ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్ సీహెచ్ఈ)..
 ఏపీ ఈఏపీసెట్ 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఇంజనీరింగ్, 
అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్ష 
జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ నిర్వహిస్తోంది. 
ప్రవేశ పరీక్ష: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీ ఈఏపీసెట్–2021)
ప్రవేశం కల్పించే కోర్సులు..
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.06.2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021
హాల్టికెట్స్ డౌన్లోడ్: 12.08.2021
పరీక్ష తేది: 19.08.2021 నుంచి 25.08.2021 వరకు
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/APSCHEHome.aspx
ప్రవేశ పరీక్ష: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీ ఈఏపీసెట్–2021)
ప్రవేశం కల్పించే కోర్సులు..
- ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్(డైరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీటెక్(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ).
 - బీఎస్సీ అగ్రికల్చర్/బీఎస్సీ హార్టికల్చర్/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్/బీఎఫ్ఎస్సీ.
 - బీ ఫార్మసీ, ఫార్మా డి.
 
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.06.2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021
హాల్టికెట్స్ డౌన్లోడ్: 12.08.2021
పరీక్ష తేది: 19.08.2021 నుంచి 25.08.2021 వరకు
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/APSCHEHome.aspx
కామెంట్లు