21, నవంబర్ 2020, శనివారం

క‌ర్ణాట‌క ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న‌ భార‌త ప్ర‌భుత్వ రంగ బ్యాంకు అయిన కెన‌రా బ్యాంకు లో

ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు.
పని విభాగాలు :మేనేజ‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్‌,బీఐ స్పెష‌లిస్ట్‌, ఎస్ఓసీ అడ్మినిస్ట్రేట‌ర్‌, కాస్ట్ అకౌంటెంట్, డేటామైనింగ్ ఎక్స్‌ప‌ర్ట్ త‌దిత‌రాలు.
ఖాళీలు :220
అర్హత :బి.ఈ/బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్ ,ఏదైనా డిగ్రీ, ఎంసీఏ , అనుభ‌వం.
వయసు :35ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :రూ. 35,000-80,000/-
ఎంపిక విధానం:షార్ట్‌లిస్టింగ్‌/ రాత‌ప‌రీక్ష‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 600/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-
దరఖాస్తు విధానం :ఆన్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:నవంబర్ 20, 2020,
దరఖాస్తులకు చివరితేది:డిసెంబర్ 15, 2020.
ఆన్ లైన్ పరీక్ష తేదీ :జనవరి/ఫిబ్రవరి, 2021
వెబ్సైట్:Click Here
నోటిఫికేషన్:Click Here


20, నవంబర్ 2020, శుక్రవారం

Assistant Professor Jobs Update 2020 || శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ పద్దతి ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

వాక్ -ఇన్-ఇంటర్వ్యూ నిర్వహణ తేదీనవంబర్  22,2020.(ఆదివారం )
వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 10 గంటల నుంచి

ఉద్యోగాలు – వివరాలు :

ఈ తాజా ప్రకటన ద్వారా శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ లో EEE/MECH/CSE/CST విభాగాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు AICTE నార్మ్స్ ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి యూజీ మరియు పీజీ కోర్సులలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యి ఉండవలెను.

జీతభత్యాలు :

AICTE నార్మ్స్ ప్రకారం ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు వేతనాలు లభించనున్నాయి.

ముఖ్య గమనిక :

ఈ ఉద్యోగాలకు నిర్వహించబోయే ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు వారి వారి రెస్యూమ్ లను మరియు విద్యా అర్హత సర్టిఫికెట్స్ ను, జీరాక్స్ కాపీ లను మరియు ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్ వర్క్ వివరాలను, పాస్ పోర్ట్ సైజు ఫోటోలను  తమ వెంట తీసుకు వెళ్లవలెను.

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల,

పెద తాడేపల్లి,

తాడేపల్లిగూడెం – 534101,

పశ్చిమ గోదావరి జిల్లా,

ఆంధ్రప్రదేశ్.

ఈ వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్య సమాచారం కోసం ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

ఫోన్ నంబర్లు :

08818-284355,

9440072234.


RGKUT Entrance 2020 || ట్రిపుల్ ఐటీ

తొలిసారిగా ఐఐఐటీ (IIIT) కళాశాలలో ప్రవేశాలకు ఈ సారి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మరియు డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ లలో ప్రవేశాలకు

నిర్వహించబోయే ప్రవేశాలకు  నిర్వహించబోయే ప్రవేశ పరీక్ష గడువు నవంబర్ 16వ తేదీ నాడు గడువు ముగిసింది.

ఈ ప్రవేశ పరీక్షకు  ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 88,972 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్ధులు 86,617 మంది మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు 2,355 మంది ఉన్నారు.

త్వరలోనే ఈ  ట్రిపుల్ ఐటీ (IIIT)-2020 ప్రవేశ పరీక్ష జరగనున్నది.

website

Important Dates 

D.El.Ed Exams 2020 News update || డీ.ఎల్.ఈడీ పరీక్షలపై ముఖ్యమైన అప్డేట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ (డీ. ఎల్. ఈడీ ) పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటన వెలువడింది.

ఏపీ లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీ. ఎల్. ఈడీ ) 2018-2020 విద్యా సంవత్సరానికి సంబంధించిన ద్వితీయ సంవత్సర పరీక్షలపై ఈ ప్రకటన ద్వారా స్పష్టత వచ్చింది.

రాబోయే నెల డిసెంబర్ నెలలో 2018-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఏపీ డీ. ఎల్. ఈడీ ద్వితీయ సంవత్సరం ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి.

డిసెంబర్ నెలలో జరిగే ఈ పరీక్షలకు 2018-20 బ్యాచ్ కన్నా ముందు బ్యాచ్ లో చదివినవారు కూడా హాజరు కావచ్చు.

ఏదైనా సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కాకపోతే  ఈ పరీక్షలకు విద్యార్థులు హాజరు అయ్యి రాసుకోవచ్చు. దీనికి గాను ఈ పరీక్షలకు సంబంధించి ఫీజులను అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ నాటికీ చెల్లించవలెను.

50 రూపాయలు అపరాధ రుసుముతో డిసెంబర్ 7,2020 వరకూ ఫీజులను చెల్లించవచ్చు.

రెగ్యులర్ అభ్యర్థులు ఈ పరీక్షలకు 250 రూపాయలు ను పరీక్ష రుసుముగా చెల్లించవలెను అని ఏపీ సాంకేతిక విద్యా శాఖ ఒక ప్రకటనలో తెల్పింది.

ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ప్రముఖ విద్యాసంస్థ ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో పలు బోధన విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన జారీ అయినది. Aditya College Teaching Jobs 2020

ఈ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నార్త్ ఆంధ్ర మరియు ఉభయ గోదావరి జిల్లాలు (తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి ) లో ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

ఉద్యోగ ప్రకటన తేదీ నవంబర్ 20,2020
దరఖాస్తుకు చివరి తేదీ  : ప్రకటన వచ్చిన 5 రోజుల లోపునవంబర్ 25,2020

ఉద్యోగాలు – వివరాలు :

ఈ తాజా ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నార్త్ ఆంధ్ర మరియు గోదావరి జిల్లాల్లో ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో బోధన విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

బోధన విభాగాలు :

ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో ఈ క్రింది బోధన విభాగాలలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మాథ్స్

ఫిజిక్స్

కెమిస్ట్రీ

కంప్యూటర్స్

స్టాటిస్టిక్స్

ఎలక్ట్రానిక్స్

మైక్రో బయాలజీ

బయో – కెమిస్ట్రీ

బయో – టెక్నాలజీ

ఫోరెన్సిక్ సైన్సెస్

కామర్స్

మేనేజ్ మెంట్

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్

యానిమేషన్

ఇంగ్లీష్

తెలుగు

లైబ్రరీ సైన్సెస్

అర్హతలు :

ఆదిత్య డిగ్రీ కళాశాలలో భర్తీ చేయనున్న టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు సంబంధిత బోధన విభాగాలకు అవసరమైన విద్యా అర్హతలు కలిగి ఉండవలెను. ఆయావిభాగాలలో అర్థమెటిక్, రీసోనింగ్ మరియు సాఫ్ట్ స్కిల్స్ అవసరం అని ప్రకటనలో తెలిపారు.

జీత భత్యాలు:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వారి అర్హతలు కు అనుగుణంగా ఆకర్షణీయమైన వేతనాన్ని ఇవ్వనున్నారు.

ముఖ్య గమనిక :

ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ప్రకటన వచ్చిన 5 రోజుల లోపు తమ తమ రెస్యూమ్ లను ఈ క్రింది          ఈ -మెయిల్ అడ్రస్ కు పంపవలెను.

ఈ – మెయిల్ అడ్రస్ :

career@aditya.ac.in

సంప్రదించవలసిన చిరునామా :

ఆదిత్య డిగ్రీ కాలేజెస్,

H. O. కాకినాడ,

Website

ఫోన్ నంబర్లు :

O884-2376665.

0884-2385359.

9704376667

 

Sai Sudhir Teaching Jobs 2020 News Update || సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో ప్రొఫెసర్ ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదీప్రకటన వచ్చిన 7 రోజుల లోపు, ( నవంబర్ 24, 2020 )

ఉద్యోగాలు – వివరాలు :

తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఉన్న సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ – నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఉద్యోగాలు :

టీచింగ్ పోస్టులు :

ఈ ప్రకటన ద్వారా సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

టీచింగ్ పోస్టులు – బోధన విభాగాలు :

ఈ ప్రకటన ద్వారా కామర్స్, మాథ్స్,స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, తెలుగు, అరబిక్ లకు సంబంధించిన బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

నాన్ – టీచింగ్ పోస్టులు :

ఇదే ప్రకటన ద్వారా సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో నాన్ టీచింగ్ విభాగంలో ఈ క్రింది  ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.

నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్.

సీనియర్ లైబ్రేరియన్.

జూనియర్ లైబ్రేరియన్.

అర్హతలు :

టీచింగ్ పోస్టులు :

టీచింగ్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు AICTU, ఓయూ నిబంధనలు ప్రకారం విద్యార్హతలు కలిగి ఉండవలెను.

నాన్ – టీచింగ్ పోస్టులు :

నాన్ టీచింగ్ విభాగానికి మాస్టర్ డిగ్రీ లో ఉత్తీర్ణత, వివిధ విభాగాలను అనుసరించి లైబ్రరీ సైన్స్ కోర్సులలో బ్యాచిలర్ మరియు మాస్టర్ డిగ్రీ కోర్సులలో ఉత్తీర్ణులు అయి ఉండవలెను.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ ల విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీత భత్యాలు :

ఎంపికైన అభ్యర్థుల విద్యా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా వేతనాలను అందుకోనున్నారు.

ముఖ్య గమనిక :

ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు ప్రకటన వచ్చిన వారం (7) రోజుల లోపు తమ తమ రెస్యూమ్ లు మరియు విద్యా ప్రామాణిక సర్టిఫికెట్స్ ను పంపవలెను.

ఈమెయిల్ అడ్రస్ :

saisudhircontact@gmail.com

సంప్రదించవల్సిన చిరునామా :

సాయి సుధీర్ డిగ్రీ & పీజీ కాలేజ్,

B -8/2,

E. C., ECIL X ROADS,

హైదరాబాద్ -50062.

Job Mela 2020 News Update telugu ||

అమర్ రాజా గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు సామర్లకోట పట్టణంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో భాగంగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ మేళా ద్వారా రాష్ట్రంలో  ఉన్న వివిధ  ప్రముఖ సంస్థల్లో నిరుద్యోగ అభ్యర్థులకు వారి విద్యా అర్హతలకు తగిన ఉద్యోగాలను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

జాబ్ మేళా నిర్వహణ తేదీనవంబర్ 20,2020
జాబ్ మేళా నిర్వహణ వేదికTTDC ట్రైనింగ్ సెంటర్,  సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా.

ఉద్యోగాలు – వివరాలు :

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట లో రేపటి రోజున ఏర్పాటు చేసిన జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు ఈ క్రింది ప్రముఖ  సంస్థలలో ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు.

విభాగాల వారీగా ఉద్యోగాలు :

అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్,

మెడ్ ప్లస్,

అర్హతలు :

ఈ జాబ్ మేళా కు హాజరు అయ్యే అభ్యర్థులు ఉద్యోగ విభాగాలను అనుసరించి  10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డీ – ఫార్మసీ,  బీ -ఫార్మసీ మొదలైన కోర్సులలో ఉత్తీర్ణులు అయి ఉండవలెను