20, డిసెంబర్ 2020, ఆదివారం

డి ఇడి పరీక్షల హాల్ టికెట్ల విడుదల

 ఈ నెల 23 నుంచి జరిగే డీఈడీ పరీ క్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల య్యాయని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి ఒక ప్రకట నలో తెలిపారు. 2018-20 బ్యాచ్ రెండో సంవ త్సరం విద్యార్థులు www.bse.ap.gov.in అనే వెబ్ లో హాల్ టికెట్లు పరిశీలించుకో: సై కోవాలన్నారు. హాల్ టికెట్ పై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ తో ధ్రువీ కరణ చేయించి, పరీక్ష కేంద్రానికి హాజరుకావాలన్నారు.

IB 2000 Jobs Recruitment Telugu 2020 || ఇంటలిజెన్స్ బ్యూరో(IB) నుండి 2000 పోస్టుల భర్తీ

 

2000 పోస్టుల భర్తీకీ ఇంటలిజెన్స్ బ్యూరో (IB) నుండి భారీ నోటిఫికేషన్ విడుదల :

మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ ఇంటలిజెన్స్ బ్యూరో (IB) లో, జనరల్ సెంట్రల్ సర్వీస్  విభాగంలో  ఖాళీగా ఉన్న  అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్స్  ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.


ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదిడిసెంబర్ 19,2020
దరఖాస్తులకు చివరి తేదిజనవరి 9,2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా 2000 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

జనరల్989
EWS113
ఓబీసీ417
ఎస్సీ360
ఎస్టీ121

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ కోర్సులను పూర్తిచేసి ఉండవలెను.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్యన ఉండాలి. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు  :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎగ్జామ్స్ ఫీజు 100 రూపాయలు మరియు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ ఫీజు 500 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ కు చెందిన అభ్యర్థులు ఎగ్జామ్స్ ఫీజు 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం :

ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 7th లెవెల్ ప్రాతిపదికన నెలకు  44,900 రూపాయలు నుండి 1,42,400 రూపాయలు వరకూ జీతం అందుకోనున్నారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనే  అభ్యర్థులు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయనుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ :

గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం.

తెలంగాణ :

హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

Website

Notification

Link

Competitive Bits

*🔥ఇండియన్ హిస్టరీ బిట్స్🔥* 


*🔷1.లాహోర్ కుట్ర కేసులో ఉరిశిక్షకు గురైనది ఎవరు ?భగత్ సింగ్ ,రాజగురు, సుఖదేవ్* 

*🔷2.మద్రాసులో విప్లవకారులు ఏ రహస్య సంస్థ ద్వారా పని చేశారు? భారత్ మాల్ సంఘం*

*🔷3.గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు? దర్శి చెంచయ్య* 

*🔷4.ఈ క్లబ్ జిందాబాద్ అనే నినాదాన్ని అందించిన విప్లవకారుడు ఎవరు? భగత్ సింగ్* 

*🔷5.భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ లను బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు ఉరి తీశారు  ?1927లో* 

*🔷6.జైల్లో నిరాహార దీక్ష చేసి మృతి చెందిన విప్లవకారుడు ఎవరు?జతిన్ దాస్*  

*🔷7.బ్రిటిష్ పోలీసులతో ప్రత్యక్ష పోరాటంలో చనిపోయిన విప్లవకారుడు ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్* 

*🔷8.1907లో కోటప్పకొండ  తీర్థంలో పోలీసుల చర్యకు ప్రతిఘటించింది ఎవరు? చిన్నపరెడ్డి.*

*🔷9.1921లో పల్నాటి లో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు ?కన్నెగంటి హనుమంతు*

*🔷10. తూర్పుగోదావరి జిల్లా గిరిజనులు ఎవరి నాయకత్వంలో విప్లవం సాగించారు? అల్లూరి సీతారామరాజు* 

*🔷11.సీతారామరాజు నడిపిన విప్లవం ఏది ?మన్యం విప్లవం*

*🔷12.సీతారామరాజు ను కాల్చి చంపిన బ్రిటిష్   అధికారి ఎవర? మేజర్ గుడాల్* 

*🔷13.వందేమాతరం ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1905లో*

*🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥* 

*🔷1.భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్ యొక్క ఆమోదం పొందిన తేదీ? నవంబర్ 26 1949*

