆఫీసర్) పోస్టుల సంఖ్య: 38 అర్హత: ఏదైనా డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యా సంస్థ నుంచి పొంది ఉండాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ (సెక్యూరిటీ ఆఫీసర్) పే స్కేల్ : రూ.48000-69810. బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ చిరునామా : https://www.banko...

APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలు | సీట్ల సంఖ్య: ఇంటర్ ఎంపీసీ- 300; ఇంటర్ బైపీసీ- 300; 8వ తరగతి- 180.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ(ఎస్‌వోఈ/ సీవీఈ)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎనిమిదో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) విడుదల చేసింది. అర్హులైన గిరిజన బాలబాలికలు మార్చి 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.   విద్యా సంస్థ ప్రదేశాలు: 1. కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (పీజీటీ), మల్లి 2. స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, విశాఖపట్నం  3. స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, పార్వతీపురం (జోగింపేట) 4. కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, విస్సన్నపేట 5. స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, శ్రీకాళహస్తి 6. స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, శ్రీశైలం డ్యామ్ 7. కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, తనకల్లు సీట్ల సంఖ్య: ఇంటర...

SSC Constable: తెలుగులోనూ కానిస్టేబుల్ పరీక్ష ప్రశ్నపత్రం * ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12 వరకు పరీక్షలు * మొత్తం 26,146 పోస్టుల భర్తీ

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ ఖాళీల నియామక రాత పరీక్ష ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇందులో తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మళయాళం, ఉర్దూ తదితర 13 ప్రాంతీయ భాషలు ఉన్నాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్ష కేంద్రాల వివరాలు, అప్లికేషన్‌ స్టేటస్‌ వివరాలు సైతం ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 26,146 పోస్టులు భర్తీ కానున్నాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి పరీక్ష కేంద్రం, అప్లికేషన్‌ స్టేటస్‌ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ స్లిప్పులో రోల్‌ నంబర్‌, పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, విధివిధానాలు తదితర సమాచారం ఉంటుంది. త్వరలో అడ్మిట్‌ కార్డులు విడుదల కానున్నాయి. ఆన్‌లైన్ పరీక్ష ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12వ తేదీ వరకు జరుగనుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు....

DSC Recruitment: 12 నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ * మొత్తం 6,100 పోస్టుల భర్తీ * ఎంపికైన వారికి జూన్‌ 8న పోస్టింగులు

ఏపీలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి సోమవారం (ఫిబ్రవరి 12) డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. సాధారణ ఎన్నికల ముందు ఏపీ డీఎస్సీ-2024 షెడ్యూలును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడు యాజమాన్యాల్లో కలిపి 6,100 పోస్టులను భర్తీ చేయనున్నామని, ఉపాధ్యాయ నియామకాలతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహిస్తున్నామని వెల్లడించారు. డీఎస్సీకి 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్‌ 31 వరకు రాబోయే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకొని, ఈ పోస్టులను ప్రకటించారు. డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్‌ 8న పోస్టింగులు ఇస్తామని వెల్లడించారు. నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలను ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో కేటాయించారు. ఆన్‌లైన్‌ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. ఉదయం విడత 9.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ...

JEE Session2: ఫిబ్రవరి 12న జేఈఈ మెయిన్‌ ఫలితాలు

JEE Session2: ఫిబ్రవరి 12న జేఈఈ మెయిన్‌ ఫలితాలు  * ఏప్రిల్‌ 4 నుంచి చివరి విడత పరీక్షలు * మార్చి 2 వరకు దరఖాస్తుకు అవకాశం జేఈఈ మెయిన్‌ తొలి విడత (సెషన్‌ 1) పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 12న వెల్లడి కానున్నాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్‌ 1 కీని జాతీయ పరీక్షల సంస్థ (NTA) విడుదల చేసిన విషయం తెలిసిందే. చివరి విడత (సెషన్‌ 2) ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ తెలిపింది. మార్చి 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చివరి విడత పూర్తయ్యాక.. రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు. తొలి విడత పేపర్‌-1కు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారని ఎన్‌టీఏ వెల్లడించింది. మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్క...