ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.
వ్యవసాయ వర్శిటీ పరిధిలో నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్ష-2020 ఫలితాలను ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ తాజాగా విడుదల చేసింది.
వివిధ విభాగాలలో సీట్లు సాధించిన అభ్యర్థుల జాబితాను ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి