20, డిసెంబర్ 2020, ఆదివారం

Competitive Bits

*🔥ఇండియన్ హిస్టరీ బిట్స్🔥* 


*🔷1.లాహోర్ కుట్ర కేసులో ఉరిశిక్షకు గురైనది ఎవరు ?భగత్ సింగ్ ,రాజగురు, సుఖదేవ్* 

*🔷2.మద్రాసులో విప్లవకారులు ఏ రహస్య సంస్థ ద్వారా పని చేశారు? భారత్ మాల్ సంఘం*

*🔷3.గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు? దర్శి చెంచయ్య* 

*🔷4.ఈ క్లబ్ జిందాబాద్ అనే నినాదాన్ని అందించిన విప్లవకారుడు ఎవరు? భగత్ సింగ్* 

*🔷5.భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ లను బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు ఉరి తీశారు  ?1927లో* 

*🔷6.జైల్లో నిరాహార దీక్ష చేసి మృతి చెందిన విప్లవకారుడు ఎవరు?జతిన్ దాస్*  

*🔷7.బ్రిటిష్ పోలీసులతో ప్రత్యక్ష పోరాటంలో చనిపోయిన విప్లవకారుడు ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్* 

*🔷8.1907లో కోటప్పకొండ  తీర్థంలో పోలీసుల చర్యకు ప్రతిఘటించింది ఎవరు? చిన్నపరెడ్డి.*

*🔷9.1921లో పల్నాటి లో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు ?కన్నెగంటి హనుమంతు*

*🔷10. తూర్పుగోదావరి జిల్లా గిరిజనులు ఎవరి నాయకత్వంలో విప్లవం సాగించారు? అల్లూరి సీతారామరాజు* 

*🔷11.సీతారామరాజు నడిపిన విప్లవం ఏది ?మన్యం విప్లవం*

*🔷12.సీతారామరాజు ను కాల్చి చంపిన బ్రిటిష్   అధికారి ఎవర? మేజర్ గుడాల్* 

*🔷13.వందేమాతరం ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1905లో*

*🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥* 

*🔷1.భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్ యొక్క ఆమోదం పొందిన తేదీ? నవంబర్ 26 1949*

*🔷2.ఆర్థిక సర్వీస్ ఎవరు నిర్వహిస్తారు? భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ* 

*🔷3.విశ్వ అనే గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఏ రాష్ట్రంలో చేపట్టారు? పశ్చిమబెంగాల్* 

*🔷4.విధాన సభ సభాపతి మరియు విధాన పరిషత్ చైర్మన్? నిర్ణాయకపు ఓటు వేస్తారు* 

*🔷5.భారత జాతీయ కాంగ్రెస్ అతివాద మితవాద పక్షాలుగా ఏ సంవత్సరంలో చీలిపోయింది ?1907* 

*🔷6.మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1932 నవంబర్* 

*🔷7.కాంగ్రెస్ ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఆమోదించిన సమావేశం ?కంచి* 

*🔷8.పౌర హక్కుల చట్టాన్ని ఎప్పుడు సవరించారు? 1976* 

*🔷9.భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగ విధానానికి దగ్గరగా ఉంటుంది ?బ్రిటన్* 

*🔷10.బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వతంత్ర బిల్లును ఎప్పుడు ఆమోదించింది? 1 july 1947* 

*🔷11.భారత ఆర్థిక వ్యవస్థ ?మిశ్రమ ఆర్థిక వ్యవస్థ* 

*🔷12.పారిశ్రామిక విప్లవం ఏ దేశంలో ప్రారంభమైంది?బ్రిటన్*

*🇮🇳Raju competitive tricks*
[19/12, 9:13 PM] +91 6281 346 513: *🔥ఇండియన్ హిస్టరీ బిట్స్🔥* 

*🌺1.ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడు ఎక్కడ మరణించారు ?1986 ఫిబ్రవరి 17న కాలిఫోర్నియాలో* 

*🌺2.శ్రీ రాజీవ్ గాంధీని హత్య చేసింది ఎవరు? ఇది ఎక్కడ ఎప్పుడు జరిగింది ?1991 మే 21న శ్రీ పెరంబూరు లో థాను.ఎల్.టి.టి..మహిళా కార్యకర్త*  

*🌺3.భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఎప్పుడు జరిగింది? 1984 డిసెంబర్ 3*

*🌺4. అయోధ్య రామ జన్మభూమి లో కరసేవకులు పై కాల్పులు జరిపినది ఎప్పుడు 1?990 అక్టోబర్ 30* 

*🌺5.వైద్య ఓటింగ్ వయసు 21 నుండి 18 తగ్గించిన 62 వ రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? 1988 డిసెంబర్ 20* 