*🔷2.ఆర్థిక సర్వీస్ ఎవరు నిర్వహిస్తారు? భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ* 

*🔷3.విశ్వ అనే గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఏ రాష్ట్రంలో చేపట్టారు? పశ్చిమబెంగాల్* 

*🔷4.విధాన సభ సభాపతి మరియు విధాన పరిషత్ చైర్మన్? నిర్ణాయకపు ఓటు వేస్తారు* 

*🔷5.భారత జాతీయ కాంగ్రెస్ అతివాద మితవాద పక్షాలుగా ఏ సంవత్సరంలో చీలిపోయింది ?1907* 

*🔷6.మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1932 నవంబర్* 

*🔷7.కాంగ్రెస్ ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఆమోదించిన సమావేశం ?కంచి* 

*🔷8.పౌర హక్కుల చట్టాన్ని ఎప్పుడు సవరించారు? 1976* 

*🔷9.భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగ విధానానికి దగ్గరగా ఉంటుంది ?బ్రిటన్* 

*🔷10.బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వతంత్ర బిల్లును ఎప్పుడు ఆమోదించింది? 1 july 1947* 

*🔷11.భారత ఆర్థిక వ్యవస్థ ?మిశ్రమ ఆర్థిక వ్యవస్థ* 

*🔷12.పారిశ్రామిక విప్లవం ఏ దేశంలో ప్రారంభమైంది?బ్రిటన్*

*🇮🇳Raju competitive tricks*
[19/12, 9:13 PM] +91 6281 346 513: *🔥ఇండియన్ హిస్టరీ బిట్స్🔥* 

*🌺1.ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడు ఎక్కడ మరణించారు ?1986 ఫిబ్రవరి 17న కాలిఫోర్నియాలో* 

*🌺2.శ్రీ రాజీవ్ గాంధీని హత్య చేసింది ఎవరు? ఇది ఎక్కడ ఎప్పుడు జరిగింది ?1991 మే 21న శ్రీ పెరంబూరు లో థాను.ఎల్.టి.టి..మహిళా కార్యకర్త*  

*🌺3.భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఎప్పుడు జరిగింది? 1984 డిసెంబర్ 3*

*🌺4. అయోధ్య రామ జన్మభూమి లో కరసేవకులు పై కాల్పులు జరిపినది ఎప్పుడు 1?990 అక్టోబర్ 30* 

*🌺5.వైద్య ఓటింగ్ వయసు 21 నుండి 18 తగ్గించిన 62 వ రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? 1988 డిసెంబర్ 20* 

*🌺6.అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలు జాతీయ స్మారక చిహ్నంగా ఎప్పుడు ప్రకటింపబడినది? 1979 ఫిబ్రవరి 11* 

*🌺7.భారత దేశ ప్రథమ అన్నంత క్షీపణీ పృద్వి ఎప్పుడు ప్రయోగించబడింది ?1988 ఫిబ్రవరి 25* 

*🌺8.దేశంలో మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయం ఎప్పుడు ఎక్కడ స్థాపించారు? 1986 ఏప్రిల్ 8 విజయవాడ లో*


*🌺9.స్వతంత్ర భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్* 

*🌺10.తిలక్ ప్రారంభించిన ఆంగ్ల పత్రిక ఏది? మరాఠీ*

*🌺11. తిలక్ ప్రారంభించిన మరాఠీ పత్రిక ఏది? కేసరి.*  

*🌺12.భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి tilak ఏర్పాటుచేసిన నిధి పేరేమిటి? పైసా ఫండ్* 

*🌺13.భారత జాతీయ కాంగ్రెస్ అతివాద వర్గం నాయకుడు ఎవరు ?బాలగంగాధర్ తిలక్.*

*🔥ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ హిస్టరీ బిట్స్🔥* 

*🌺1.విశాలాంధ్ర వచ్చింది రచయిత ఎవరు? జి రామానుజరావు* 

*🌺2.వీర తెలంగాణ రచయిత ?రావినారాయణరెడ్డి* 

*🌺3.ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926 లో ఎప్పుడు స్థాపించారు?ఏప్రిల్  26* 

*🌺4.శ్రీబాగ్ ఒప్పందం(1937) ఎప్పుడు జరిగింది ?నవంబర్ 16న* 

*🌺5.యధాతథ ఒడంబడిక 1947లో ఎప్పుడు జరిగింది? నవంబర్ 29న* 

*🌺6.జాయిన్ ఇండియా 1947 ఉద్యమం ఎప్పుడు జరిగింది? ఆగస్టు 7న* 

*🌺7.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉత్తమ 1938 హాస్టల్ లో జరిగింది?"బి' హాస్టల్* 

*🌺8.నేషనలిస్టు ఆంధ్రమహాసభ స్థాపకుడు? కె.వి.రంగారెడ్డి.* 

*🌺9.థార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటయింది ?1948 జూన్ 17* 

*🌺10.స్వామి సీతారామశాస్త్రి సెప్టెంబర్ 20 నుండి నిరాహార దీక్ష 35 రోజులు చేశాడు ఏ సంవత్సరంలో? 1951* 

*🌺11.వాంభూ కమిటీ నివేదిక ఎప్పుడు సమర్పించింది 1953 సంవత్సరం? ఫిబ్రవరి 7న* 

*🌺12.రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియామకం ఏ సంవత్సరంలో జరిగింది? 1953* 

*🌺13.పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? హైదరాబాద్ భవన్ (ఢిల్లీ ఫిబ్రవరి 20 1956 )*

*🌺14.1921 నిజాం రాష్ట్ర సాంఘిక సమావేశానికి అధ్యక్షత వహించింది ?మహర్షి కార్వే.*

 *🔥జాగ్రఫీ బిట్స్🔥* 

*🎀1.నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఏది ?ఢిల్లీ* 

*🎀2.38వ అక్షాంశం రేఖాంశం ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది ?దక్షిణ కొరియా, ఉత్తర కొరియా* 

*🎀3.పాలరాయి ఏరకమైన శిలా ?రూపాంతర శిలా* 

*🎀4.సముద్ర జలాల మీద సూర్యుని పోటు పాటు అలా ఉత్పాదక శక్తి ఎన్ని రెట్లు? 4* 

*🎀5.ప్రపంచంలో ఏ దేశం వేరుశనగను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది? భారతదేశం* 

*🎀6.భారత దేశంలో ఎక్కడా ట్రైబల్ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది ?అమర్కంఠక్* 

*🎀7.ప్రపంచంలో జనుమును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?బంగ్లాదేశ్* 

*🎀8.భారతదేశంలో ఏ రాష్ట్రం ద్వారా కర్కటరేఖ పోతుంది? బీహార్*

*🎀9.పొడిక సమస్యను ఎదుర్కొంటున్న ఓడరేవు ఏది? కలకత్తా ఓడరేవు* 

*🎀10.రోడ్ల సాంద్రతల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? కేరళ* 

*🎀11.కేంద్రంలో పర్యావరణ శాఖ ఎప్పుడు ఏర్పడింది? 1980* 

*🎀12.భారతదేశంలో అతి పెద్ద పరిశ్రమ ఏది? వస్త్ర పరిశ్రమ*

UPSC Civils Exams 2020 Update || సివిల్స్ పరీక్షల అభ్యర్థులకు శుభవార్త

 

సివిల్స్ పరీక్షల అభ్యర్థులకు శుభవార్త :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త.

గత నెలలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్స్ 2020 పరీక్షలకు కరోనా వైరస్ మరియు ఇతరత్రా కారణాల వల్ల హాజరు కాలేక పోయిన అభ్యర్థులకు తిరిగి మరలా సివిల్స్


పరీక్షలు నిర్వహించే విషయాన్నీ పరిశీలిస్తున్నట్లు యూపీఎస్సీ కు సంబంధించిన  అధికారులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తెలిపారు.

కరోనా వైరస్ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పక్షంలో విచారణ జరిపిన సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నకు

బదులుగా యూపీఎస్సీ అధికారులు సివిల్స్ పరీక్షలను తిరిగి నిర్వహించే విషయాన్నీ పునః ఆలోచన చేస్తున్నామని తెలిపారు.

🕉 *ఈ సారికి స్థానికులకే వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు* 🕉 *ఎమ్మెల్యే తో కలసి కౌంటర్ల పరిశీలన*

        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:       
             డిసెంబరు 25 నుంచి జనవరి 3 వ తేదీ వరకు శ్రీ వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ జారీ చేయనున్న సర్వ దర్శనం టోకెన్లు ఈ సారి స్థానికులకు మాత్రమే ఇవ్వాలని బోర్డు నిర్ణయించిందని అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి చెప్పారు.

®° తిరుపతిలో ఏర్పాటు చేసిన ఐదు కౌంటర్లను ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి తో కలసి పరిశీలించారు. కౌంటర్ల వద్ద తోపులాట లేకుండా, స్థానికులనే అనుమతించేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.

◆ అనంతరం శ్రీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. డిసెంబరు 25 ఉదయం నుంచి జనవరి 3వతేదీ రాత్రి 12 గంటల వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని చెప్పారు.

◆ కోవిడ్ 19 నిబంధనల వల్ల రోజుకు 17 నుంచి 18 గంటల్లో 30 నుంచి 35 వేల మందికి మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉందన్నారు.
కోవిడ్ 19 నిబంధనలు కఠినంగా పాటిస్తున్నందు వల్లే జూన్ 8 నుంచి ఇప్పటి దాకా ఒక్క భక్తుడికి కూడా కోవిడ్ సోకలేదని ఆయన తెలిపారు. ఉద్యోగులకు మొదట్లో పాజిటివ్ వచ్చినా క్రమంగా అరికట్టగలిగామని అన్నారు.

®°రోజుకు ర్యాన్డం గా 200 మంది భక్తులకు పరీక్షలు చేస్తుంటే ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూనే రోజుకు 30 నుంచి 35 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామన్నారు.

■  ఇందులో రోజుకు 20 వేల చొప్పున శీఘ్ర దర్శనం టోకెన్లు ఆన్లైన్ లో విడుదల చేశామని ఆయన తెలిపారు.

■ సర్వ దర్శనం టోకెన్లు అందరికీ అందుబాటులో పెడితే దేశ వ్యాప్తంగా భక్తులు తిరుపతికి వచ్చి కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన జరుగుతుందన్నారు.దీనివల్ల తిరుపతిలో కోవిడ్ పెరుగుతుందనే భయాందోళనలు కూడా నెలకొన్నాయని శ్రీ ధర్మారెడ్డి చెప్పారు.
■ పెరటాసి మాసం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలు, శాంతి భద్రతల ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

★  ఈ కారణాల వల్ల సర్వదర్శనం టోకెన్లు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించామని, స్ధానికేతరులు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

◆ టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ ఈ శ్రీ జగదీశ్వరరెడ్డి, విద్యుత్ విభాగం ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, వి జి ఓ శ్రీ మనోహర్ , అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
 *Dept.Of PRO TTD.*

Railway RRB NTPC Varoius Post Schedule for Exam 2020

 

Some Useful Important Links

Check Exam City Details

Click Here

How to Check Exam City (Video Hindi)

Click Here

Find Registration Number

Click Here

How to Find Registration ID (Video Hindi)

Click Here

Download Exam Schedule

Click Here

Check Form Status

Click Here

How to Check Form Status / Find Registratio No. (Video Hindi)

Click Here

Download Form Status Notice

Click Here

Download Exam Notice

Click Here

Download Exam Postponed Notice

Click Here

Change / Update Post Preference

Click Here

Download Notice for Cancelled DLW Post and Update Post Preference

Click Here

Apply Online (Registration)

Click Here

OTP Activation

Click Here

How to Fill Registration Form (Video Hindi)

Click Here

Login to Complete Form

Click Here

How to Complete Form (Video Hindi)

Click Here

Modify / Edit Form

Click Here

Download Stage I Syllabus

English | Hindi

Download Notification

Click Here

Official Website

Click Here

Join Indian Coast Guard Navik GD Domestic Branch Admit Card 2020

 

Some Useful Important Links

Download Admit Card

Click Here

Apply Online

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here