Alerts

--------

11, డిసెంబర్ 2020, శుక్రవారం

G K Bits

 

1). ఈ క్రింది తేదీలలో ఏ తేదీని  ఐక్య రాజ్య సమితి దినోత్సవం గా పరిగణిస్తారు?

A). అక్టోబర్ 21

B). అక్టోబర్ 22

C). అక్టోబర్ 23

D). అక్టోబర్ 24

సమాధానం : D ( అక్టోబర్ 24 ).

2). పంచశీల ఒప్పందం 1954 వ సంవత్సరంలో  మే 29వ తేదీన  జరిగింది.అయితే ఈ పంచశీల ఒప్పందం ఏ యే దేశాల మధ్య జరిగినది?

A) భారత్ – అమెరికా

B). భారత్ – చైనా

C). భారత్ – రష్యా

D). భారత్ – పాకిస్తాన్

సమాధానం : B ( భారత్ – చైనా ).

3). ఈ క్రింది వానిలో బంగ్లాదేశ్ కరెన్సీ ఏది?

A). డాలర్

B). యెన్

C). రూపాయి

D). టాకా

సమాధానం : D ( టాకా ).

4). దేవనాం ప్రియ, ప్రియదర్శి అనే బిరుదులు క్రింది వారిలో ఎవరికీ కలవు?

A).అశోకుడు

B). కనిష్కుడు

C).వసుమిత్రుడు

D). అశ్వఘోషుడు

సమాధానం : A ( అశోకుడు ).

5). క్రింది వారిలో ‘ ప్లాస్టిక్  సర్జరీ ‘ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?

A). చరకుడు

B). సుశ్రుతుడు

C). సిసిరో

D). ముత్తుస్వామి దీక్షితార్

సమాధానం : A ( చరకుడు ).

6). 1919 వ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగిన స్థలం?

A).అలెప్పి (కేరళ )

B). అమర్ కంటక్ (మధ్యప్రదేశ్ )

C). అంబాలా ( హర్యానా )

D). అమృత్ సర్ ( పంజాబ్ )

సమాధానం : D ( అమృత్ సర్ -పంజాబ్ ).

7). ఈ క్రింది నగరాలలో పింక్ సిటీ అని ఏ నగరమును పిలుస్తారు?

A). మదురై ( తమిళనాడు )

B). జంషెడ్ పూర్ ( జార్ఖండ్ )

C). జై పూర్ ( రాజస్థాన్ )

D). సారనాధ్ ( ఉత్తరప్రదేశ్ )

సమాధానం : C ( జైపూర్ – రాజస్థాన్ ).

8). భారత జాతీయ గీతం జనగణమన ను పూర్తిగా ఆలపించడానికి పట్టే పూర్తి సమయం?

A).20 సెకన్లు

B).52 సెకన్లు

C).60 సెకన్లు

D).118 సెకన్లు

సమాధానం : B ( 52 సెకన్లు )

9). ఈ క్రింది వానిలో భారతదేశ జాతీయ నది?

A). గోదావరి

B). కృష్ణా

C). బ్రహ్మపుత్ర

D). గంగా

సమాధానం : D ( గంగా ).

10).రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు?

A). సచిన్ టెండూల్కర్ ( క్రికెట్ )

B). విశ్వనాథన్ ఆనంద్ ( చెస్ )

C). అభినవ్ బింద్రా ( షూటింగ్ )

D). పుల్లెల గోపీచంద్ ( బాడ్మింటన్ )

సమాధానం : B ( విశ్వనాథన్ ఆనంద్ ).

11). ఈ క్రింది వారిలో పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరికీ కలదు?

A). భగత్ సింగ్

B). సుభాష్ చంద్ర బోస్

C). లాలా లజపతి రాయ్

D). దాదాబాయ్ నౌరోజీ

సమాధానం : B ( సుభాష్ చంద్ర బోస్ ).

12).క్రింది వానిలో డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు చెందినది?

A). క్రికెట్

B). వాలీబాల్

C). బాడ్మింటన్

D). ఫుట్ బాల్

సమాధానం : D ( ఫుట్ బాల్ ).

13). ధ్యాన్ చంద్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది?

A). ఫుట్ బాల్

B). హాకీ

C). క్రికెట్

D). బాడ్మింటన్

సమాధానం : B ( హాకీ ).

14). ప్రపంచంలో అతి లోతైన సరస్సు పేరు బైకాల్ సరస్సు. ఈ  బైకాల్ సరస్సు  ఏ దేశంలో కలదు?

A).రష్యా

B).ఇరాన్

C). కెనడా

D). టాంజనియా

సమాధానం : A ( రష్యా ).

15). గిర్ జాతీయ పార్క్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది?

A). గుజరాత్

B). మహారాష్ట్ర

C). అస్సాం

D). మేఘాలయ

సమాధానం : A ( గుజరాత్ ).

కరెంట్ అఫైర్స్ -2020 మోడల్ బిట్స్ :

1).అస్సాం రాష్ట్రంలోని గువాహటి లో జనవరి 10వ తేదీన ప్రారంభం అయిన మూడవ సీజన్ ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో మొదటి స్థానమును దక్కించుకున్న రాష్ట్రం?

A). ఆంధ్రప్రదేశ్

B). బీహార్

C). సిక్కిం

D). మహారాష్ట్ర

సమాధానం : D ( మహారాష్ట్ర ).

2).50 వ ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ )వార్షిక సదస్సు 2020 జనవరి 21 నుండి 24వరకూ ఏ దేశంలో నిర్వహించారు?

A). అమెరికా

B). రష్యా

C). చైనా

D).స్విట్జర్లాండ్

సమాధానం : D ( స్విట్జర్లాండ్ ).

3).రైల్వే ఆస్తులను, భద్రతను పర్యవేక్షించే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( RPF ) పేరును ఇటీవల భారతీయ రైల్వే ఏ విధంగా మార్చినది?

A). రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్

B).రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్

C).రైల్వే ప్రొటెస్ట్ సర్వీస్

D). రైల్వే ప్రొటెక్షన్ బోర్డ్ సర్వీస్

సమాధానం : A ( రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ -RPFS ).

4). భారత వాయుసేనలో బహదూర్ గా పేరు పొందిన అతి శక్తివంతమైన యుద్ధ విమానాలకు భారత వాయుసేన ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే ఈ అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం పేరు?

A). మిగ్ -21

B). మిగ్ -25

C). మిగ్ -27

D). మిగ్ -29

సమాధానం :  D ( మిగ్ -27 ).

5).భారత దేశంలో ఢిల్లీ మెట్రో తర్వాత రెండవ అతిపెద్ద మెట్రో రైల్ నెట్ వర్క్ గా క్రింది ఏ నగరపు మెట్రో రికార్డు సృష్టించింది?

A). బెంగళూరు మెట్రో

B). హైదరాబాద్ మెట్రో

C). చెన్నై మెట్రో

D). కలకత్తా మెట్రో

సమాధానం : B ( హైదరాబాద్ మెట్రో ).

6). ఇటీవల టామ్ 2 అనే సంస్థ వెల్లడించిన నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో ఈ క్రింది ఏ భారతదేశ నగరం తొలిస్థానంలో నిలిచింది?

A). హైదరాబాద్

B). న్యూ ఢిల్లీ

C). చెన్నై

D). బెంగళూరు

సమాధానం : D (బెంగళూరు ).

7). రష్యా దేశాధ్యక్ష పీఠంపై ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సుదీర్ఘ కాలం వరకూ కొనసాగేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సంస్కరణలకు ఇటీవలే రష్యా ప్రజలు తమ ఆమోదాన్ని తెలిపారు.ఈ క్రమంలో పుతిన్ ఏ సంవత్సరం వరకు రష్యా దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు?

A).2025

B).2035

C).2036

D).2042

సమాధానం : C ( 2036 ).

8).భారతదేశ 13వ రాష్ట్రపతిగా సేవలు అందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలో ఆగష్టు 31వ తేదీన మరణించారు. అయితే భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ కీ దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ను ప్రకటించింది?

A).2015

B).2017

C).2019

D).2020

సమాధానం : C ( 2019 ).

9). జమ్మూ కాశ్మీర్ లో నిర్మిస్తున్న  ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఆగష్టు 2022 కు పూర్తయ్యే అవకాశం ఉంది.అయితే ఈ వంతెనను జమ్మూ కాశ్మీర్ లో ఏ నది పై నిర్మిస్తున్నారు?

A). గంగోత్రి

B). రావి

C). చీనాబ్

D). సట్లైజ్

సమాధానం : C ( చీనాబ్ ).

10).ఇటీవల పుస్తక విక్రయ రంగంలో ఎక్కువ కాపీలు అమ్ముడుపోయిన పుస్తకంగా ” ఏ ప్రామిస్డ్ ల్యాండ్ ” అనే పుస్తకం నూతన రికార్డులను సృష్టిస్తోంది. అయితే క్రింది వారిలో ఎవరు “ఏ ప్రామిస్డ్ ల్యాండ్” పుస్తకాన్ని రచించారు?

A). డోనాల్డ్ ట్రంప్

B). జో బైడెన్

C). జై శంకర్

D). బరాక్ ఒబామా

సమాధానం : D ( బరాక్ ఒబామా ).

11.మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ట్విట్టర్ లో  ఇటీవల 10 లక్షల ట్విట్టర్ ఫాలోయర్స్ కలిగిన  తొలి బ్యాంకుగా  రికార్డును సృష్టించిన బ్యాంకు ఏది?

A).రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా

B). మెక్సికో సెంట్రల్ బ్యాంకు

C). బ్యాంకు ఆఫ్ ఇండోనేషియా

D). అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు

సమాధానం : A ( రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ).

12). సముద్రయాన రంగంలో దేశీయ సాంకేతిక ప్రాబల్యాన్ని పెంచేలా  నూతనంగా హైటెక్ ఓడను ఆవిష్కరించిన పరిశోధకులు ఏ ఐఐటీ కీ చెందినవారు?

A). ఐఐటీ ఖరగ్ పూర్

B). ఐఐటీ బెంగళూరు

C). ఐఐటీ మద్రాస్

D). ఐఐటీ ఢిల్లీ

సమాధానం : C ( ఐఐటీ మద్రాస్ ).

13).2023 వ సంవత్సరంలో G-20 సమ్మిట్ ను ఈ క్రింది వానిలో ఏ దేశం నిర్వహించబోతుంది?

A). రష్యా

B). ఇండియా

C). యూ ఎస్ ఏ

D). యూ ఏ ఈ

సమాధానం : B ( ఇండియా ).

14). నవంబర్ 23,2020 న WWE కు వీడ్కోలు పలికిన ప్రముఖ ప్లేయర్ ఎవరు?

A).ట్రిపుల్ హెచ్

B). కాన్ విల్లియమ్స్

C). అండర్ట్  కేర్

D).జాన్ సేనా

సమాధానం : C ( అండర్ట్ కేర్ ).

15). ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్( ఐఎస్ఎల్ ) 7వ సీజన్  నవంబర్ 20,2020 న భారత్ లో  ఎక్కడ ప్రారంభం అయ్యాయి?

A). మధ్య ప్రదేశ్

B). ఉత్తర ప్రదేశ్

C). ఆంధ్రప్రదేశ్

D). గోవా

సమాధానం : D ( గోవా ).

 

🔳ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

 (India Exim Bank) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ).
పని విభాగాలు :    ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ,కార్పొరేట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్‌/ ప‌్రాజెక్ట్ ట్రేడ్‌/ క‌్రెడిట్ ఆడిట్‌, లా, హ్యూమ‌న్ రిసోర్సెస్‌.
ఖాళీలు :    60
అర్హత :    మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ):క‌నీసం 60% మార్కుల‌తో కంప్యూట‌ర్ సైన్స్‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌లో బీఈ/ బీటెక్/ క‌నీసం 60% మార్కుల‌తో ఏదైనా గ్రాడ్యుయేష‌న్ అండ్ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌.
మేనేజ్‌మెంట్ ట్రెయినీ (లా):క‌నీసం 60% మార్కుల‌తో లా/ ఎల్ఎల్‌బీలో డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్‌‌): క‌నీసం 60% మార్కుల‌తో ఎక‌న‌మిక్స్‌లో పీజీ డిగ్రీ (ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్‌/ ఫైనాన్షియ‌ల్ ఎక‌న‌మిక్స్‌/ ఇండ‌స్ట్రియ‌ల్ ఎక‌న‌మిక్స్‌/ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఎక‌న‌మిక్స్‌) ఉత్తీర్ణ‌త‌.
మేనేజ్‌మెంట్ ట్రెయినీ (హ్యూమ‌న్ రిసోర్సెస్‌) క‌నీసం 60% మార్కుల‌తో ఏదైనా పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు డిప్లొమా/ డిగ్రీ(హెచ్ఆర్‌/ ప‌ర్స‌న‌ల్ మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణ‌త‌.
మేనేజ్‌మెంట్ ట్రెయినీ(కార్పొరేట్ లోన్స్/ క‌్రెడిట్ ఆడిట్):ఫైనాన్స్ స్పెష‌లైజేష‌న్‌తో ఎంబీఏ/ పీజీడీబీఏ‌/ చార్టెడ్ అకౌంట్స్‌(సీఏ) ఉత్తీర్ణ‌త.
వయసు :    జనరల్ : 25 ఏళ్లు మించకుడదు.
ఓబీసీ: 28 ఏళ్లు మించకుడదు.
ఎస్సీ/ ఎస్టీ:30 ఏళ్లు మించకుడదు.
వేతనం :    రూ. 40,000 /- 1,80,000/-
ఎంపిక విధానం:    రాత‌ప‌రీక్ష‌ / ‌ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:    ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 600/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    డిసెంబర్ 19, 2020.
దరఖాస్తులకు చివరితేది:    డిసెంబర్ 31, 2020.

https://www.eximbankindia.in/

APSSDC Jobs Recruitment 2020 || ఆర్చ్ లేబరటరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కొండపల్లిలో ఉద్యోగాలకు ఉచిత ఉపాధి శిక్షణకు ప్రకటన జారీ

 

ఆర్చ్ లేబరటరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కొండపల్లి లో ఉద్యోగాలకు ఉచిత ఉపాధి శిక్షణకు ప్రకటన :

APSSDC ఇండస్ట్రీ కస్టమైజ్డ్  ట్రైనింగ్ ప్లేస్ మెంట్ కార్యక్రమం లో భాగంగా  ఏపీ  లో ఉన్న కొండపల్లి ఫార్మా సెక్టార్ కీ చెందిన ఆర్చ్ లేబరటరీ ప్రయివేట్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో  ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిరుద్యోగులకు ఉచిత ఉపాధి శిక్షణను ఇవ్వనున్నారు.

అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

రిజిస్ట్రేషన్ కు చివరి తేదీడిసెంబర్ 13,2020

విభాగాల వారీగా ఉద్యోగాలు :

ప్రొడక్షన్ కెమిస్ట్

క్వాలిటీ కంట్రోలర్ / క్వాలిటీ అనలిస్ట్

సర్టిఫైడ్ బాయిలర్ ఆపరేటర్

అర్హతలు :

ఈ ఉద్యోగాల ఉపాధి శిక్షణలకు హాజరు కాబోయే అభ్యర్థులు కెమిస్ట్రీ విభాగంలో బీ. ఎస్సీ / ఎం. ఎస్సీ లను పూర్తి చేయాలి. సంబంధిత విభాగాలలో ఐటీఐ / డిప్లొమో కోర్సులను పూర్తి చేయాలి.

వయసు :

ఈ ఉచిత  ఉపాధి శిక్షణలకు 30సంవత్సరాలు లోపు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ ల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

ఉచిత శిక్షణ వ్యవధి :

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులకు రెండు వారాల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ వ్యవధిలో అభ్యర్థులకు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యం కల్పించనున్నారు.

Register Link

అభ్యర్థులు ఈ ఉద్యోగ ఉపాధి శిక్షణలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చు.

ఫోన్ నంబర్స్ :

18004252422

8501896034

6305004318

Railway Exam Admit Cards Download Link || రైల్వే పరీక్షకు సంబందించి హల్‌టికెట్లు విడుదల

 

రైల్వే మినిస్టిరియల్ ఐసోలెటెడ్ కేటగిరికి సంబందించిన హల్‌టికెట్లు విడుదల కావడం జరిగింది.

క్రింద ఇవ్వబడిన లింక్ ని ఉపయోగించి అభ్యర్థులు హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.

మరింత సమాచరం అభ్యర్థులు లాగిన్ అయిన తరువాత తెలుస్తుంది.

హల్‌టికెట్లు వచ్చినప్పుడు క్రింద ఇవ్వబడిన వెబ్‌సైట్ లోనికి వెళ్ళి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.

Website Link

Hall Ticket Download Link

NTPC కి సంబందించి అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. రెండు రాష్ట్రాల అభ్యర్థులు NTPC పరీక్ష పై ఏ ప్రకటన వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

అయితే వారికి హల్‌టికెట్ల డౌన్‌లోడ్ పై ప్రకటన రావడం జరిగింది.

రైల్వే NTPC పరీక్ష డిసెంబర్ 28 న జరగనుంది. అయితే పరీక్షకు 10 రోజుల ముందు నుంచి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అంటే డిసెంబర్ 18 ( శుక్రవారం) నుంచి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.


DSC Notification 2020 in AP

బ్యాక్‌లాగ్‌ టీచర్‌‌ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
 
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిపోయిన టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో డీఎస్సీ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. ప్రస్తుతం జిల్లాల వారీగా ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరిస్తోంది. త్వరలో ప్రకటన విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో సుమారు 403 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

డీఎస్సీ నోటిఫికేషన్
ఇంటర్ పాసైన వారికి 4726 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈనెల 15 ఆఖరు తేదీ
డిసెంబర్‌లోనే టెట్‌..?
ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌(టెట్‌) నిర్వ‌హ‌ణ‌కు కూడా అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అనుమతి కోసం ప్రభుత్వానికి ఇప్పటికే వివరాలు పంపారు. ఈసారి పాఠ్య ప్ర‌ణాళిక‌లో మార్పులు చేయ‌నున్నారు. ఈ బాధ్య‌త‌ల‌ను రాష్ట్ర విద్య ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణ మండ‌లి(ఎన్‌సీఈఆర్‌టీ)కి అప్పగించింది. ప్ర‌భుత్వం ఇంగ్లిష్‌ మీడియం ప్ర‌వేశ పెట్టాల‌ని భావిస్తున్నందున అభ్య‌ర్థులను ప‌రీక్షించేందుకు టెట్‌లో ఇంగ్లిష్‌ మీడియం నుంచి కొన్ని ప్ర‌శ్న‌లు ఇచ్చే అవ‌కాశం ఉంది. డిసెంబ‌రులోనే టెట్ నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. ఉపాధ్యాయ బ‌దిలీల ప్ర‌క్రియ ముగిసిన వెంట‌నే టెట్ నిర్వ‌హించే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం.

*💁‍♀️ట్యాబ్‌లోనే గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రం..*

🍁ఈనాడు అమరావతి:

*🔰తవరలో జరిగే గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలను ట్యాబ్‌ల ఆధారంగా నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ప్రశ్నలు ట్యాబ్‌లోనే ఉంటాయని వెల్లడించింది. ఈ ట్యాబ్‌లను పరీక్ష హాలులోనే అభ్యర్థులకు ఇస్తారు. జవాబులు రాసేందుకు బుక్‌లెట్‌ ఇస్తారు. పరీక్ష ప్రారంభానికి మూడు నిమిషాల ముందు ప్రశ్నలు చూసేందుకు ఇన్విజిలేటర్లు పాస్‌వర్డ్‌ ప్రకటిస్తారు. దీని ఆధారంగా అభ్యర్థి తన హాల్‌టికెట్‌ నంబరును నమోదుచేస్తే ప్రశ్నపత్రం వస్తుంది. ప్రశ్నలను జూమ్‌ చేసి చూసుకునే వెసులుబాటు ఉంటుంది. ట్యాబ్‌ 5 గంటల పాటు పనిచేసేలా బ్యాటరీ బ్యాకప్‌ ఉంటుంది. ట్యాబ్‌ ఎలా పనిచేస్తుందనే వీడియో లింక్‌ను ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఉంచారు. పరీక్షకేంద్రాల దగ్గర ప్రత్యేక సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నపత్రాన్ని వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది*.


*💁‍♀️మడికల్‌ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్‌..*

🍁ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే:

*🔰రష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ మేనేజ్‌మెంట్‌ కోటా ‘బి’, ‘సి’ కేటగిరీ సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ మేరకు గురువారం వివరాలు వెల్లడించింది. ఈ నెల 11న ఉదయం 8 గంటల నుంచి 16న ఉదయం 8 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ ఒరిజనల్‌ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. ఎంబీబీఎస్‌ బి కేటగిరీ సీటుకు రూ.25 వేలు, ఎన్నారై(సి కేటగిరీ) సీటుకు రూ.65,500 చొప్పున విశ్వవిద్యాలయం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బీడీఎస్‌ కోర్సుకు బి కేటగిరీకి రూ.16 వేలు, సి కేటగిరీకి రూ.40 వేలు చెల్లించాలి. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.*


Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...