*🌺6.అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలు జాతీయ స్మారక చిహ్నంగా ఎప్పుడు ప్రకటింపబడినది? 1979 ఫిబ్రవరి 11* 

*🌺7.భారత దేశ ప్రథమ అన్నంత క్షీపణీ పృద్వి ఎప్పుడు ప్రయోగించబడింది ?1988 ఫిబ్రవరి 25* 

*🌺8.దేశంలో మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయం ఎప్పుడు ఎక్కడ స్థాపించారు? 1986 ఏప్రిల్ 8 విజయవాడ లో*


*🌺9.స్వతంత్ర భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్* 

*🌺10.తిలక్ ప్రారంభించిన ఆంగ్ల పత్రిక ఏది? మరాఠీ*

*🌺11. తిలక్ ప్రారంభించిన మరాఠీ పత్రిక ఏది? కేసరి.*  

*🌺12.భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి tilak ఏర్పాటుచేసిన నిధి పేరేమిటి? పైసా ఫండ్* 

*🌺13.భారత జాతీయ కాంగ్రెస్ అతివాద వర్గం నాయకుడు ఎవరు ?బాలగంగాధర్ తిలక్.*

*🔥ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ హిస్టరీ బిట్స్🔥* 

*🌺1.విశాలాంధ్ర వచ్చింది రచయిత ఎవరు? జి రామానుజరావు* 

*🌺2.వీర తెలంగాణ రచయిత ?రావినారాయణరెడ్డి* 

*🌺3.ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926 లో ఎప్పుడు స్థాపించారు?ఏప్రిల్  26* 

*🌺4.శ్రీబాగ్ ఒప్పందం(1937) ఎప్పుడు జరిగింది ?నవంబర్ 16న* 

*🌺5.యధాతథ ఒడంబడిక 1947లో ఎప్పుడు జరిగింది? నవంబర్ 29న* 

*🌺6.జాయిన్ ఇండియా 1947 ఉద్యమం ఎప్పుడు జరిగింది? ఆగస్టు 7న* 

*🌺7.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉత్తమ 1938 హాస్టల్ లో జరిగింది?"బి' హాస్టల్* 

*🌺8.నేషనలిస్టు ఆంధ్రమహాసభ స్థాపకుడు? కె.వి.రంగారెడ్డి.* 

*🌺9.థార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటయింది ?1948 జూన్ 17* 

*🌺10.స్వామి సీతారామశాస్త్రి సెప్టెంబర్ 20 నుండి నిరాహార దీక్ష 35 రోజులు చేశాడు ఏ సంవత్సరంలో? 1951* 

*🌺11.వాంభూ కమిటీ నివేదిక ఎప్పుడు సమర్పించింది 1953 సంవత్సరం? ఫిబ్రవరి 7న* 

*🌺12.రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియామకం ఏ సంవత్సరంలో జరిగింది? 1953* 

*🌺13.పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? హైదరాబాద్ భవన్ (ఢిల్లీ ఫిబ్రవరి 20 1956 )*

*🌺14.1921 నిజాం రాష్ట్ర సాంఘిక సమావేశానికి అధ్యక్షత వహించింది ?మహర్షి కార్వే.*

 *🔥జాగ్రఫీ బిట్స్🔥* 

*🎀1.నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఏది ?ఢిల్లీ* 

*🎀2.38వ అక్షాంశం రేఖాంశం ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది ?దక్షిణ కొరియా, ఉత్తర కొరియా* 

*🎀3.పాలరాయి ఏరకమైన శిలా ?రూపాంతర శిలా* 

*🎀4.సముద్ర జలాల మీద సూర్యుని పోటు పాటు అలా ఉత్పాదక శక్తి ఎన్ని రెట్లు? 4* 

*🎀5.ప్రపంచంలో ఏ దేశం వేరుశనగను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది? భారతదేశం* 

*🎀6.భారత దేశంలో ఎక్కడా ట్రైబల్ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది ?అమర్కంఠక్* 

*🎀7.ప్రపంచంలో జనుమును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?బంగ్లాదేశ్* 

*🎀8.భారతదేశంలో ఏ రాష్ట్రం ద్వారా కర్కటరేఖ పోతుంది? బీహార్*

*🎀9.పొడిక సమస్యను ఎదుర్కొంటున్న ఓడరేవు ఏది? కలకత్తా ఓడరేవు* 

*🎀10.రోడ్ల సాంద్రతల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? కేరళ* 

*🎀11.కేంద్రంలో పర్యావరణ శాఖ ఎప్పుడు ఏర్పడింది? 1980* 

*🎀12.భారతదేశంలో అతి పెద్ద పరిశ్రమ ఏది? వస్త్ర పరిశ్రమ*

కామెంట్‌లు లేవు: