ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది | 22 జనవరి 2021 |
దరఖాస్తు చివరి తేది | 07 ఫిబ్రవరి 2021 |
విభాగాలు :
1. గ్రూప్ వై (మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్)
2. గ్రూప్ ఎక్స్(ఐఏఎఫ్ & మ్యుజిసియన్) విభాగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం ఖాళీలు :
ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 200 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
కనిషం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత,మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 21 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 250/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 250/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష ,శారీరక పరీక్ష మరియు వైద్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 15,000/- నుంచి 40,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి