23, డిసెంబర్ 2020, బుధవారం

రైతులకు మరో గుడ్ న్యూస్



👉 ఈ నెల 29న రైతు భరోసా జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది.

👉 మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ క్రింద 7 వ ఇన్స్టాల్మెంట్ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ విడుదల చేయనుంది.

🔹అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ.


క్రింది లింక్ లో 25, 29 తేదీలలో కొత్త పేమెంట్ స్టేటస్ అప్డేట్ చేయడం జరుగుతుంది👇


కామెంట్‌లు లేవు: